Fish food | కాలం మారుతున్నా కొద్ది ప్రజల ఆహార, అభిరుచుల్లో కూడా మార్పులు వస్తున్నాయి. గత పదిహేనేళ్ల కాలంలో దేశంలో చేపల వినియోగం 81 శాతం పెరిగింది. 2005లో 4.9 కిలోలుగా ఉన్న వార్షిక తలసరి వినియోగం 2021 నాటికి 8.89 కిలోలకు పెర�
KTR | అమెరికాలోని నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్కు హాజరు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఇల్లి�
భారత యువ వెయిట్లిఫ్టర్ అచింతా చెహులీ చిక్కుల్లో పడ్డాడు. పారిస్ ఒలింపిక్స్ సన్నాహక శిబిరం కోసం ప్రస్తుతం జాతీయ క్రీడా అకాడమీ(ఎన్ఐఎస్) పటియాలలో శిక్షణ పొందుతున్న అచింత.. అమ్మాయిల హాస్టల్లోకి ప్రవ�
సినిమాల్లో స్టంట్స్ అనగానే గుర్తుకువచ్చేది నాయకులు, వాళ్లను నడిపించే ఫైట్ మాస్టర్లే! కానీ, మహిళలు కూడా ఈ రంగంలో ఉంటారనీ, మగవారితో సమానంగా కష్టపడుతుంటారనీ చాలామంది గుర్తించరు. ఈ పురుషాధిక్య రంగంలో 12 ఏళ్
శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత అంధుల క్రికెట్ జట్టు క్లీన్స్వీప్ చేసింది. శుక్రవారం జరిగిన ఆఖరిదైన ఐదోమ్యాచ్లో భారత్ 90 పరుగుల తేడాతో లంకపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ట�
భారత అంధుల క్రికెట్ జట్టు అదరగొడుతున్నది. శ్రీలంకతో బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు ఈ ఏడాది జనవరిలో 3.8 శాతానికి మందగించింది. ప్రధానంగా తయారీ, గనులు, విద్యుత్తు రంగాల పేలవ ప్రదర్శన వల్లేనని మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో తేలింది.
MIRV | భారత అమ్ములపొదిలో మరో దివ్యాస్త్రం చేరింది. ‘మిషన్ దివ్యాస్త్ర’ పేరుతో ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన అగ్ని 5 క్షిపణిని భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో) సోమవారం విజయవం