Passport | హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఈ సాయంత్రం నుంచి సెప్టెంబర్ 2 వరకు పాస్పోర్టు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. నిర్వహణ, సాంకేతిక కారణాలతో పాస్పోర్టు సేవలు నిలిచిపోతాయని ఆర్పీవో స్నేహజ తెలిపారు. రేపటి అపాయింట్మెంట్లను రీషెడ్యూల్ చేసినట్లు ఆమె వెల్లడించారు. దరఖాస్తుదారులకు నేరుగా సంక్షిప్త సమాచారం పంపామని వెల్లడించారు. సెప్టెంబర్ 2 నుంచి యథావిధిగా సేవలు అందుబాటులోకి వస్తాయని ఆర్పీవో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | విద్యార్థులంటే.. ఈ కాంగ్రెస్ సర్కార్కు ఎందుకింత చిన్నచూపు..? సూటిగా ప్రశ్నించిన కేటీఆర్
KTR | సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో రైతులను అవమానిస్తున్న రేవంత్ సర్కార్: కేటీఆర్
Harish Rao | అధ్వాన్న స్థితికి గురుకులాలు.. సీఎం రేవంత్ ఇప్పటికైనా మొద్దునిద్ర వీడండి: హరీశ్రావు