ప్రపంచాన్ని అమెరికా శాసిస్తున్నది! ఆ అమెరికాను భారతీయ మేధ పాలిస్తున్నది! రెండు దశాబ్దాల క్రితం.. ‘అమెరికా అధ్యక్షుడి రాకే మహాభాగ్యం’ అనుకున్నది భారతదేశం.
మైక్రోసాఫ్ట్లో శుక్రవారం తీవ్ర సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విండోస్తో పని చేసే లక్షలాది కంప్యూటర్లు మొరాయించాయి. వాటికవే షట్డౌన్ అయిపోయాయి.
ఆత్మ నిర్భరత దేశ రక్షణను పణంగా పెట్టదని భారత వైమానిక దళ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బహుళ ప్రయోజనాలతో తయారు చేసే యుద్ధ విమానం తేజస్ ఎంక�
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ముస్లింలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘దేశ విభజన జరిగాక.. ముస్లింలను భారత్లో ఉండనివ్వటం పెద్ద తప్పు’ అంటూ వ్యాఖ్యానించారు.
Team India Squad : శ్రీలంక పర్యటన కోసం భారత జట్టు ఎంపికపై సందిగ్ధం వీడింది. పొట్టి వరల్డ్ ప్రపంచ కప్ తర్వాత నుంచి నలుగుతున్న తుది బృందం కసరత్తు కొలిక్కి వచ్చింది. దాంతో భారత క్రికెట్ నియంత్రణ మం�
ప్రపంచ జూనియర్ స్కాష్ చాంపియన్షిప్లో భారత యువ ఆటగాడు శౌర్య బవ కాంస్యం గెలిచాడు. హోస్టన్ (అమెరికా) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా బుధవారం ముగిసిన సెమీఫైనల్స్లో శౌర్య 0-3 (5-11, 5-11, 9-11)తో మహ్మద్ జకారియ
Wholesale inflation | దేశంలో టోకు ద్రవ్యోల్బణం 16 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ ఏడాది జూన్ నాటికి టోకు ద్రవ్యోల్బణం 3.36 శాతానికి చేరగా... అంతకు ముందు నెల మే మాసంలో 2.61శాతంగా ఉన్నది.
IND vs ZIM : టీ20 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఆఖరి మ్యాచ్లోనూ పంజా విసిరింది. నామమాత్రమైన ఐదో టీ20లో జింబాబ్వేపై 42 పరుగుల తేడాతో గెలుపొందింది.