గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ) అడ్డాగా భారత్ మారిపోతున్నది. అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు ఇక్కడే జీసీసీలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని బిజినెస్ కన్సల్టెంగ్ కంపెనీ ఏఎన్ఎస్ఆర్ సర్
లైఫ్ైస్టెల్, మొబైల్ విడిభాగాల తయారీ సంస్థ డామ్సన్ టెక్నాలజీ..భారత్లో ప్లాంట్ను ఏర్పాటు చేసేయోచనలో ఉన్నది. చైనాలోని బీజింగ్ వద్ద ఉన్న ప్లాంట్లో తయారవుతున్న ఉత్పత్తుల్లో సగం భారత్లో తయారు చేయడాన
Indians onboard ship | ఇరాన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కంపెనీ కార్గో షిప్లో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దీంతో వారి భద్రత, విడుదల కోసం భారత్ ప్రయత్నిస్తున్నది. ఇరాన్ పాలకులతోపాటు ఢిల్లీలోని ఆ దేశ రాయబ�
Hockey Test Series : భారత పురుషుల హాకీ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఆస్ట్రేలియా (Australia) పర్యటనలో నాలుగు మ్యాచుల్లోనూ ఓడిన టీమిండియా ఆఖరి పోరులోనూ చేతులెత్తేసింది.
Mary Kom | పారిస్ వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో భారత బృందానికి ‘చెఫ్ డి మిషన్'గా నియమితురాలైన దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ తాజాగా ఆ బాధ్యతల నుంచి తప్పుకుంది. వ్యక్తిగత కారణాలతో ఆమె ఈ నిర్ణయం త
Hockey Test series | పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో భారత హాకీ జట్టుకు మరో ఓటమి. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇది వరకే మూడింట్లో ఓడిన భారత్.. శుక్రవారం పెర్త్ వేదికగా ముగిసిన నాలుగో మ్యాచ్లోనూ 1-3 తేడాతో ఆస్ట్ర�
India advises citizens | మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్పై దాడులకు ఇరాన్ సన్నద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం సూచనలు జారీ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్కు ప్రయాణ
చైనా అనుకూల విధానాన్ని అవలంబిస్తూ భారత్తో కయ్యానికి దిగిన మాల్దీవులు ఇప్పుడు సమస్యలతో సతమతమవుతున్నది. పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మాల్దీవులకు భారత్ నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గ
ఐఫోన్ యూజర్లకు యాపిల్ హెచ్చరికలు జారీ చేసింది. మెర్సినరీ స్పైవేర్ల (కిరాయికి తీసుకొన్న స్పైవేర్) ద్వారా లక్షిత యూజర్ల ఫోన్లు సైబర్ దాడులకు గురికావొచ్చని అలర్ట్ చేసింది.
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్..రికార్డు స్థాయి అమ్మకాలు జరిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 18,123 యూనిట్లను విక్రయించింది. దేశీయంగా ఎస్యూవీలకు పెరిగిన డిమాండ్తో అంతక�
Apple: యాపిల్ సంస్థ తమ ఫోన్లు వాడుతున్న వారికి తాజాగా వార్నింగ్ ఇచ్చింది. ఇండియాతో పాటు మొత్తం 92 దేశాల్లో ఉన్న యూజర్లకు ఆ హెచ్చరిక చేసింది. మెర్సినరీ స్పైవేర్తో అటాక్ జరిగే ప్రమాదం ఉన్నట్లు ఆ వార్న�
PM Modi: భారత్, చైనా మధ్య ఉన్న సరిహద్దు సమస్యను సత్వరమే పరిష్కరించుకోవాలని, ఎందుకంటే రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు బలహీనం కాకుండా ఉండాలంటే ఇది తప్పనిసరి అని ప్రధాని మోదీ అన
భారత్లో హెపటైటిస్ బీ, సీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2022లో అత్యధిక హెపటైటిస్ (కాలేయ వాపు) కేసులు నమోదైన దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉన్నది. ఈ మేరకు ప్రపంచ �