పరుగుల రారాజు విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్తో సిరీస్కు అందుబాటులో లేకుండా పోయాడు. వ్యక్తిగత కారణాల వల్ల తొలుత రెండు మ్యాచ్లకు దూరమైన కోహ్లీ.. ఇప్పుడు మొత్తం సిరీస్ నుంచే తప్పుకున్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస�
Foreign Reserves | భారతదేశ విదేశీ మారకద్రవ్య నిలువలు ఈ వారం రికార్డు స్థాయిలో 622.469 బిలియన్లకు పెరిగాయి. ఫిబ్రవరి 2తో ముగిసిన వారంతో పోలిస్తే ఇది 5.736 బిలియన్ డాలర్లు పెరిగింది.
ప్రపంచ సుందరి(మిస్ వరల్డ్) 71వ ఎడిషన్ పోటీలు భారత్లో ఈ నెల 18 నుంచి మార్చి 9 వరకు జరగనున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు. న్యూఢిల�
కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప మరోసారి వివాదంలో చిక్కుకొన్నారు. పలువురు కాంగ్రెస్ నేతలను దేశద్రోహులుగా పేర్కొన్న ఆయన.. వారిని కాల్చి చంపేందుకు వీలు కల్పించే ఒక చట్టం చేయాలంటూ �
ECI: దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది ఓటును రిజిస్టర్ చేసుకున్నట్లు ఈసీఐ వెల్లడించింది. పార్లమెంట్ ఎన్నికల కోసం భారీ సంఖ్యలో దేశవ్యాప్తంగా ఓటరు నమోదు జరిగింది. 2019తో పోలిస్తే ప్రస్తుతం రిజిస్టర్ ఓ�
India - Australia : అండర్ -19 ప్రపంచ కప్ టోర్నీ తుది అంకానికి చేరింది. యువ భారత జట్టు(Team India) ఐదోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. టీమిండియా డిఫెండింగ్ చాంపియన్గా మరో టైటిల్ నిలబెట్టుకుంటుందా? అని కోట్లాది మంది...
మయన్మార్లోని సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ‘స్వేచ్ఛాయుత రాకపోకల విధానం’ (ఎఫ్ఆర్ఎం) రద్దు చేయాలని నిర్ణయించింది. ఇటీవలి కాలంలో మయన్మ�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ మరో చరిత్ర సృష్టించింది. దేశీయ మార్కెట్లోకి తొలిసారిగా ఆటోమెటిక్ వెర్షన్ సీఎన్జీ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 28.08 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే టియాగో, టిగోర�
స్టాక్ మార్కెట్ దాదాపు రికార్డుస్థాయికి సమీపంలో ట్రేడవుతున్న నేపథ్యంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి మదుపరుల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. జనవరి నెలలో ఈ ఫండ్స్లోకి రూ. 21,780 కోట్లు తరలివచ్చాయి. �
తమ దేశ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకొందన్న కెనడా ఆరోపణలు నిరాధారమంటూ కేంద్రం గురువారం వాటిని ఖండించింది. ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియల్లో జోక్యం చేసుకోవడం భారత్ విధానం కాదని తెలిపింది. విదేశాంగ శ�
Nikki Haley | రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా (America) అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి మహిళ నిక్కీ హేలీ (Nikki Haley).. భారత్ (India)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో భాగస్వామిగా ఉండాలని భారత్ కోరుకుంటోందని
కువైటీ పడవలో ప్రయాణించి, చట్టవిరుద్ధంగా భారత దేశంలో ప్రవేశించిన ముగ్గురిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా తమిళనాడుకు చెందినవారని పోలీసులు తెలిపారు. అరెస్టయిన నిట్సో డిట్టో (31), విజయ్ వినయ్ ఆంథో