IND vs PAK : భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్(Bilateral Series) జరిగి దాదాపు 11 ఏండ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో తటస్థ వేదికపై టీమిండియాతో ద్వైపాక్షిక టీ20 సిరీస్ నిర్వహించేందకు పాకిస్థాన్ క్రికెట్ బో�
Forest Area: భారత్లో అటవీ విస్తీర్ణం పెరిగింది. 2010 నుంచి 2020 వరకు దేశంలో సుమారు 2.66 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం పెరిగినట్లు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) తన రిపోర్టులో పేర్కొన్నది. అట
భారత టెన్నిస్ దిగ్గజాలు లియాండర్ పేస్, విజయ్ అమృత్రాజ్కు అరుదైన గుర్తింపు దక్కింది. ఈ ఇద్దరూ ‘ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్'లో చోటు దక్కించుకోవడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఆసియా టెన్నిస్ ప్లేయర్
భారత టెన్నిస్ ఆటగాడు యుకీ బాంబ్రీ తన ఫ్రెంచ్ సహచరుడు అల్బనొ ఒలివెట్తో కలిసి స్విస్ ఓపెన్ ఏటీపీ 250 టూర్లో పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు.
Chandrayaan-3 | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ విజయవంతంగా నిర్వహించిన చంద్రయాన్-3 ప్రాజెక్టుకు అరుదైన గౌవరం దక్కింది. అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ చంద్రయాన్-3కి ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డును ప్రకటిం�
Covid Deaths: 2020లో 11.9 లక్షల మంది కోవిడ్ వల్ల అధికంగా మరణించి ఉంటారని అమెరికా స్కాలర్లు కొత్త స్టడీలో పేర్కొన్నారు. సైన్స్ అడ్వాన్సెస్ అన్న జర్నల్లో ఆ రిపోర్టును రిలీజ్ చేశారు. ఇండియాలో సామాజికంగా వెను
ప్రపంచాన్ని అమెరికా శాసిస్తున్నది! ఆ అమెరికాను భారతీయ మేధ పాలిస్తున్నది! రెండు దశాబ్దాల క్రితం.. ‘అమెరికా అధ్యక్షుడి రాకే మహాభాగ్యం’ అనుకున్నది భారతదేశం.