ఈ ఏడాది జూన్-జులైలో భారత మహిళల క్రికెట్ జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు ఫార్మాట్ల సిరీస్ ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం షెడ్యూల్ను విడుదల చేసింది.
విదేశీ మారకం నిల్వలు మరింత కరిగిపోయాయి. వరుసగా మూడోవారం కూడా ఫారెక్స్ రిజర్వులు 2.41 బిలియన్ డాలర్లు తరిగిపోయాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. ఏప్రిల్ 26తో ముగిసిన వారాంతానికిగాను రిజర్వులు 637
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్, రష్యా, చైనా దేశాలపై విరుచుకుపడ్డారు. భారత్, చైనా, జపాన్, రష్యాలు ‘జెనోఫోబిక్' (విదేశీయుల పట్ల విద్వేషం, భయం) దేశాలంటూ విమర్శించారు.
ప్రతిష్టాత్మక థామస్, ఊబర్ కప్ ఫైనల్స్లోభారత్ పోరాటం క్వార్టర్స్లోనే ముగిసింది. థామస్ కప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్ క్వార్టర్స్లో 1-3 తేడాతో చైనా చేతిలో పోరాడి ఓడింది. 2022లో ఇ�
‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష’ అన్నట్టుగా ‘ఆయుర్వేదమే సర్వరోగ నివారిణి’ అనే ధోరణి ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏది అచ్చమైన ప్రాచీన ఆయుర్వేదమో, ఏది టక్కుటమార చిట్కా వైద్యమో కనిపెట్టడం కష్టమ
UN | ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై భారత్ వైఖరిని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మరోసారి స్పష్టం చేశారు. రెండు దేశాల సిద్ధాంతం మాత్రమే ఈ మధ్య వివాదాన్ని పరిష్కరించగలదని, అప్పుడే పాలస�
Mallikarjun Kharge | లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) ఇండియా కూటమి (INDIA Bloc) మెజారిటీ దిశగా దూసుకెళ్తోందని పసిగట్టిన ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నిరుత్సాహానికి గురవుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)
No jobs | ఏండ్లకేండ్లు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోకపోవడం, ప్రైవేటు ఉద్యోగాల కల్పన లేకపోవడంతో నిరుద్యోగిత రేటు అంతకంతకూ పెరుగుతున్నదని సెంటర్ ఫర్ మా నిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐ�
ప్రతిష్టాత్మక ఊబర్ కప్ గ్రూప్ దశలో కెనడా, సింగపూర్ను మట్టికరిపించి క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకున్న భారత యువ షట్లర్లు పటిష్టమైన చైనాతో పోరులో మాత్రం చేతులెత్తేశారు.
బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టుకు రెండో విజయం. సిల్హెట్ వేదికగా మంగళవారం జరిగిన రెండో టీ20లో హర్మన్ప్రీత్ కౌర్ సేన 19 పరుగుల (డక్వర్త్ లూయిస్ పద్ధతిలో) తేడాతో గెలిచింది.
రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నా.. దేశంలో బంగారానికి ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఈ జనవరి-మార్చి త్రైమాసికం (క్యూ1)లో 136.6 టన్నులు (ఆభరణాలు, పెట్టుబడులు తదితరాలన్నీ కలిపి)గా నమోదైంది.
భారత్కు ఎలాన్ మస్క్ షాకిచ్చారు. చైనాలో ఆకస్మికంగా పర్యటించి ఆ దేశ ప్రధాన మంత్రి లీ కియాంగ్తో సమావేశమై వ్యాపార, పారిశ్రామిక, పెట్టుబడి అంశాలపై చర్చించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నది.