రాష్ట్రంలో పొడి వాతావరణంతో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఆదిలాబాద్, కామారెడ్డి, కుమ్రంభీంఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్�
TG Weather | గత కొద్దిరోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉదయం, సాయంత్రం వేళల్లో వీస్తున్న చలిగాలులతోపాటు దట్టమైన పొగమంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉత్తర తెలంగాణను మంచుదుప్పటి కప్పేయడంతో పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తి�
Cold Wave | రాష్ట్రంలో మరో ఆరు రోజులపాటు చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠంగా 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశముందని తెలిపిం�
ఈశాన్య గాలుల ప్రభావంతో గ్రేటర్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలితో నగరవాసులు వణికిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి, ఉదయం సమయాల్లో చలి దడ పుట్టిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత ప్రభావం ఏమాత్రం తగ్గటం లేదు. దీంతో చలికి ప్రజలు గజగజలాడుతున్నారు. ఈ మేరకు రానున్న మూడ్రోజులు మరింత చలిగాలులు వీచే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ సోమవారం ఒక ప్రకటనలో త
రాష్ట్రాన్ని చలి చుట్టేసింది. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. 25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయంటే చలి తీవ్రత ఏస్థాయిలో ఉన్నదో అర్థమవుతున్నది. మిగిలిన 8 జిల్లాల్లో కూడా 12 డి�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణిస్తున్నది. గడిచిన రెండు రోజులుగా రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల పవనాలతో ఉదయం 8 గంటల వరకు కూడా పొగమంచు కప్పి ఉంటుంది