మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. అవును మీరు చూస్తున్నది నిజమే. బుధవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య చెన్నైలో మూడో వన్డే జరుగనుంది.
ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్న ధోనీ ఇలా భారత డగౌట్లో సరదాగా ఆసీనుడయ్యాడు. ఈ ఫొటోను సీఎస్కే ‘మై ఫల్ దో ఫల్ కా షాహెర్ హు’ అనే షాహెరీతో షేర్ చేసింది.