Meta Job | ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ మాదిరిగా ఫేస్బుక్ మాతృ సంస్థ ‘మెటా’ కూడా తమ ఉద్యోగుల కోత మొదలు పెట్టిన విషయం తెలిసిందే. కంపెనీలోని 13 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఇటీవల �
Covid-19 | గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 842 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల
సంఖ్య 4,46,64,810కి చేరింది. ప్రస్తుతం దేశంలో 12,752 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,21,538 మంది �
World Population | ప్రపంచ జనాభా మరో నాలుగు రోజుల్లో 800 కోట్లకు చేరనుంది. ఈ నెల 15 నాటికి ప్రపంచంలోని మొత్తం జనాభా 8 బిలియన్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొన్నది. ఇది 1950తో పోలిస్తే
Minister KTR | దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం కంపెనీని జహీరాబాద్లో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హట్సన్ కంపెనీ ద్వారా రోజుకు 7
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా కొత్త కేసుల సంఖ్య వెయ్యి దాటింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,016 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,4
Shyam Saran Negi | స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఓటుహక్కు వినియోగించుకున్నవారిలో ఒకరైన శ్యాం శరణ్ నేగీ (Shyam Saran Negi) వారం రోజుల క్రితం మరణించారు. 106 ఏండ్ల వయస్సు
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ పతాక సన్నివేశానికి చేరుకుంది. దాదాపు నెలరోజులుగా అభిమానులను అలరిస్తూ వస్తున్న మెగాటోర్నీలో ప్రపంచ విజేత ఎవరో మరో రెండు మ్యాచ్ల్లో తేలనుంద�
వచ్చే ఏడాది జరిగే మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్నకు భారత్ ఆతిథ్యమివ్వబోతున్నది. న్యూఢిల్లీ వేదికగా మెగాటోర్నీ జరుగనుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య(ఐబీఏ), బాక్సింగ్ ఫెడరే�
కొద్ది నెలలుగా భారత్ ఆర్థికాభివృద్ధి అంచనాల్లో కోతపెడుతున్న అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీల తరహాలోనే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యూబీఎస్ సైతం తాజాగా తగ్గించింది. వచ్చే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది 5.5 శాతాని�
దేశంలో నల్లధనాన్ని, అవినీతిని రూపుమాపుతానని, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేస్తానని ప్రధాని నరేంద్రమోదీ ఓ రోజు రాత్రి అకస్మాత్తుగా చేసిన నోట్ల రద్దు ప్రకటనకు ఆరేండ్లు పూర్తి.