మూడేండ్ల క్రితం టోక్యో (జపాన్) వేదికగా ముగిసిన ఒలింపిక్స్లో భాగంగా భారత్ తరఫున ఫెన్సింగ్ ఆడిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన భవానీ దేవీ పారిస్ ఒలింపిక్స్ బెర్తును దక్కించుకోవడంలో విఫలమైంద�
థామస్ కప్ ఫైనల్స్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత షట్లర్లు జోరు కొనసాగిస్తున్నారు. చెంగ్డూ (చైనా) వేదికగా జరుగుతున్న ఈ ఈవెంట్లో భాగంగా భారత్ 5-0 తేడాతో ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించి క్వార�
Heroin Seize | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఎస్ఎఫ్ సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుపై నిఘా పెంచింది. ముర్షిదాబాద్ జిల్లా అంతర్జాతీయ సరిహద్దు వద్ద బోర్డర్ పోస్ట్ డీఎంసీ, 149వ �
ఆసియా అండర్ 20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్ అదరగొట్టింది. 7 స్వర్ణాలు, 11 రజతాలు, 11 కాంస్య పతకాలు సాధించిన భారత్.. 29 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది.
సూర్యుడి కుటుంబంలో బుధుడు, శుక్రుడు మినహా మిగిలిన అన్ని గ్రహాలకూ ఉపగ్రహాలు ఉన్నాయి. భూమికి చంద్రుడు, అంగారకుడికి ఫాబోస్, డైమోస్, ఇక బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలకు చాలా ఉపగ్రహాలు ఉన్నాయి.
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ... దేశీయ మార్కెట్కు ఎలక్ట్రిక్ సెడాన్ ఐ5ని పరిచయం చేసింది. ఎలక్ట్రిక్ 5 సిరీస్లో భాగంగా విడుదల చేసిన తొలి మాడల్ ఇదే కావడం విశేషం. ఈ కారు ధర రూ.1.20 కోట�
విదేశీ మారకం నిల్వలు మరింత పడిపోయాయి. వరుసగా రెండోవారం ఈ నెల 19తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.282 బిలియన్ డాలర్లు కరిగిపోయి 640.334 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక�
చాట్లు, కాల్స్, వీడియోలు, ఫైల్స్, వంటి వాటిని గోప్యంగా ఉంచే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని వదులుకోమని ఒత్తిడి చేస్తే భారత్లో తమ సేవలు నిలిపివేయాల్సి వస్తుందని వాట్సాప్ స్పష్టం చేసింది.
‘భూమి కరుగుతున్నది.. ఊరు పెరుగుతున్నది..’ ప్రస్తుతం దేశంలో జరుగుతున్నది ఇదే. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరాలు పెరగడం, మౌలిక వసతుల కల్పన, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ.. ఇలా కారణం ఏదయినా గత రెండు దశాబ్దాల�
మన దేశంలో అధికారిక జనాభా గణాంకాలు 2011 నాటివే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వాడుతున్న గణాంకాలు అంతర్జాతీయ నివేదికల ఆధారంగా వేసుకున్న సాపేక్ష అంచనాలే. వీటి ప్రకారం మన దేశ జనాభా 2023 మధ్యలోనే చైనాను మించిపోయిం�
గోప్యతను వదిలేయాల్సి వస్తే వాట్సాప్ భారత్ నుంచి బయటకు వెళ్లిపోతుందని ‘మెటా’ సంస్థ ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. ఐటీ రూల్స్ - 2021లోని 4(2) నిబంధనను సవాల్ చేస్తూ వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా ఢిల్లీ హై�
Ind-Pak | భారత్తో వాణిజ్య చర్చలు ప్రారంభించాలని పాక్ వ్యాపారవేత్తలు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కి విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా ఉన్న దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. పాక్ ఆర్థిక రాజధాని కరాచ