ఎర్ర సముద్రంలో రవాణా సంక్షోభానికి తోడు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, జనవరి నెలలో భారత్ ఎగుమతులు 3.12 శాతం పెరిగాయి. మూడు నెలల గరిష్ఠస్థాయి 36.92 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో ఎగుమత
ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర 80 డాలర్లు దాటిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తయ్యే క్రూడాయిల్పై విండ్ఫాల్ టాక్స్ను స్వల్పంగా పెంచింది. పక్షం రోజులకోసారి సవరించే ఈ పన్నును టన్ను క్రూడా�
ఇండియా యమహా మోటర్ తమ 125సీసీ స్కూటర్ మాడళ్లు రే జెడ్ఆర్ 125 ఫై హైబ్రిడ్, ఫాసినో 125 ఫై హైబ్రిడ్లకు చెందిన దాదాపు 3 లక్షల యూనిట్లను రీకాల్ చేస్తున్నది. బ్రేక్ భాగాల్లో సమస్యల పరిష్కారార్థం ఈ రీకాల్కు ఈ జ�
IND vs ENG 3rd Test : తొలి రెండుటెస్టుల్లో భారీ స్కోర్ చేయలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ(105 నాటౌట్ 162 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) మూడో టెస్టులో సెంచరీ సాధించాడు. ఒత్తిడిలోనూ కీలక ఇన్నింగ్స్ ఆడిన హిట్మ్యాన్ శ
IND vs ENG 3rd Test : ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(97 నాటౌట్) సెంచరీకి చేరువయ్యాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హిట్మ్యాన్ జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మరో ఎండ్లో క్రీజ
IND vs ENG 3rd Test : మూడో టెస్టులో రోహిత్ శర్మ(52) కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. ఒత్తిడిలోనూ క్రీజులో పాతుకుపోయి హాఫ్ సెంచరీ బాదాడు. ఇంగ్లండ్ పేసర్లు మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్ నిప్పులు చెరుగుత�
IND vs ENG 3rd Test : రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(51 నాటౌట్) హాఫ్ సెంచరీ కొట్టాడు. టామ్ హర్ట్లే బౌలింగ్లో రెండు పరుగులు తీసి ఫిఫ్టీకి చేరువయ్యాడు. ఇంగ్లండ్ పేస్ దళా�
IND vs ENG 3rd Test : మూడో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. తొలి సెషన్ మొదలైన కాసేపటికే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ విజృంభించడంతో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(10)తో పాటు శుభ్మన్ గ�
IND vs ENG 3rd Test : ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో కీలకమైన మూడో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. రాజ్కోట్(Rajkot)లో జరుగుతున్న ఈ మ్యాచ్లో తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్పై...
ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో పటిష్ఠ చైనాకు భారత్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. బుధవారం మహిళల విభాగంలో భారత్ 3-2తో చైనాపై అద్భుత విజయం సాధించింది.
భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు మ్యాచ్కు రాజ్కోట్ సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో మిగిలిన మూడు మ్యాచ్లు కీలకంగా మారనున్నాయి.
వార్షికంగా ప్రతియేటా 7 శాతం నుంచి 8 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటేనే 2047 నాటికి భారత్ అభివృద్ధి దేశంగా అవతరించనున్నదని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ అన్నారు.
ఇంగ్లండ్తో జరగనున్న మూడో టెస్టుకు సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. గాయం నుంచి రాహుల్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని తప్పిస్తున్నట్లు బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Heat Waves: ఎండలు దంచికొట్టిన రోజుల్లో కన్నా.. స్వల్ప స్థాయిలో ఎండలు మండే రోజుల్లోనే ఎక్కువ శాతం మంది మరణిస్తుంటారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇండియాలో నిర్వహించిన ఓ స్టడీ ఆధారంగా ఈ విషయాన్ని ని�