హైదరాబాద్ రియల్ వ్యాపారానికి హాట్ సెంటర్ నల్లగండ్ల. వెస్ట్సిటీలో ఉన్న గచ్చిబౌలి, మోకిలా, నల్లగండ్ల, రాయదుర్గం, మాదాపూర్, హైటెక్ సిటీకి అతి చేరువలో ఉండటం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఎల్, పలు �
దేశ, విదేశాల్లో ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన వ్యాపార అవకాశాలు ఇప్పిస్తామంటూ బిజినెస్ టు బిజినెస్ (బీటూబీ) డీల్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన ముఠాలో సభ్యుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్�
Akshay Kumar | సినీ నటులు సినిమాలతో పాటు ఇతర మార్గాల్లో కూడా తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త రూట్లు వెతుక్కుంటారు. బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ఫ్యాషన్ లైన్లు, ఫుడ్ బ్రాండ్లు ఇలా విభిన్న రంగాల్లోక
మోల్డ్ టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.30 కోట్ల నికర లాభాన్ని గడించింది.
Hari Hara Veeramallu | పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఎట్టకేలకి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా, కొన్ని కారణాల వల్ల వాయిదాలు ఎద�
వ్యాపార, వాణిజ్య రంగాల్లో కేంద్ర ప్రభుత్వం తీరు.. కంపెనీల పాలిట శాపంలా పరిణమిస్తున్నది. పార్లమెంట్ సాక్షిగా మంత్రులు ప్రకటిస్తున్న గణాంకాలే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. ఏటా ఇన్ని వేల కంపెనీలు మూతబడ్డాయ�
అత్యవసర సమయాల్లో అందరికీ గుర్తొచ్చేవి గోల్డ్ లోన్సే. వైద్యం, విద్య, వ్యాపారం, వ్యవసాయం ఇలా చెప్పుకుంటూపోతే మన ప్రతీ నగదు అవసరాలు వేగంగా తీరే మార్గం ఒక్క బంగారం తనఖా రుణాల ద్వారానే ఉంటుందంటే ఎంతమాత్రం అత�
హోటళ్లు, కిరాణ, వ్యాపార సముదాయాల యజమానులు తప్పని సరిగా మున్సిపాలిటి నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని తుర్కయంజాల్ మున్సిపాలిటి కమిషనర్ అమరేందర్రెడ్డి అన్నారు.100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగ�
వ్యాపారంలో నమ్మి క్యాష్ కౌంటర్ పై ఉంచినందుకు రూ.కోటి రూపాయలకు పైగా మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్న చల్ల సంపత్ పై తగిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని చల్ల సాంబలింగం అనే బాధితుడు అధికార
వ్యాపారం పేరుతో రూ.30 లక్షలు కొల్లగొట్టి, ఏడేళ్లుగా తనను ఇబ్బందులకు గురిచేస్తుండడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అతడో రౌడీ ‘రాజ్'. పోలీసు వ్యవస్థను శాసిస్తూ, తన దందాలు, దౌర్జన్యాలకు పోలీసులనే ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటూ ‘నవీన’ పోలీసింగ్ నడిపిస్తున్నాడు. ఇక్కడ పోలీసులకు పోస్టింగ్ క�
దేశ జీడీపీ వృద్ధిరేటు ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికం (క్యూ4)లో 6.9 శాతంగా నమోదు కావచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సోమవారం అంచనా వేసింది. ఈ క్రమంలోనే మొత్తం గత ఆర్థిక సంవత్సరం (2024-25) 6.3 శాతంగా ఉండొచ్చన్నది. అయితే జ�
మ్యూచువల్ ఫండ్ ఆస్తులు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. 2024-25లో మ్యూచువల్ ఫండ్ ఆస్తుల విలువ రూ.12 లక్షల కోట్లు పెరిగి రూ.65.74 లక్షల కోట్లకు చేరుకున్నాయి.