రోజురోజుకూ భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఉదయం నుంచే నిప్పులు కక్కుతున్నాడు. దీంతో జనం బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇప్పటికే కామారెడ్డి జిల్లాను రెడ్ అలర్ట్గా ప్రకటించారు. జిల్లాలో గురువారం 45.9 �
Heatwave in AP | దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం వేళ జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయంతో వణికిపోతున్నారు. దాదాపు దేశమంతటా 43 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఏపీలోని పల్నాడు జిల్లా ప�
TG Weather | రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతకు రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతున్నది. ఉదయం 8 గంటలకే ఇంటినుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొన్నది.
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో బుధవారం ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరువైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత మరింత పెరిగింది. గత మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో భానుడు
భానుడు భగ్గుమంటున్నడు. పది రోజులుగా దంచికొడుతున్నడు. బుధవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతలు భయపెట్టాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా కోరుట్లతోపాటు అయిలాపూర్లో 46.5 డిగ్రీ�
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భాగ్యనగరం నిప్పుల కుంపటిలా మారుతోంది. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరం�
heatwave : దేశం ఎండ వేడిమితో అట్టుడుకుతోంది. అనేక ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ లేని ఎండలు నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో గరిష్టంగా 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో భానుడి ప్రతాపం కొనసాగుతున్నది. సోమవారం 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎండ తీవ్రత.. సాయంత్రం ఆరు గంటల వరకు కొనస�
TG Weather | రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు భానుడు భగభగమంటున్నాడు. దీంతో పెరిగిన ఎండవేడితోపాటు ఉకపోతతో జనం అల్లాడిపోతున్నారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.2 డిగ్రీలు, గాలిల�
ధ్రోణి ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.7డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.2డిగ్రీలు, గాలిలో తేమ 32శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వ�
గ్రేటర్లో ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 36.5డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 25.6డిగ్రీలు, గాలిలో తేమ 39శాతంగా నమోదైనట్లు హైదరా
రాష్ట్రవ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు బెంబేలెత్తిస్తుండగా, సాయంత్రం మాత్రం వాతావరణం చల్లబడి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.