‘కరార విందేన పదార విందం ముఖారవిందేన విని వేశ యంతు వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి’ అని మహాభాగవతంలో వటపత్రశాయి గురించి విశిష్టంగా చెప్పడం జరిగింది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నేరుగా ప్రగతియాత్రలో భాగంగా పాదయాత్ర చేపట్టారు.
గ్రేటర్ హైదరాబాద్లో ఆస్త్తి పన్ను వసుళ్లలో శేరిలింగంపల్లి సర్కిల్-20 ముందు వరుసలో దూసుకెళ్తున్నది. మొత్తం గ్రేటర్లోని 30 సర్కిళ్లలో అధిక ఆస్తిపన్ను వసూలు చేసే సర్కిల్గా శేరిలింగంపల్లి సర్కిల్ మొద�
Bio Asia2023 | ప్రస్తుతం ఆధునిక వైద్యం ఖరీదైనదిగా మారిందని, దీన్ని తగ్గించి అందరికీ అందుబాటులో ఉండేలా చేయాల్సిన బాధ్యత కంపెనీలు, ప్రభుత్వాలపై ఉన్నదని నిపుణులు అభిప్రాయపడ్డారు.
కాప్రాసర్కిల్లోని కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి, హెచ్బీకాలనీ, మల్లాపూర్, నాచారం డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఏడు కంటి వెలుగు కేంద్రాల్లో శుక్రవారం మొత్తం 800 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు.
వైద్య పరికరాల ఉత్పత్తిలో హైదరాబాద్ ముందువరుసలో ఉన్నదని అమెరికాకు చెందిన హార్లాండ్ మెడికల్ సిస్టం కంపెనీ సీఈవో జాన్ అండర్సన్ పేర్కొన్నారు. క్లస్టర్ల వారీగా ఫార్మా రంగం అభివృద్ధికి చేపడుతున్న ప్ర�
ప్రపంచంలోని టాప్-10 ఫార్మాకంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫార్మారంగ, పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉంద�