ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వానలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల మొదటి వారం నుంచే ఎండలు మండిపోగా, మారిన వాతావరణం వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కస�
కరెంట్ కోతలు షురూ అయ్యాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో అనధికారిక పవర్ కట్స్ కొనసాగుతున్నాయి. సమ య పాలన లేకుండా కోతలు విధిస్తుండడం తో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
రాష్ట్రంలో మండే ఎండలు కాస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో వివిధ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలు దాటడం ఆందోళన కలిగిస్తున్నది. మండే ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మొన్న టి వరకు 37 డిగ్రీలకు చేరుకున్న పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు చేరుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వర కు న�
ఆగ్నేయం దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదవుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే ఎండలు దంచి కొట్టడంతో మధ్యాహ్నం నగరంలోని రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారుతున్నాయి.
ఈనెల మొదటివారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా మండుటెండలు సెగలు పుట్టిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలక�
ఏప్రిల్, మే నెల రాకముందే రాష్ట్రంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఐదారు డిగ్రీలు ఎకువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే ఎండలు మొదలై మధ్యాహ్నం 12గంటల నుంచి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.7డిగ్రీలు, కనిష్�
ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో మార్చి మొదటి వారంలోనే రాష్ట్రంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే మూడ్రోజులు పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది.
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం 9గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయం త్రం 5వరకు ఎండలు మండిపోతుండటంతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మంగళవారం ఉదయం నుం�
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా సాధారణ స్థాయిని దాటి పెరుగుతున్నాయి. దీంతో ఉక్కపోత మొదలైంది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2.3 డిగ్రీలు పెరిగి 33.3 డిగ్రీలు, కని�