భారత్లో సావరిన్ వెల్త్ ఫండ్స్ (విదేశీ ప్రభుత్వ ఫండ్లు)కు చెందిన మొత్తం సెక్యూరిటీలు (ఆస్తులు) ఈ ఏప్రిల్తో ముగిసిన ఏడాది కాలంలో దాదాపు 60 శాతం పెరిగాయి.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బాంద్రాలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి దగ్గర భారీ శబ్దాలు వస్తున్నాయంటూ దిలీప్ డిసౌజా అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
FSSAI | ఇటీవల భారత్కు చెందిన ప్రముఖ మసాలాలకు చెందిన ఉత్పత్తులను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయా మసాలాల్లో పురుగుల మందు అవశేషాలతో పాటు హానికరమైన బ్యాక్టీరియా ఉన్నాయన్న నివేదికలు దేశవ్యాప్తంగా సంచ�
Onion Export | ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నది. నిషేధం ఎత్తివేసే ముందు ఎన్నికల సంఘం అ�
టెలికం సబ్స్ర్కైబర్లు మరింత పెరిగారు. మార్చి నెల చివరినాటికి 119.9 కోట్లకు చేరుకున్నట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్కు నూతన కస్
పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో టీమ్ఇండియా ఆధిపత్యం దిగ్విజయంగా కొనసాగుతోంది. వన్డేలు, టీ20 ర్యాంకింగ్స్లో భారత్ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టులలో మాత్రం ఆ స్థానాన్ని ఆస్ట్రేలియా హస్తగ
ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. అస్తానా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో యువ బాక్సర్లు భారత్కు 22 పతకాలు ఖాయం చేయగా ఇందులో 12 మహిళల కేటగిరీలోవే కావడం విశేషం. �
కేంద్రంలోని బీజేపీ సర్కారు వల్ల భారత్ అప్పుల కుప్పగా మారింది. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మార్చి 31, 2023 వరకూ కేంద్రం రూ.155.6 లక్షల కోట్ల అప్పులు చేసింది.
ఈ ఏడాది జూన్-జులైలో భారత మహిళల క్రికెట్ జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు ఫార్మాట్ల సిరీస్ ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం షెడ్యూల్ను విడుదల చేసింది.
విదేశీ మారకం నిల్వలు మరింత కరిగిపోయాయి. వరుసగా మూడోవారం కూడా ఫారెక్స్ రిజర్వులు 2.41 బిలియన్ డాలర్లు తరిగిపోయాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. ఏప్రిల్ 26తో ముగిసిన వారాంతానికిగాను రిజర్వులు 637