తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ సత్తాచాటింది. ఇటీవల జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న శ్రీజ..తాజా ఐటీటీఎఫ్ ర్యాంకింగ్స్లో శ్రీజ భారత నంబర్వన్ ప్యాడ్లర్గా నిలిచింద
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో..డాటా వినిమయంలో దూసుకుపోతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరినాటికి తన నెట్వర్క్లో డాటా ట్రాఫిక్ 40.9 ఎక్సాబైట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది.
భారత్కు చెందిన మసాలా ఉత్పత్తుల కంపెనీ ‘ఎవరెస్ట్'కు మరో షాక్ తగిలింది. ఇటీవల సింగపూర్లో వేటుకు గురైన ఈ కంపెనీపై తాజాగా హాంకాంగ్ కూడా బ్యాన్ విధించింది.
అమెరికా టెక్నాలజీ కుబేరుడు ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా పడింది. ఈ నెల 21 నుంచి 22 వరకు భారత పర్యటనకు రావాల్సిన ఉన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పర్యాటన ఈ ఏడాది చివరినాటికి వాయిదా పడింది.
దేశీయ టాప్ ఐటీ రంగ సంస్థల్లో ఉద్యోగులు తగ్గుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2023-24) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రోల నుంచి 64,000 మంది ఉద్యోగులు బయటకుపోయారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్.. గ్రామీణ బాటపట్టింది. గ్రామాల్లో ఉండేవారిని లక్ష్యంగా పెట్టుకొని ‘గ్రామీణ్ మహోత్సవ్' పేరుతో దేశవ్యాప్తంగా 16 నూతన ప్రాంతాల్లో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. �
Nestle : నెస్లే కంపెనీకి చెందిన బేబీ ఫుడ్ ఇండియాలో ఎక్కువగా అమ్ముడుపోతున్న విషయం తెలిసిందే. రెండు బెస్ట్ సెల్లింగ్ ఉత్పత్తుల్లో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నట్లు ఓ రిపోర్టులో తేలింది. అయితే బ్రిటన్, జ�
UNSC | ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (United Nations Security Council)లో భారత్కు శాశ్వత సభ్యత్వం (Permanent Seat)పై అమెరికన్ టైకూన్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) ఇటీవలే ప్రస్తావించిన విషయం తెల�
దేశీయ మార్కెట్కు సరికొత్త బొలెరోను పరిచయం చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా బొలెరో నియో ప్లస్ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్�
బ్రాండెడ్ పరుపుల విక్రయ సంస్థ ది స్లీప్ కంపెనీ.. హైదరాబాద్లో మరో స్టోర్ను ప్రారంభించింది. దీంతో నగరంలో సంస్థకు ఇది 8వ స్టోర్ కాగా, దేశవ్యాప్తంగా 75వ స్టోర్ కావడం విశేషం. ఈ సందర్భంగా కంపెనీ కో-ఫౌండర్ ప�