ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో బుధవారం కారిడార్-3 (నాగోల్-రాయదుర్గం)లో మెట్రో రైళ్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నిమిషాలకు ఒక రైలు బదులు 5 నిమిషాల ఫ్రీక్వెన్సీతో
తెలుగు సినీ పరిశ్రమకు ఆద్యు డు ఎల్వీ.ప్రసాద్ జయంతి సందర్భంగా సినీనటుడు నందమూరి బాలకృష్ణకు ప్రముఖ సాంస్కృతిక సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ పురస్కారాన్ని మంగళవారం ప్రదానం చేశారు. బంజారాహిల్స�
వివాదాలు లేని ప్రభుత్వ భూములను పారదర్శకంగా విక్రయించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ వెబ్సైట్లో రిజిస్ట్రేష�
ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్ కోసం సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు క్రికెట్ మ్యాచ్ సజావుగా సాగేలా, ఎలా
భార్యను కొట్టిన భర్తకు ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎన్.సంజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
HCA | హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా భారత్ - న్యూజిలాండ్ మధ్య వన్డే మ్యాచ్ జరుగనున్నది. వన్డే మ్యాచ్కు ముందే హెచ్ఏసీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్పై ప్రధాన
DGP Anjani kumar | నగరంలో ఈ నెల 28 నుంచి జూన్ 17 మధ్య అత్యంత ప్రతిష్టాత్మక జీ-20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతపై కార్యాలయంలో డీజీపీ అంజనీకుమార్ అధ్యక్షతన జీ-20 సెక్యూరిటీ సమన్వయ
పలు అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా విలసిల్లుతున్న హైదరాబాద్ నగరానికి మరో సంస్థ రానుంది. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్)కు చెందిన సీ4ఐఆర్ (సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్) క�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ప్రారంభించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆయన జన్మదినమైన ఫిబ్రవరి 17న ప్రారంభిస్తారని ఆర్ అండ్ బీ శ�