Onion Export Ban | ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం పొడిగించింది. గతేడాది డిసెంబర్లో మార్చి 31 వరకు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారుల భారత్ ఉన్నది. ఎగుమతి నిషేధం విధించినప్పటి నుం
AI | భారత్లో ఏఐ భవితవ్యంపై నీలినీడలు పరచుకున్నాయని ఇక్కడ సొంత ఏఐ కంపెనీని ప్రారంభించాలని ప్రయత్నిస్తున్న గూగుల్ మాజీ ఉద్యోగి గౌరవ్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీసీసీఐ త్వరలో భర్తీ చేయనున్న సెలెక్టర్ల రేసులో మాజీ క్రికెటర్లు నిఖిల్ చోప్రా, మిథున్ మన్హాస్తో పాటు ఇది వరకే జూనియర్ సెలక్టర్గా ఉన్న కృష్ణ మోహన్ పోటీలో ఉన్నారు. వెస్ట్జోన్ తరఫున ప్రాతినిధ్యం �
Schneider Electric | ఎనర్జీ మేనేజ్మెంట్ అండ్ ఆటోమేషన్ దిగ్గజం ష్నైడర్ ఎలక్ట్రిక్..వచ్చే రెండేండ్లలో భారత్లో రూ.3,200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. దేశీయంగా తన ఉత్పత్తులను విక్రయించడంతోప�
అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ మొండివాదన చేస్తున్న చైనాకు గట్టి షాక్ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్దేనని అమెరికా తేల్చి చెప్పింది. భారత భూభాగంపై చైనా అసంబద్ధ వైఖరిని అమెరికా తీవ్రంగా తప్పు
IIT-JEE Aspirant Time Table | ఇండియాలో ఐఐటీ జేఈఈ, యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. ఈ రెండు ఎగ్జామ్స్ను ప్రతి ఏడాది లక్షల మంది అభ్యర్థులు రాస్తుంటారు. మరి ఈ పరీక్షల్లో రాణించాలంటే పక్కా ప్రణాళిక�
అరుణాచల్ ప్రదేశ్లో (Arunachal Pradesh) భారత్లో భాగమేనని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అరుణాచల్ను తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని వెల్లడించింది.
భారత్లో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, 1 శాతం జనాభా చేతిలో 40.1 శాతం సంపద ఉన్నదని పలువురు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ‘భారతదేశంలో ఆదాయ, సంపదలో అసమానతలు, 1922 - 2023: ది రైజ్ ఆఫ్ ది బిలియనీర్ రాజ్'
టీ20 ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ (861) నంబర్వన్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో సూర్య తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
చైనాకు చెందిన అతిపెద్ద వాహన సంస్థ ఎస్ఏఐసీ మోటర్తో జేఎస్డబ్ల్యూ గ్రూపు జతకట్టింది. ఇరు సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా భారత్లో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. ప్రతి �
Worlds Happiest Countries | 2024లో ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల (Worlds Happiest Countries) జాబితాలో ఫిన్లాండ్ (Finland) మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.
Fish food | కాలం మారుతున్నా కొద్ది ప్రజల ఆహార, అభిరుచుల్లో కూడా మార్పులు వస్తున్నాయి. గత పదిహేనేళ్ల కాలంలో దేశంలో చేపల వినియోగం 81 శాతం పెరిగింది. 2005లో 4.9 కిలోలుగా ఉన్న వార్షిక తలసరి వినియోగం 2021 నాటికి 8.89 కిలోలకు పెర�