Test Captain : స్వదేశంలో బోణీ కొట్టకుండానే టెస్టు సిరీస్ సమర్పించుకున్న తొలి కెప్టెన్గా రోహిత్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడ
Team India : స్వదేశంలో తొలిసారి వైట్వాష్కు గురైన భారత జట్టు మరో సిరీస్పై ఆశలు పెట్టుకుంది. సొంతగడ్డపై ఘనమైన రికార్డుకు న్యూజిలాండ్ గండికొట్టగా ఇక పొట్టి సిరీస్ విజయంతో ఆత్మవిశ్వాసం పోది చేసు�
గడిచిన దశాబ్దంన్నర కాలంగా భారత క్రికెట్ జట్టుకు ఆ ఇద్దరూ మూలస్తంభాలుగా ఉన్నారు. ఫార్మాట్తో సంబంధం లేకుండా క్రీజులోకి వస్తే దూకుడే పరమావధిగా బౌలర్లపై విరుచుకుపడే స్వభావం ఒకరిదైతే ప్రపంచంలో పిచ్, బౌల
అనూహ్య మలుపులు తిరిగిన ముంబై టెస్టులో భారత్కు అభిమానులు ఎంతమాత్రమూ జీర్ణించుకోలేని అవమానకర ఓటమి ఎదురైంది. న్యూజిలాండ్ స్పిన్ ఉచ్చులో పడి భారత బ్యాటర్లు విలవిల్లాడిన వేళ.. 24 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వ�
Mumbai Test : అజాజ్ పటేల్ బౌలింగ్లో రిషభ్ పంత్(64) క్యాచ్ ఔట్ కోసం కివీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. కెప్టెన్ టామ్ లాథమ్ రివ్యూ తీసుకొని మరీ న్యూజిలాండ్ అతడి వికెట్ సాధించింది. అస
IND vs NZ 3rd Test : సొంతగడ్డపై 12 ఏండ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా మళ్లీ అదే తడబాటు కనబరిచింది. బెంగళూరు, పునే, ముంబై.. వేదిక మారినా ఫలితం మారలేదు. ఇప్పటికే రెండు ఓటములతో టెస్టు సిరీస్ కో�
IND vs NZ 3rd Test : ముంబై టెస్టులో భారత జట్టు కోలుకుంది. అజాజ్ పటేల్(4/43) ధాటికి టాపార్డర్ కుప్పకూలిన వేళ ఓటమి తప్పదా? అనే భయంలో ఉన్న టీమిండియాను రిషభ్ పంత్(53) మరోసారి ఆదుకున్నాడు.
IND vs NZ 3rd Test : ముంబై టెస్టులో భారత జట్టు విజయం వాకిట తడబడుతోంది. బంతి టర్న్ అవుతుండడంతో అజాజ్ పటేల్ విజృంభించాడు. దాంతో, 18 పరుగులకే ముగ్గురు కీలక ఆటగాళ్లు ఔటయ్యారు.
అనగనగా ఓ కోట. ఉన్నది భారతదేశంలోనే అయినా పాశ్చాత్య నిర్మాణశైలిలో విభిన్నంగా కనిపిస్తుంది. చుట్టూ ఉండే నందన వనాలు, లోపలి గదులు, ఫర్నిచర్... అంతా యూరోపియన్ ైస్టెల్లో ఉండేవే. అందుకే ‘బకింగ్ హామ్ ప్యాలెస్�
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ తప్పాలంటే తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో భారత్ పట్టు బిగించింది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో కివీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి
కెనడాలో ఖలిస్థానీ అనుకూలురపై దాడులకు భారత హోం మంత్రి అమిత్ షా ఆదేశాలు ఇచ్చారంటూ కెనడా మంత్రి చేసిన ఆరోపణలపై భారత ప్రభుత్వం శనివారం తీవ్రంగా మండిపడింది. ఆ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవి, ఆధార రహితమైనవని