ప్రస్తుతం చాలా మంది బడ్జెట్ ధరలోనే ఫోన్లను కొనాలని చూస్తున్నారు. వాటిల్లో ఆకర్షణీయమైన ఫీచర్లను కూడా కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసమే కంపెనీలు కూడా పలు బడ్జెట్ ఫోన్లను రూపొందించి విడుద�
మొబైల్స్ తయారీదారు రియల్మి రెండు నూతన స్మార్ట్ ఫోన్లను అదిరిపోయే ఫీచర్లు, భారీ బ్యాటరీతో లాంచ్ చేసింది. రియల్మి 15 5జి, రియల్మి 15 ప్రొ 5జి పేరిట ఈ ఫోన్లను ఆ సంస్థ భారత్లో లాంచ్ చేసింది.
ప్రస్తుతం చాలా వరకు స్మార్ట్ ఫోన్ కంపెనీలు మిడ్ రేంజ్ ఫోన్లలోనే ఫ్లాగ్ షిప్ ఫోన్లలాంటి ఫీచర్లను అందిస్తున్నాయి. ధర కూడా తక్కువగా ఉండడంతో ఈ తరహా ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయ�
ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా రియల్మి కూడా ఓ నూతన బడ్జెట్ ఆండ్రాయిడ్ 4జి స�
కాలంతోపాటు మనుషుల జీవనశైలి కూడా మారుతున్నది. ముఖ్యంగా, రాత్రిపూట విధులతో కంటినిండా నిద్ర కరువై పోతున్నది. ఇక రాత్రంతా టీవీలు, స్మార్ట్ఫోన్లు చూస్తూ గడపడం వల్ల.. ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించాల్సి వస్తున్న
ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లకు వినియోగదారుల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. అందులో భాగంగానే కంపెనీలు కూడా ఈ తరహా ఫోన్లను తయారు చేసి అందివ్వడంలో పోటీ పడుతున్నాయి. అదే కోవలో వివో కూడా ఓ నూతన ఫోల్డబుల�
చాలా వరకు కంపెనీలు ప్రస్తుతం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలో ఉండే ఫీచర్లను మిడ్ రేంజ్ ఫోన్లలో అందిస్తున్నాయి. శాంసంగ్ వంటి పెద్ద కంపెనీలకు పోటీగా ఫ్లాగ్ షిప్ ఫోన్లను అత్యంత తక్కువ ధరకే అందిస్�
బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్ను కొనాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే ఇన్ఫినిక్స్ సంస్థ ఓ నూతన స్మార్ట్ ఫోన్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు చాలా తక్కు�
ఫ్లిప్ ఫోన్లను తయారు చేయడంలో పేరు గాంచిన శాంసంగ్ తాజాగా మరో రెండు ఫ్లిప్ ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. గెలాక్సీ జడ్ సిరీస్లో ఫ్లిప్ 7, ఫ్లిప్ 7ఎఫ్ఈ పేరిట ఈ ఫోన్లను శాంసంగ్ లాంచ్ చేసింది.
మడతబెట్టే ఫోన్లను తయారు చేసి అందించడంలో శాంసంగ్ కంపెనీ ఎంతగానో పేరుగాంచింది. ఇప్పటికే ఈ రకానికి చెందిన ఫోన్లను చాలా వరకు ఆ కంపెనీ విడుదల చేసింది. ఇక తాజాగా మరో ఫోల్డబుల్ ఫోన్ను శాంసంగ్ ర
మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లను కంపెనీలు ప్రస్తుతం ఫ్లాగ్ షిప్ రేంజ్లో అందిస్తున్నాయి. అందులో భాగంగానే అనేక కంపెనీలు చాలా వరకు ఫోన్లను అదిరిపోయే ఫీచర్లతో ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాయి.
ఫ్లాగ్షిప్ ఫోన్లలో ఉండే ఫీచర్లను మిడ్ రేంజ్ ఫోన్లలోనే అందిస్తూ వన్ ప్లస్ కంపెనీ ఎంతగానో పేరు గాంచింది. ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఫీచర్లను తన స్మార్ట్ ఫోన్ల ద్వారా యూజర్లకు అందిస్తూ �
ఏఐ ప్లస్ స్మార్ట్ ఫోన్ అనే కంపెనీ భారత మార్కెట్లోకి కొత్తగా ప్రవేశం చేసింది. అందులో భాగంగానే రెండు నూతన స్మార్ట్ ఫోన్లను అత్యంత చవక ధరకే రిలీజ్ చేసింది. ఒక ఫోన్ 4జి సేవలను అందిస్తుంది.