భారత్లో ఏటా అనేక మంది శ్రామిక శక్తిలో చేరుతున్నారని, అందుకు అనుగుణంగా దేశంలో ప్రతి ఏడాది దాదాపు కోటి 65 లక్షల చొప్పున 2030 నాటికి 11.5 కోట్ల ఉద్యోగాల సృష్టి జరుగాల్సిన అవసరం ఉన్నదని తాజా అధ్యయనం పేర్కొన్నది.
ఈ ఏడాది నిలకడైన ప్రదర్శనలతో సత్తా చాటుతున్న భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) పురుషుల ర్యాంకింగ్స్లో మళ్లీ నంబర్వన్ ర్యాంక్కు చ
Akhilesh Yadav | ప్రధాని నరేంద్రమోదీపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వ్రతిక ఎన్నికల్లో ‘క్యోటో (వారణాసి)’ సీటు మినహా ఉత్తరప్రదేశ్లో బీజేపీకి �
మహిళలకు పెనుశాపంగా మారిన రొమ్ము క్యాన్సర్ చికిత్సలో కీలక ముందడుగు పడింది. రొమ్ము నుంచి సేకరించిన కణజాలాన్ని శరీరానికి అవతల ఏకంగా వారంపాటు భద్రపరిచే కొత్త జెల్ అందుబాటులోకి వచ్చింది.
T20 World Cup 2024 : ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ పోటీలకు ఇంకా పది రోజులే ఉంది. దాంతో, మొదటిసారి పొట్టి వరల్డ్ కప్ ఆడబోతున్న కెనడా (Canada) సైతం తుది స్క్వాడ్ను ప్రకటించింది.
Covid-19 | గత కొన్ని నెలలుగా కొవిడ్ శాంతించింది. తాజాగా మరోసారి విజృంభిస్తున్నది. రోజు రోజుకు
కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల వ్యర్థ నీటిలో కొవిడ్ ఆనవాళ్లను గుర్తించారు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రో�
భారత్లో డాటా సెంటర్లకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు ఇక్కడ డాటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా డాటా సెంటర్ల సామర్థ్యం 950 మెగావాట్లక�
‘కియా లీజ్' పేరుతో ఓ కొత్త కార్యక్రమానికి కియా శ్రీకారం చుట్టింది. ఓరిక్స్ ఆటో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్తో భాగస్వామ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ఈ లీజింగ్ను కియా పర
పారిస్ ఒలింపిక్స్లో కోటా దక్కించుకున్న భారత యువ బాక్సర్ పర్వీన్ హుడాపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) 22 నెలల నిషేధం విధించింది. 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి మధ్యకాలంలో డోప్ టెస్టులలో భాగంగా తన ఆ�