IND vs ENG 3rd Test : రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(51 నాటౌట్) హాఫ్ సెంచరీ కొట్టాడు. టామ్ హర్ట్లే బౌలింగ్లో రెండు పరుగులు తీసి ఫిఫ్టీకి చేరువయ్యాడు. ఇంగ్లండ్ పేస్ దళా�
IND vs ENG 3rd Test : మూడో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. తొలి సెషన్ మొదలైన కాసేపటికే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ విజృంభించడంతో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(10)తో పాటు శుభ్మన్ గ�
IND vs ENG 3rd Test : ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో కీలకమైన మూడో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. రాజ్కోట్(Rajkot)లో జరుగుతున్న ఈ మ్యాచ్లో తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్పై...
ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో పటిష్ఠ చైనాకు భారత్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. బుధవారం మహిళల విభాగంలో భారత్ 3-2తో చైనాపై అద్భుత విజయం సాధించింది.
భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు మ్యాచ్కు రాజ్కోట్ సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో మిగిలిన మూడు మ్యాచ్లు కీలకంగా మారనున్నాయి.
వార్షికంగా ప్రతియేటా 7 శాతం నుంచి 8 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటేనే 2047 నాటికి భారత్ అభివృద్ధి దేశంగా అవతరించనున్నదని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ అన్నారు.
ఇంగ్లండ్తో జరగనున్న మూడో టెస్టుకు సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. గాయం నుంచి రాహుల్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని తప్పిస్తున్నట్లు బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Heat Waves: ఎండలు దంచికొట్టిన రోజుల్లో కన్నా.. స్వల్ప స్థాయిలో ఎండలు మండే రోజుల్లోనే ఎక్కువ శాతం మంది మరణిస్తుంటారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇండియాలో నిర్వహించిన ఓ స్టడీ ఆధారంగా ఈ విషయాన్ని ని�
ఎల్నినో పరిస్థితులు ఈ ఏడాది జూన్ నాటికి బలహీనం అవుతాయని, ఫలితంగా భారత్లో వచ్చే రుతు పవన కాలంలో సమృద్ధిగానే వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
అండర్-19 ప్రపంచకప్లో అపజయం ఎరగకుండా.. ఫైనల్ చేరిన యువభారత జట్టుకు చివర్లో చుక్కెదురైంది. ఆదివారం జరిగిన తుదిపోరులో యంగ్ఇండియా 79 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.
అప్రతిహత విజయాలతో దూకుడు మీద ఉన్న యువ భారత జట్టు.. ఆదివారం అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. టోర్నీ చరిత్రలో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో ఇప్పటి వరకు ఐదుసార్లు జగజ్జేతగా నిలిచిన యంగ్�