భారతదేశపు మొట్టమొదటి ‘ఫ్లయింగ్ ట్యాక్సీ-ఈ200’ను అభివృద్ధి చేయటంలో అద్భుతమైన పురోగతి సాధించామని ‘ఈ-ప్లేన్' కంపెనీ ఫౌండర్ ప్రొఫెసర్ సత్య చక్రవర్తి ప్రకటించారు.
IND vs ENG 5th Test : ధర్మశాలలో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్(England) టాస్ గెలిచింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఈ మ్యాచ్లో భారత జట్టు రెండు మార్పులతో ఆడుతోంది. గాయపడిన రజత్ పాటిదార్..
Crisil Report : రానున్న ఆర్ధిక సంవత్సరంలో భారత్ ఎకానమీ 6.8 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. 2031 నాటికి భారత్ ఎగువ మధ్య ఆదాయ ఆర్ధిక వ్యవస్ధగా ఎదుగుతుందని పేర్కొంది.
Face book | సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మెటా ప్లాట్ఫామ్లు మంగళవారం రాత్రి అకస్మాత్తుగా మొండికేశాయి. భారత్తో సహా పలుదేశాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. సాంకేతిక సమస్య వల్ల వీటి
మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక నాలుగు దశాబ్దాలకు పైగా దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి మందకొడిగానే ముందుకుసాగింది. ప్రపంచీకరణ దిశగా అడుగులు వేయకపోవడం, అప్పటి ఆర్థిక విధానాలు, పారిశ్రామిక రంగానికి ప్రాధా�
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ..దేశీయ మార్కెట్లోకి నయా మాడల్ను పరిచయం చేసింది. మూడు వెర్షన్లలో లభించనున్న ఈ సరికొత్త కారు ప్రీమియం ఫీచర్లు, సింగిల్ చార్జింగ్తో 650 కిలోమీటర్ల మైలేజీ �
1960లో పాకిస్థాన్తో ఒప్పందం జరిగినప్పటికీ రావి నదిపై ఆనకట్టను నిర్మించడంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాక్కు అప్పనంగా నదీ జలాలు అందడంపై స్పందించిన పీవీ నరసింహారావు అప్పటి ప్రధాని హోదాలో 1995లో కండి ప్రా�
గత దశాబ్ద కాలంలో భారత్లో పాన్, పొగాకు, ఇతర మత్తు పదార్ధాల వినియోగం బాగా పెరిగిందని, ప్రజలు తమ సంపాదనలో పెద్దమొత్తం వీటికి ఖర్చు చేస్తున్నారని ఒక సర్వే వెల్లడించింది. అదే సమయంలో విద్యపై ఖర్చు తగ్గింది.
భారతీయులకు విదేశాలపై మోజు పెరుగుతున్నది. చదువు కోసం, ఉపాధి కోసం, సమాజంలో గుర్తింపు కోసం అనేకమంది ఇతర దేశాల వైపు చూస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఉండటాన్ని ఓ హోదాలాగా భావిస్తున్నారు. పై కారణాల వల్లనే ఏటా ల