BCCI : స్వదేశంలో న్యూజిలాండ్ ధాటికి టీమిండియా 3-0తో టెస్టు సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే. అంతచిక్కని ఈ దారుణ ఓటమిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సైతం సీరియస్గా తీసుకుంది. కోచ్ గౌతం గంభీర్, కెప�
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో భారత్ వైట్వాష్కు గురికావడంపై బీసీసీఐ ప్రత్యేకంగా దృష్టి సారించింది. సొంతగడ్డపై ఎప్పుడూ లేని రీతిలో తొలిసారి సిరీస్ క్లీన్స్వీప్ ఎదుర్కొవడాన్ని బోర్డు సిరీయస్�
SA vs IND 1st T20 : సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ తర్వాత తొలి సిరీస్లో విజయంపై టీమిండియా కన్నేసింది. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్.. తొలి టీ20లో మొదట బ్యాటింగ్ చేయనుంది.
Vladimir Putin: ప్రపంచంలోని సూపర్పవర్ దేశాల్లో ఇండియాను కూడా చేర్చాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోందన్నారు.
దేశీయ కుబేరుల్లో ఒకరైన హెచ్సీఎల్ టెక్నాలజీ చైర్మన్ శివ్ నాడర్ దాతృత్వంలో మరోసారి సత్తాచాటారు. రోజుకు రూ.5.9 కోట్ల చొప్పున 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,153 కోట్లు విరాళ రూపంలో చెల్లింపులు జరిపారు. ఎడల
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఆయన గెలుపునకు అనేక అంశాలు దోహదపడినా అందులో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ పాత్ర గణనీయమైనదని చెప్పక తప్పదు.
స్వదేశంలో తిరుగులేని శక్తిగా ఉన్న భారత క్రికెట్ జట్టును న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ఒక్కసారిగా హిమాలయాల నుంచి పాతాళానికి పడేసింది. ఇన్నాళ్లుగా ఏ స్పిన్ పిచ్లను మన బలమని చెప్పుకున్నామో ఈ సిరీస్లో అ
భారత వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరఫున 40 టెస్టులు ఆడిన సాహా.. ఈ ఏడాది రంజీ సీజన్ తనకు ఆఖరిదని ‘ఎక్స్' వేదికగా ప్రకటించాడు.