Gold Rates Hike | బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజురోజుకు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఇప్పటికే ఆల్టైమ్ హైకి చేరిన బంగారం ధరలు మంగళవారం మార్కెట్లో మరోసారి భారీగా పెరిగాయి.
Onion exports | శ్రీలంక దేశానికి పరిమిత పరిమాణంలో ఉల్లిగడ్డ ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఉల్లిగడ్డ ఎగుమతులకు అనుమతినిస్తూ కేంద్ర వాణిజ్య శాఖ.. ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఊహించినట్టుగా 2029కల్లా ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా.. ఇంకా పేద దేశంగానే ఉంటుందేమోనన్న అనుమానాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వ్యక్త�
Weather | ఎండ తాపానికి అల్లాడుతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. దేశంలో ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది (above normal monsoon).
Lok Sabha polls | లోక్సభ ఎన్నికలకు ముందు దేశంలో భారీ స్థాయిలో నగదు రికవరీ జరిగింది. 75 ఏళ్ల లోక్సభ ఎన్నికల (Lok Sabha polls) చరిత్రలోనే అత్యధిక మొత్తం 2024 ఎన్నికల సమయంలో పట్టుబడినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది.
ఊహించినట్టుగానే ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్ భూభాగంపైకి డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన�
క్యాండిడేట్స్ చెస్ టోర్నీ లో భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ మళ్లీ విజయాల బాట పట్టాడు. ఆరో రౌండ్లో ఓడిన గుకేశ్.. 8వ రౌండ్లో భారత్కే చెందిన విదిత్ గుజరాతిని ఓడించాడు.
భారత దేశ చరిత్ర, వర్తమాన పరిణామాల పట్ల పాశ్చాత్య దేశాల మీడియా నిరంతరం పక్షపాత ధోరణితోనే వ్యవహరిస్తున్నదని ప్రముఖ పాత్రికేయుడు, రచయిత ఉమేశ్ ఉపాధ్యాయ పేర్కొన్నారు.
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు ముందు భారత హాకీ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 0-5తో వైట్వాష్ ఎదుర్కొంది. శనివారం జరిగిన సిరీస్లో చివరిదైన ఐదో పోర
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ల టైటిల్ వేట కొనసాగుతున్నది. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ మన యువ ప్లేయర్లు ముందుకు సాగుతున్నారు. టోర్నీలో ఏడు రౌండ్లు ముగిసే సరికి ప్రజ్ఙానంద(4), గుక
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను జైల్లో వేధిస్తున్నారని, కేంద్రం సూచనల మేరకు ఆయన ప్రాథమిక హక్కుల కు భంగం కలిగిస్తున్నారని ఆప్ ఎంపీ సం జయ్ సింగ్ ఆరోపించారు. కనీసం కేజ్రీవాల్ను భార్య సునీతా కేజ్రీవాల్తో మా