రాష్ట్రవ్యాప్తంగా భానుడు భగ్గుమంటున్నాడు. ఎండవేడి, వడగాలులు ధాటికి తాళలేక జనం అల్లాడిపోతున్నారు. ఉత్తర తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలకు జనం సతమతమవుతున్నారు.
జిల్లాలో ఎండల తీవ్రత పూర్తిగా పెరగకముందే కరెంట్ కోతలు విధిస్తున్నారు. కరెంట్ ఎప్పుడొస్తదా అని ప్రజలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్�
గ్రేటర్లో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదవుతుండడంతో ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40.0 డిగ్రీలు, కనిష్ట
ఏప్రిల్ నెల చివరిలోనే ఉన్నాం.. ఇప్పటికే భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకూ ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉదయం తొమ్మిది అయ్యిందంటే చాలు.. అమ్మో ‘ఎండ’ అనాల్సిన పరిస్థితి. గడపదాటి బయటకు రావాలంటేనే జనం �
అత్యధిక ఉష్ణోగ్రతలతో హీటెక్కిన మహానగరం.. ఆదివారం కురిసిన వడగండ్ల వానతో కొంత చల్లబడింది. కుత్బుల్లాపూర్, అదర్శ్నగర్లో అత్యధికంగా 4.48 సెం.మీలు, కూకట్పల్లిలో 3.68సెం.మీలు, అల్వాల్లో 2.36 సెం.మీలు తదితర చోట్ల చ
ఉమ్మడి పాలమూరు జిల్లాలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా విపరీతమైన ఎండల నేపథ్యంలో ఉక్కపోత, వేడిగాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇండ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు.
జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగతో నిప్పుల కొలిమిలా మారుతోంది. జిల్లా ప్రజలు ఉష్ణ తాపానికి తట్టుకోలేక అల్లాడుతున్నారు. పది రోజులుగా అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోనే నల్లగ
మంచిర్యాల జిల్లాలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ఓసీపీలతో పాటు భూగర్భ గనులు నిప్పు ల కుంపటిని తలపిస్తున్నాయి. నాలుగు రో జులుగా శ్రీరాంపూర్ ఏరియాలో 41 నుం చి 44 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యా
ఎండలు దంచికొడుతున్నాయి. రెండు, మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మంగళవారం జిల్లాలోనే జహీరాబాద్లో 42.7 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదైంది. కోహీర్ మండలంలోని దిగ్వాల్లో 42.4, కోహీర్ పట్టణ