యువతరంలో వ్యాపారంపై ఆసక్తిని పెంపొందించేలా టీ హబ్ ఎదుట గురువారం రోడ్ షో నిర్వహించారు. టీ హబ్లో స్టార్టప్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డెనార్లెన్ సంస్థ ప్రత్యేకమైన రోడ్ షోను నిర్వహించింది.
BMS | ప్రపంచ ప్రఖ్యాత ఔషధ కంపెనీల్లో ఒకటైన అమెరికాకు చెందిన బయో ఫార్మా కంపెనీ బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్ (బీఎంఎస్) రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ఇక్కడి ఔషధ రంగానికి మరింత బలాన్ని చేకూర్చింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ శనివారం హైదరాబాద్ నగరానికి రానున్నారు. సీజేఐ అయ్యాక తొలిసారి వస్తున్న ఆయన ఇక్కడి నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే స�
Minister Srinivas Yadav | ఏప్రిల్ చివరినాటికి బేగంపేట నాలా సమగ్ర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ఎస్ఎన్డీపీ కార్యక్రమం కింద రూ.45కోట్ల వ్యయంతో చేపట్టిన బేగంపేట నా
Minister Ktr | హైదరాబాద్ (Hyderabad) నగరం బయోటెక్నాలజీ (Biotechnology), ఐటీ (IT)కి గొప్ప ఆకర్షణీయ గమ్య స్థానంగా ఉందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister Ktr) అన్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఎంఎస్ (Bristol Myers Squibb) కంపెనీ తెలంగాణ ప్రభుత్వం
ఒక రాష్ట్రంలో కార్లు చోరీ చేసి.. మరో రాష్ట్రంలో వాటి నంబర్ ప్లేట్, చాసిస్ నంబర్ మార్చేసి.. నకిలీ నంబర్తో ఇంకో రాష్ట్రంలో తక్కువ ధరకు విక్రయిస్తున్న ఘరాన ముఠాను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అ�
Hyderabad | దక్షిణాదిలో గృహ అమ్మకాలు రికార్డు స్థాయిలో జరగ్గా అందులో హైదరాబాద్ సరికొత్త రికార్డు సృష్టించింది. బెంగళూరు, చైన్నై వంటి నగరాల కంటే గరిష్ఠ విక్రయాలను నమోదుచేసి హైదరాబాద్ తొలిస్థానంలో నిలిచిందన�
Genome Valley | జీనోమ్ వ్యాలీ.. అంతర్జాతీయ కంపెనీలకు కేంద్రం మాత్రమే కాదు, అనేక ప్రపంచస్థాయి కంపెనీలను తయారు చేసింది. లైఫ్ సైన్సైస్ రంగానికి సంబంధించి మంచి ఆలోచన.
Genome Valley | లారస్ ల్యాబ్స్.. 2005లో ఊపిరి పోసుకున్నది. సాధారణ స్టార్టప్గా జీనోమ్వ్యాలీలో దాని ప్రస్థానం ప్రారంభమైంది. ఐకేపీ నాలెడ్జ్ పార్క్లో కేవలం వెయ్యి చదరపు అడుగుల ల్యాబ్తో ఫార్మా పరిశోధనలు మొదలుపెట�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచనా విధానమే తమ వ్యాపార విస్తరణకు ఆదర్శమని వెల్స్పన్ చైర్మన్ బాలక్రిషన్ గోయెంకా తెలిపారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీటిని అంద�
కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు.