సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో సాధారణ స్థాయి దాటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఉక్కపోత మొదలైంది.
శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే 4.2 పెరిగి 35.2 డిగ్రీలుగా, కనిష్ఠం 18.9, గాలిలో తేమ 24 శాతంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.