ప్రజలను రక్షించాల్సిన రక్షక భటులు జనం మీదపడి ‘వడ్డీ’ని భక్షిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సిన ఖాకీల్లోని కొందరు అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఖాకీ చొక్కాను అడ్డంపెట్టుకొని వడ్�
BNPL | ఒక వస్తువు కొనాలని ఉంటుంది. అయితే, సమయానికి చేతిలో డబ్బు ఉండదు. పోనీ క్రెడిట్ కార్డు ద్వారా ఇద్దామంటే అదీ ఉండదు. బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాలంటే పెద్ద మొత్తమేమీ కాదు. ఇలాంటి వారి కోసమే గత కొంతకాలంగా ‘
Summer | ఈ వేసవి కాలంలో ఠారెత్తించే ఎండలకు తగ్గట్టుగానే.. ఎయిర్ కండీషనర్ల (ఏసీ) ధరలూ ఎగిసిపడటం ఖాయంగానే కనిపిస్తున్నది. రాబోయే సమ్మర్ సీజన్లో ఏసీల రేట్లు పెరుగుతాయని ఆయా సంస్థలు ఇప్పట్నుంచే సంకేతాలు ఇస్తున
ద్యను కార్పొరేటీకరణ చేసి వ్యాపార వస్తువుగా మార్చారని, తనకు అవకాశం వచ్చి విద్యాశాఖ మంత్రిని అయితే తక్షణమే కార్పొరేట్ స్కూళ్లను రద్దు చేస్తానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన �
బీహార్లోని కుగ్రామం నర్హాట్లో జన్మించిన వికాస్ కుమార్ ‘మైనస్ డిగ్రీ’ కంపెనీని ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి, టైల్స్, ఫర్నిచర్, ట్రోఫీలు, పతకాలను తయారు చేస్తున్నారు. ఆయన తన
ఓ మనిషీ.. ఈ పరుగు ఎందుకోసం?వెతికే పనిలో మునిగిపోయి.. బతకటం మరిచిపోయావని,భవిష్యత్తు గురించిన చింతనలో వర్తమానాన్ని వదిలేశావని తెలుసుకో! ఎండమావుల వెంట పరుగు ఆపి.. ఒక్క నిమిషం అంతరంగం లోతుల్లోకి తొంగి చూడు. ఈ ప�
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా పత్రికలకు ఇచ్చిన మొదటి పేజీ ప్రకటనలో ‘తెలంగాణ మీన్స్ బిజినెస్' అనే కొత్త మాటను ప్రభుత్వం ప్రచారానికి తెచ్చింది. ఇదేదో మార్వాడీ స్లోగన్లా ఉన్నది.
రంగారెడ్డి జిల్లాలో గత రెండేండ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తంభించిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాకు అనేక ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు పెద్దఎత్తున రావడంతో రాష్ట్రంలోనే రియల్ ఎస్టేట్ రం�
తెలంగాణ పల్లెసీమల్లో అభివృద్ధి పను లు పడకేశాయి. బీఆర్ఎస్ పాలనలో పల్లె ప్రగ తి కార్యక్రమంతో అభివృద్ధి పథాన పరుగులు పెట్టిన గ్రామాలు ఇప్పుడు నిధుల్లేక నిర్వీర్యమవుతున్నాయి.
అరవై ఏండ్లు దాటగానే కృష్ణా రామా అనుకుంటూ మూలన కూర్చోవాలి అనుకొనే తత్వం చాలామందిది. కొందరైతే అసలు ఈ వయసు వరకూ పని చేయడానికి కూడా బద్ధకిస్తారు. పంజాబ్కు చెందిన హర్భజన్ కౌర్ మాత్రం దీనికి పూర్తిగా భిన్న�
ధర్మపురి లో ప్రతీ శనవారం వారసంత జరుగుతుంది. అయితే గతంలో చింతామణి చెరువు కట్టపై, దేవాలయానికి, గోదావరికి వెల్లే రోడ్లపై మరియు ఖాళీ స్థలంలో వారసంత జరిగేది. ఇలా వారసంత నిర్వహించడం ఇటు రైతులకు, అటు వ్యాపారులతో
నవతరం.. ఉద్యోగాలకన్నా వ్యాపారంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నది. ఆంత్రప్రెన్యూర్లుగా రాణించాలని ఆరాటపడుతున్నది. అందుకోసం బిజినెస్ దిగ్గజాలు చెప్పే సూత్రాల వెంట పరుగులు పెడుతున్నది. సలహాలు-సూచనల కోసం గూగ