ప్రస్తుతం చాలా మంది బడ్జెట్ ధర కలిగిన స్మార్ట్ ఫోన్లను వాడేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. ధర ఎక్కువ పెట్టి కొన్న ఫోన్లను ఎక్కువ రోజుల పాటు ఉపయోగించడం లేదు. అందుకనే బడ్జెట్ ధర కలిగి�
వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ అంటే ఒకప్పుడు కేవలం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలోనే ఈ ఫీచర్ లభించేది. కానీ ఇప్పుడు బడ్జెట్, మిడ్ రేంజ్ ఫోన్లలోనూ ఈ ఫీచర్ను అందిస్తున్నారు. వినియోగదారులు తక్
ప్రస్తుతం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లనే అధిక శాతం మంది ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. తక్కువ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను కంపెనీలు తయారు చేసి అందిస్తున్నాయి. చాలా మంది మిడ్ రేంజ్ �
సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ఇటీవలే పిక్సెల్ సిరీస్లో నూతన స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. పిక్సెల్ 9ఎ పేరిట గత నెలలో ఈ ఫోన్ను లాంచ్ చేశారు. అయితే ఈ ఫోన్కు గాను ప్రస్తుతం భారత్
వేసవి సెలవులు ఇచ్చేశారు. ఈ రెండు నెలలూ.. పిల్లలు ఇంటికే పరిమితం అవుతారు. ఎండల భయానికి బయటికి వెళ్లలేరు. దాంతో, చిన్నారులంతా ‘స్క్రీన్'లకే అతుక్కుపోతారు. రోజంతా స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు, టీవీలు చూస్తూ గడ�
తక్కువ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను తయారు చేసి ఇవ్వడంలో కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా కొన్ని కంపెనీలు అయితే మిడ్ రేంజ్ ఫోన్లలో ఉండే ఫీచర్లను బడ్జెట్ ఫోన
ప్రస్తుతం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను అధిక శాతం మంది ఉపయోగిస్తున్నారు. తక్కువ బడ్జెట్లోనే మంచి ఫీచర్లు కలిగిన ఫోన్లు లభిస్తున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొంటున్న అతి పెద్ద �
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తక్కువ బడ్జెట్లోనే అధిక ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను వినియోగదారులకు అందిస్తున్నాయి. అందులో భాగంగానే ఏఐ ఫీచర్ను అందించేందుకు స్మార్ట్ ఫోన్ కంపెనీ
వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కావాలంటే ఒకప్పటిలా ఇప్పుడు భారీ ఎత్తున ధరను వెచ్చించి ఫోన్ను కొనుగోలు చేయాల్సిన పనిలేదు. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలోనూ ఈ సదుపాయాన్ని ప్రస్తుతం అనేక కంపెనీలు అందిస్�
ప్రస్తుతం చాలా వరకు స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను రూపొందిస్తూ వాటిని చాలా తక్కువ ధరకే వినియోగదారులకు అందిస్తున్నాయి. ఒకప్పుడు కెమెరా ఉన్న ఫోన్ కావాలం�
ప్రస్తుతం ఏఐ యుగం నడుస్తోంది. అందులో భాగంగానే స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఏఐ ఫీచర్లు కలిగిన ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. వినియోగదారులు కూడా ఈ తరహా ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్�
ప్రస్తుతం నడుస్తున్నది ఏఐ యుగం. చాలా మంది ఏఐతో పనులు చక్కబెట్టుకుంటున్నారు. అందులో భాగంగానే స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా ఏఐ ఫీచర్లను తమ వినియోగదారులకు అందించేందుకు సిద్ధమవుతున్నాయ�
లావా మొబైల్స్ కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్ను అందిస్తోంది. కంపెనీ ఏర్పడి 16 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కస్టమర్లకు యానివర్సరీ సేల్ను అందిస్తోంది. మార్చి 30వ తేదీన కేవలం ఒక్క రోజే ఈ �
పాఠశాల విద్యార్థుల్లో సెల్ఫోన్ వ్యసనం ముదిరిపోయింది. వారిలో చాలా మంది సోషల్ మీడియా మోజులో చిక్కుకుపోయారు. 14-16 ఏండ్ల మధ్య వయస్కుల్లో ఏకంగా 82% మంది తమ స్మార్ట్ఫోన్లను సోషల్ మీడియా కోసమే ఉపయోగిస్తున్నా