మోటోరోలా సంస్థ మరో నూతన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. రేజర్ 60 అల్ట్రా పేరిట లాంచ్ అయిన ఈ ఫోన్లో పలు అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో ఏకంగా 7 ఇంచుల డిస్ప
ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను తయారు చేసి అందివ్వడంలో ఇప్పుడు కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే స్మార్ట్ ఫోన్ల తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉన్న శాంసంగ్ కూడా వినియ�
ప్రస్తుతం లభిస్తున్న చాలా వరకు స్మార్ట్ ఫోన్లలో ఏఐ ఫీచర్లను అందిస్తున్నారు. అయితే ఈ ఫీచర్లు లభిస్తున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో చాలా తక్కువగానే ఉన్నాయి. దీంతో అలాంటి ఫోన్ల కోసం �
తక్కువ బడ్జెట్లోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి అందించేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఫ్లాగ్ షిప్ ఫోన్లను తయారు చేస్తున్న కంపెనీలు సైతం మిడ్ రేంజ్ ఫోన్ల మార్కెట్లో బలం పు
మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లను ఆకట్టుకునే ఫీచర్లతో తయారు చేసి అందించడంలో పేరు గాంచిన నథింగ్ కంపెనీ గురించి అందరికీ తెలిసిందే. ఈ కంపెనీ తయారు చేస్తున్న ఫోన్లు వినియోగదారులలో మంచి ఆదరణను దక
తక్కువ బడ్జెట్లోనే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ కలిగిన స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా. అయితే ఈ ఫోన్ మీకోసమే అని చెప్పవచ్చు. ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు బడ్జెట్ ధరలోనే ప్రీమియం �
ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నాయి. అందులో భాగంగానే వినియోగదారులు కూడా బడ్జెట్ ధరలోనే మరిన్ని ఫీచర్లు
టెక్నాలజీ రంగంలో ఏఐ చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. గత 1-2 సంవత్సరాల ముందు వరకు ఏఐ అంటే కేవలం పీసీల్లోనే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ఫోన్లలోనూ అందుబాటులోకి వచ్చింది.
ప్రస్తుతం చాలా మంది బడ్జెట్ ధర కలిగిన స్మార్ట్ ఫోన్లను వాడేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. ధర ఎక్కువ పెట్టి కొన్న ఫోన్లను ఎక్కువ రోజుల పాటు ఉపయోగించడం లేదు. అందుకనే బడ్జెట్ ధర కలిగి�
వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ అంటే ఒకప్పుడు కేవలం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలోనే ఈ ఫీచర్ లభించేది. కానీ ఇప్పుడు బడ్జెట్, మిడ్ రేంజ్ ఫోన్లలోనూ ఈ ఫీచర్ను అందిస్తున్నారు. వినియోగదారులు తక్
ప్రస్తుతం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లనే అధిక శాతం మంది ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. తక్కువ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను కంపెనీలు తయారు చేసి అందిస్తున్నాయి. చాలా మంది మిడ్ రేంజ్ �
సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ఇటీవలే పిక్సెల్ సిరీస్లో నూతన స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. పిక్సెల్ 9ఎ పేరిట గత నెలలో ఈ ఫోన్ను లాంచ్ చేశారు. అయితే ఈ ఫోన్కు గాను ప్రస్తుతం భారత్
వేసవి సెలవులు ఇచ్చేశారు. ఈ రెండు నెలలూ.. పిల్లలు ఇంటికే పరిమితం అవుతారు. ఎండల భయానికి బయటికి వెళ్లలేరు. దాంతో, చిన్నారులంతా ‘స్క్రీన్'లకే అతుక్కుపోతారు. రోజంతా స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు, టీవీలు చూస్తూ గడ�