Corona Virus | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 406 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,46,69,421కు చేరింది. ఇక ఇప�
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో 6.1-6.3 శాతం మధ్య వృద్ధి సాధించవచ్చని రిజర్వ్బ్యాంక్ అంచనా వేసింది. నవంబర్ నెల బులిటెన్ను శుక్రవారం విడుదల చేస్తూ.. క్యూ2లో ఇదేరీతిలో వృద�
కార్ల విక్రయాల్లో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ .. హైదరాబాద్లో తన 3,500 అవుట్లెట్ను ప్రారంభించింది. ప్రీమియం వాహనాలను విక్రయించడానికి వరుణ్ మోటర్స్ ఏర్పాటు చేసిన ఈ నెక్సా షోరూంను కంపెనీ సీనియర్ ఎగ్జి�
భారత సంతతికి చెందిన నూర్ ఇనాయత్ ఖాన్ రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వం తరఫున గూఢచారిణిగా పనిచేశారు. తొలి మహిళా వైర్లెస్ రేడియో ఆపరేటర్గానూ చరిత్రలో నిలిచిపోయారు. హిట్లర్ నాయకత్వంలో నాజీ
Corona Virus | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 656 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,46,67,967కు చేరింది. ఇక ఇప�
అమెరికాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ జీప్.. భారతీయ మార్కెట్కు గురువారం గ్రాండ్ చెరోకీ 2022 ఎడిషన్ను పరిచయం చేసింది. దీని ధర రూ.77.5 లక్షలు. ఈ ఐదో తరం 5 సీటర్ ఎస్యూవీలో 110కిపైగా అడ్వాన్స్డ్ సేఫ్టీ, సెక్యూరిటీ
నవంబర్ 17: దేశీయ మార్కెట్లోకి మరో ఓటీటీ వేదిక వచ్చింది. డిష్ టీవీ సరికొత్తగా వాచో ఓటీటీని ఆవిష్కరించింది. కస్టమర్ల కోసం వాచో మిర్చీ, వాచో మస్తీ, వాచో ధమాల్, వాచో మ్యాక్స్ పేర్లతో నాలుగు ప్యాకేజీలనూ పరి�
భారత మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి విక్రమ్-ఎస్ సిరీస్ రాకెట్ ఆకాశంలోకి దూసుకుపోనున్�
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)లో మొట్టమొదటి చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్. ఆ ప్రతిష్ఠాత్మక పదవి మరో రెండేండ్లు ఉండగానే రాజీనామా ప్రకటించారామె. భారతదేశంలో ప్రజారోగ్య సేవలు అందించేందుకే తానీ
వాట్సాప్ ఇండియా అధిపతి అభిజిత్ బోస్ రాజీనామా చేశారు. అలాగే మెటా పబ్లిక్ పాలసీ అధిపతి రాజీవ్ అగర్వాల్ సైతం తప్పుకున్నట్టు మంగళవారం సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా తెలియజేసింది.