పక్క దేశం నుంచి ఎవరైనా వచ్చి భారత్లో ఉగ్రవాద కా ర్యకలాపాలకు పాల్పడినా, దేశంలో శాం తి భద్రతలకు భంగం కలిగించినా ఊరుకునేది లేదని, వారికి తగిన జవాబు ఇస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొ�
Gaza Ceasefire: గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్యసమితిలోని మానవ హక్కుల మండలి తీర్మానం చేసింది. అయితే ఆ తీర్మానంపై జరిగిన ఓటింగ్లో ఇండియా పాల్గొనలేదు. తీర్మానానికి అనుకూలంగా 28 ఓట్లు పోలయ్యాయ�
విదేశాల్లోని ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో భాగంగా పాకిస్థాన్లో ముష్కరులను భారత ఇంటర్నేషనల్ నిఘా ఏజెన్సీ హత్యచేస్తున్నదని బ్రిటన్ పత్రిక ది గార్డియన్ సంచలన కథనాన్ని ప్రచురించింది.
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రొస్టేట్ క్యాన్సర్ పడగ విప్పబోతున్నదని, కేసుల సంఖ్య, మరణాలు భారీగా పెరిగే ప్రమాదం పొంచి ఉన్నదని లాన్సెట్ కమిషన్ ఆన్ ప్రొస్టేట్ క్యాన్సర్ అధ్యయనంలో వెల్లడైంది.
భారత యువ గ్రాండ్మాస్టర్ ఇరిగేసి అర్జున్ సత్తాచాటాడు. ఇటీవల జరిగిన చెన్జెన్ చెస్ మాస్టర్స్, బుందుస్లిగా టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చడం ద్వారా తాజా ఫిడే ర్యాంకింగ్స్లో తొమ్మిదో ర్యాంక్�
Nitin Gadkari | భారతదేశాన్ని గ్రీన్ ఎకనామీగా మార్చడంలో భాగంగా హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించి.. 36కోట్లకుపైగా పెట్రోల్, డీజిల్ వాహనాలను వదిలించుకోవాల్సి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పెట్రోల�
చెరిపేస్తే చెరగని సత్యం కేసీఆర్ సాధించిన ఆర్థిక ప్రగతి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పెద్ద రాష్ట్రాలలో రూ.3.09 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్ప�
Mallikarjun Kharge | దేశంలోని అధికార బీజేపీ (BJP) పై, దాని మాతృసంస్థ ఆరెస్సెస్ (RSS) పై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన ఇండి�
బలమైన, వృద్ధిదాయక భారత నిర్మాణానికి కృషి చేయాల్సిన బాధ్యత వ్యాపార, పారిశ్రామిక రంగాలపై ఉన్నదని దేశంలోనే శ్రీమంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. రత్నాలు, ఆ�
United Nations: భారత్లో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరగాలని ఐక్యరాజ్యసమితి ఆకాంక్షించింది. యూఎన్ ప్రధాన కార్యదర్శి ప్రతినిధి స్టిఫేన్ డుజారిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ దేశంలో ఎన్నికలు జరిగ�
దేశంలోనే అత్యంత ధనవంతురాలైన హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆమె కుమారుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ ఇప్పటికే పార్టీ మారి బీజేపీలో చేరడంతో తాన�