Asian Champions Trophy: ఏషియన్ హాకీ ట్రోఫీలో.. పాకిస్థాన్పై ఇండియా విజయం నమోదు చేసింది. 2-1 గోల్స్ తేడాతో హర్మన్ప్రీత్ బృందం విక్టరీ కొట్టింది. దీంతో టోర్నీలో ఓటమి లేకుండానే ఇండియా జట్టు సెమీస్లోకి ప్రవేశిం�
కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ ద్వీపశ్రేణికి రాజధానిగా ఉన్న పోర్ట్బ్లెయిర్ నగరం పేరును శ్రీవిజయపురంగా మార్చినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటించారు.
గ్లోబల్ ైక్లెమేట్ రిస్క్ ఇండెస్క్ 2021 ప్రకారం గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రభావితమయ్యే మొదటి 10 దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2100 నాటికి భారత్ తన జీడీపీలో 3-10 శాతం వరకు కోల్పోయే ప్రమాదం ఉంది.
Jaishankar | చైనాతో సంబంధాలు, సరిహద్దు వివాదంపై విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. స్విట్జర్లాండ్ రాజధాని జెనీవా సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీ ఇంటరాక్టివ్ సెషన్లో మాట్లాడారు. చైనాతో దాద�
ACT Hockey: ఆసియా హాకీ టోర్నీలో దక్షిణ కొరియాపై 3-1 గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత జట్టు సెమీస్లోకి ప్రవేశించింది. టోర్నీలో భారత్కు ఇది వరుసగా నాలుగో విజయం.
MG Windsor EV | బ్రిటిష్కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ ఎంజీ మోటార్స్ భారత మార్కెట్లోకి మరో ఈవీ కార్ను బుధవారం లాంచ్ చేసింది. ఈ ఈవీ కార్ రూ.9.99లక్షల ప్రారంభ ధరతో కంపెనీ విడుదల చేసింది. ఇది ఎక్స్షోరం ధరమాత్రమే. జె�
Israel | ఏడాది కాలంగా ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం (Israel – Hamas War) కొనసాగుతోంది. ఇక ఈ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ మానవవనరుల కొరతను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆ దేశంలో కార్మికుల కొరత (construction workers) తీవ్రంగా ఉంది.
మూడు దేశాలు పాల్గొన్న ఇంటర్కాంటినెంటల్ కప్ను సిరియా గెలుచుకుంది. హైదరాబాద్లోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియం వేదికగా సోమవారం జరిగిన చివరి మ్యాచ్లో సిరియా.. 3-0తో భారత్ను ఓడించి తొలిసారి ఈ క�
India vs Pakistan : ప్రపంచ క్రికెట్లో కొన్ని మ్యాచ్లు గొప్ప సమరంగా చరిత్రలో నిలిచిపోతాయి. వాటిలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఒకటి. ఈ నేపథ్యంలో పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్(Saeed Ajmal) ఆసక్తికర వ్యాఖ్యలు చ
రెండేండ్ల క్రితం కారు ప్రమాదంలో గాయపడి గతేడాది పరిమిత ఓవర్ల క్రికెట్లో పునరాగమనం చేసిన భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ సుమారు 20 నెలల తర్వాత టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.