Naseem Shah: పాకిస్థాన్ క్రికెటర్ ఓటమి తట్టుకోలేకపోయాడు. ఆరు వికెట్ల తేడాతో ఇండియా నెగ్గిన తర్వాత.. నసీమ్ షా ఏడ్చేశాడు. జట్టు విజయం కోసం చివరి వరకు కృషి చేసిన అతను దుఖ్కాన్ని ఆపుకోలేకపోయాడు. రోహిత
IND vs PAK : చిరకాల ప్రత్యర్థులు టీమిండియా (India), పాక్ (Pakistan) మ్యాచ్ న్యూయార్క్లో జరుగుతున్నా.. టీవీలముందు కళ్లార్పకుండా చూసేందుకు అభిమానులంతా కాచుకొని ఉన్నారు. ఇక పాకిస్థాన్లో అయితే పెద్ద తెరలే పెట్టేశార�
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. అగ్రరాజ్యం అమెరికా వేదికగా దాయాదులు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడబోతున్న�
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్కు ప్రధాన మంత్రి పదవి ఇస్తామని ‘ఇండియా కూటమి నేతలు ఆఫర్ చేశారని జేడీయూ నేత కేసీ త్యాగి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
T20 World Cup 2024 : చప్పగా సాగుతున్న మెగా టోర్నీలో ఫుల్ జోష్ నింపడానికి భారత్(India), పాకిస్థాన్(Pakistan)లు సిద్దమయ్యాయి. న్యూయార్క్ వేదికగా ఇరుజట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. అయితే.. ఈ పోరుకు వరుణుడు అంత�
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్లో ఆదివారం భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మ్యాచ్ జరుగనుంది. అయితే.. ఈ మ్యాచ్ను రద్దు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. దాయాదుల మ్యాచ్ను నిలిపివేయాలని సాక్షాత్తు ఓ అసెంబ్లీ స�
Dhanyawaad Yatra | కాంగ్రెస్ (Congress) పార్టీ మరో యాత్రకు సిద్ధమైంది. కూటమికి మద్దతు ఇచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు ‘ధన్యవాద్ యాత్ర’కు (Dhanyawaad Yatra) హస్తం పార్టీ శ్రీకారం చుట్టింది.
కరీంనగర్కు చెందిన మహిళకు అరుదైన ఘనత సాధించింది. ఆసియా ఖండంలోనే ఏకైక అగ్నిపర్వతమైన అండమాన్ నికోబార్ దీవుల్లోని బెరన్ ఐలాండ్లో గల అగ్ని పర్వతంపైకి మొదటిసారిగా అడుగు పెట్టింది.
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో జర్మనీ వేదికగా ముగిసిన వరల్డ్కప్ రైఫిల్/పిస్టల్ టోర్నీలో భారత్ రెండు పతకాలు సాధించింది.
ఇండోనేషియా బ్యాడ్మింటన్ టోర్నీలో భారత సింగిల్స్ ఆటగాళ్ల పోరాటం ముగిసింది. పురుషుల క్వార్టర్స్లో బరిలో నిలిచిన లక్ష్యసేన్ సైతం కీలక క్వార్టర్స్లో నిరాశపరిచాడు.
T20 World Cup 2024 : ప్రపంచ క్రికెట్లో భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మ్యాచ్కు క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. మ్యాచ్ మధ్యలో వచ్చే ప్రకటన ద్వారా మరింత డబ్బు వచ్చిపడుతుంది. అందుకనే చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్�
హైదరాబాద్లోని తాజ్కృష్ణ వేదికగా జరుగుతున్న ప్రపంచ వరి సదస్సును (Global Rice Summit) రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. రెండు రోజులపాటు జరుగుతున్న ఈ సదస్సులో భారత్ సహా 30 దేశాలు పాల్గొన�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని పదవిని చేపట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. కూటమికి రాహుల్ నాయకత్వం వహించడానికి సమ్మతిస్తే తామెందుకు అడ్డుచెబుతా