ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో భారత్ నంబర్వన్ ర్యాంక్లోకి దూసుకొచ్చింది. ఆదివారం ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా 64.58 పాయింట్లతో అగ్రస్థానాన్ని అధిష్టించింది.
భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్ను భారత్ గెలువడంలో యువ క్రికెటర్ల పాత్రను కొనియాడాడు.
భారత యువ రెజ్లర్ సంగీతా ఫోగట్ తన భుజబలాన్ని ప్రదర్శించింది. తన జాతీయ, అంతర్జాతీయ కెరీర్లో ప్రత్యర్థులను మట్టికరిపించిన సంగీత.. టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ పనిపట్టింది.
T20 World Cup 2024 : ప్రపంచ క్రికెట్లో టోర్నీ ఏదైనా భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్ అంటే అభిమానులకు పండుగే. చిరకాల ప్రత్యర్థులైన ఇండియా, పాకిస్థాన్లు ఎక్కడ తలపడినా ఇరుదేశాల ఫ్యాన్స్తో స్టేడియం నిండిపోత�
Rice | దేశంలో గత ఎనిమిదేండ్లలో తొలిసారిగా వరి దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నదని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణమని పేర్కొన్నది. ఈ ఏడాది జూన్తో ముగిసే 2023-24 పంట సంవత్సరంలో వరి ఉత
ఎల్నినో పరిస్థితులు ఈ సీజన్లోనూ కొనసాగుతాయని, దీంతో ఈసారి భారతదేశంలో వేసవి ప్రారంభంలోనే ఎండ తాకిడి ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా అంచనా వేసింది.
భారత రక్షణ రంగం బలోపేతమే లక్ష్యంగా మరో కీలక ముందడుగు పడింది. రూ.39,125 కోట్ల విలువైన ఐదు ప్రధాన రక్షణ పరికరాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలపై భారత్ శుక్రవారం సంతకాలు చేసింది.
Obesity | ఊబకాయం (Obesity).. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య. సమాజంలో ఊబకాయ బాధితులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు, పెద్దలు, కౌమారదశలో ఉన్నవారు ఇలా మొత్తం 100 కోట్ల మందికి పైగా ఊబకాయం�
డిసెంబర్తో ముగిసిన మూడవ త్రైమాసికంలో భారత్ ఆర్థికాభివృద్ధి అందరి అంచనాల్ని మించిపోయింది. గురువారం నేషనల్ స్టాటస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరం అక్టోబర్
దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది ఏప్రిల్-డిసెంబర్లో 13 శాతం క్షీణించి 32.03 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. అంతకుముందు ఏడాది (2022) ఇదే వ్యవధిలో 36.74 బిలియన్ డాలర్లుగ�
దేశంలో చిరుతల సంఖ్య(అంచనా) పెరిగింది. 2018లో దేశ వ్యాప్తంగా 12,852 చిరుతలుండగా 2022 నాటి ఆ సంఖ్య 13,874కు చేరుకున్నది. అయితే శివాంక్ కొండలు, గంగా, బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతాల్లో మాత్రం చిరుతల సంఖ్య తగ్గింది.
హైదరాబాద్కు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణులు, కిమ్స్-ఉషా ముళ్లపూడి బ్రెస్ట్ క్యాన్సర్ వ్యవసాపక డైరెక్టర్ డాక్టర్ రఘురాం ప్రతిష్ఠాత్మక ఇండియా-యూకే అచీవర్స్ అవార్డును కైవసం చేసుకున్నారు.
ఈ ఏడాది భారత్లోని అల్ట్రా-హై నెట్ వర్త్ ఇండివీడ్యువల్స్ల్లో 90 శాతం మంది సంపద మరింతగా పెరిగే అవకాశాలే ఉన్నాయి. 63 శాతం మంది సంపదైతే 10 శాతానికిపైగా పెరుగవచ్చని అంచనా. లగ్జరీ ఐటెమ్స్పై పెట్టుబడులతో ఎక్క�