T20 World Cup 2024 : పురుషుల టీ20 వరల్డ్ కప్ ముగిసి నెల కావోస్తోంది. పొట్టి ఫార్మాట్ శైలికి విరుద్దంగా బౌలర్ల పాలిట వరమైన ఈ టోర్నీని పవర్ హిటర్లు కలలో కూడా మర్చిపోవడం లేదు. తాజాగా టీ20 వరల్డ్ కప్ పిచ్ల �
రెండేండ్లకోసారి జరిగే మహిళల అండర్-19 ప్రపంచకప్లో రెండో ఎడిషన్కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఆదివారం ఐసీసీ ఒక ప్రకటన ద్వారా షెడ్యూల్ను ప్రకటించింది. మలేషియా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ 2025 జనవరి 18 న�
Pat Cummins ; ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) ఆటకు విరామం ప్రకటించాడు. గత కొంతకాలంగా ప్రతి సిరీస్ ఆడుతున్న ఈ స్పీడ్స్టర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ (Border - Gavaska
భారత ఆర్మీ, వాయుసేన సంయుక్తంగా ఒక ప్రతిష్ఠాత్మక ఆపరేషన్ చేపట్టాయి. ప్రపంచంలోనే మొదటి ‘పోర్టబుల్ హాస్పిటల్'ను విజయవంతంగా ఒక మారుమూల ప్రాంతానికి డెలివరీ చేశాయి.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్కు సొంతగడ్డపై అపూర్వ స్వాగతం లభించింది. అందరూ ఊహించినట్లే పతక విజేతలకు మించి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి రెజ్లర్కు స్వాగతం పలికారు.
IMF Gita Gopinath | భారత్ వృద్ధిరేటు కొనసాగాలంటే ఆదాయం పన్ను వసూళ్లు పెరగాలని, జీ-20 దేశాలతో సమానంగా 2030 నాటికి 14.8 కోట్ల ఉద్యోగాలు కల్పించాలని ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ గీతా గోపినాథ్ చెప్పారు.
Dr Gita Gopinath : భారత్ వృద్ధి రేటు ఆశించిన దాని కన్నా మెరుగ్గా ఉందని, 2027 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా భారత్ అవతరిస్తుందని ఐఎంఎఫ్ తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా గోపీనాధ్
ఆఫ్రికా దేశాల్లో ‘మంకీపాక్స్' వైరస్ వ్యాప్తి అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకుందని, ఇక్కడి పరిస్థితి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే విధంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకటించింది.
PM Modi | బంగ్లాదేశ్లోని హిందువులు, మైనారిటీ భద్రతలపై 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనలో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ అనతరం ఎర్రకోటపై జాతినుద్దేశి�
PM Modi | భారత దేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగిం�
President Murmu | దేశం కోసం త్యాగాలు చేసిన వారికి సెల్యూట్ చేస్తున్నానని భారత రాష్ట్రపది ద్రౌపది ముర్ము అన్నారు. స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సందర్భంగా
Vinesh Phogat | పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ఇప్పటికే ముగిసినా భారత మహిళా రెజర్ల వినేశ్ ఫోగట్ ఇంకా స్వదేశానికి చోరుకోలేదు. వినేశ్ 50 కిలోల విభాగంలో ఫైనల్కు చేరుకోగా.. నిర్దేశించిన పరిమిత బరువు కంటే వంద గ్ర
Microplastics | చిన్నాపెద్ద, ప్యాక్డ్, అన్ప్యాక్డ్ అన్న తేడాలేకుండా ఇండియాలో దొరికే అన్ని ఉప్పు, చక్కెర బ్రాండ్లలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Marnus Labuschange : ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మార్నస్ లబూషేన్ (Marnus Labuschange ) తనకు ఎంతో ఇష్టమైన బ్యాట్కు వీడ్కోలు పలికాడు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో (ODI World Cup Final) ఉపయోగించిన బ్యాట్కు తాజాగా గుడ్ బై చెప్పాడు.