Fire Accident | సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్పేట డెక్కన్ స్టోర్లో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రావడం లేదు. దాదాపు ఆరు గంటలు కావొస్తున్నా అగ్నికీలలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడం
Talasani Srinivas Yadav | నగరంలోని అనుమతి లేని పరిశ్రమలు, గోదాంలపై చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్లో డెక్కన్ స్టోర్స్లో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
22 ఫైరింజన్లు.. 250 ఫైర్ ఫైటర్స్..5 గంటలుగా అదపులోకి రాని మంటలు.. ముందు జాగ్రత్తగా సీమప భవనల్లోని జనాన్ని ఖాళీ చేయించారు. నైలాన్, రెగ్జీన్ వంటి స్పోర్ట్స్ డ్రెస్సులు తయారు చేసే మెటీరియల్ ఎక్కువ మొత్తంలో
Minister Harish rao | ప్రతిఒక్కరికి కంటి పరీక్షలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవసరమైన కళ్లద్దాలను
తెలంగాణలో రూ.2వేల కోట్ల పెట్టుబడికి భారతీ ఎయిర్టెల్ ( Bharti Airtel ) కంనెనీ ముందుకొచ్చింది. డేటా స్టోరీజి, విశ్లేషణలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి హైపర్స్కేల్ డేటా సెంటర్ ( Hyperscale Data Centre )ను హైదరాబాద్లో ఏర్పాటు
హైదరాబాద్కు మరో అంతర్జాతీయ కంపెనీ వచ్చింది. అత్యాధునిక సాంకేతికత, సౌకర్యాలతో కూడిన ల్యాబ్ను హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నట్టు యూరోఫిన్స్ ( Eurofins ) సంస్థ ప్రకటించింది. దాదాపు రూ.1000 కోట్లత�
India battingన్యూజిలాండ్తో జరగనున్న తొలి వన్డేలో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ డ్రైగా ఉందని, బ్యాటింగ్కు అనుకూ�
IND vs NZ | ద్వైపాక్షిక సిరీస్ల్లో తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న టీమిండియా.. న్యూజిలాండ్తో వన్డే పోరుకు సమాయత్తమైంది. ఒక వైపు టికెట్ల లొల్లి.. మరోవైపు హెచ్సీఏలో లుకలుకల మధ్య దాదాపు నాలుగేండ్ల తర్వాత ఉ�
Hyderabad | హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఐటీ సోదాలు కలకలం సృష్టించాయి. నగరంలోని పలు రియల్ఎస్టేట్ కంపెనీలు, సినిమా ఫైనాన్సియర్ల ఇండ్లపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు
Traffic restrictions | హైదరాబాద్ ఉప్పల్ వేదికగా నేడు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.