దేశీయ మార్కెట్లోకి ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్సంగ్ రెండు సరికొత్త అధిక సామర్థ్యం కలిగిన పవర్ బ్యాంక్స్ను విడుదల చేసింది. 45వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో 20,000 మెగాహెట్జ్ శ్రేణిలో ఒకటి, 25వాట
S Jaishankar | కొందరి పొరపాటు వల్లే పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై తాత్కాలికంగా భారత్ నియంత్రణ కోల్పోయిందని తొలి ప్రధాని నెహ్రూపై విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ పరోక్ష విమర్శలు గుప్పించారు.
Syed Mustafa Kamal | ఓ వైపు భారత్ చంద్రుడిపై అడుగుపెడుతుంటే.. పాక్లో పిల్లలు గట్టర్లలో పని చనిపోతున్నారని పాకిస్థాన్ ఎంపీ సయ్యద్ ముస్తాఫా కమల్ అన్నారు. పాకిస్థాన్ రాజకీయ పార్టీ ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాక
Covid Variant: భారత్లో కొత్త కోవిడ్ వేరియంట్లు ప్రబలుతున్నాయి. మ్యుటేషన్లతో ఆ వేరియంట్లు వ్యాపిస్తున్నాయి. ఆ కొత్త వేయింట్లను సంయుక్తంగా ఫ్లిర్ట్ అని పిలుస్తున్నారు. దీంట్లో కేపీ.2, కేపీ1.1 వేరియంట్లు ఉన్న�
Heat Wave: ఈ ఏడాది ఏప్రిల్లో ఇండియా భగభగ మండిపోయిన విషయం తెలిసిందే. భానుడి ప్రతాపానికి జనం విలవిలలాడారు. దాదాపు 45 రెట్లు అధికంగా ఈ సారి ఇండియాలో ఏప్రిల్ ఎండలు మండినట్లు ఓ స్టడీలో తేల్చారు.
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగకూడదనే లక్ష్యంతోనే రష్యా చమురును కొనే అవకాశాన్ని భారత్కు ఇచ్చామని భారత్లోని అమెరికన్ రాయబారి ఎరిక్ గార్సెటి చెప్పారు. రష్యా చమురును భారత్ కొనడం వల్ల అంతర్జాతీయంగా చమ�
స్ధూల ఆర్ధిక వాతావరణం అనుకూలంగా ఉండటంతో భారత్ 2025 నాటికి జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్దగా అవతరిస్తుందని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ అంచనా వేశారు.
Power Crisis | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దాంతో చాలా రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో కరెంటు కోతలు వేధిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కరెంటు కోతల సమస్య మరి
జార్ఖండ్ రాష్ట్రం ఝరియా పేరు చెప్పగానే బొగ్గు గనులు గుర్తుకువస్తాయి. బొగ్గు తవ్వకం మూలంగా ఇక్కడ కాలుష్యమూ ఎక్కువే. కోలుకోలేనంతగా ఇక్కడి నేల దెబ్బతిని ఉంటుంది.
Amit Shah: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. నాగర్కర్నూల్లో ఇవాళ ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ఇండియాకే చెందుతోందని తెలిపారు. పాక్ వద్ద అణుబాంబులు ఉన�
బంగారం ధరలు రికార్డు స్థాయిల్లో పలుకుతున్నా.. అక్షయ తృతీయ అమ్మకాలు మాత్రం ప్రభావితం కాలేదు. గత ఏడాదితో పోల్చితే గోల్డ్ రేటు 15-17 శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ.. శుక్రవారం కొనుగోళ్లు బాగానే జరిగాయని దేశీయ రిటై�
Mani Shankar Aiyar: పాకిస్థాన్ను గౌరవించాలని.. ఆ దేశం వద్ద అణుబాంబులు ఉన్నట్లు మణిశంకర్ అయ్యర్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలకు చెందిన వీడియోను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తన ఎక్స్ అకౌంట్లో పోస్తు చ�