వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వృద్ధుల ఆరోగ్యంపై చూపించే ప్రభావం ఇప్పటివరకు అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య �
ప్రస్తుతం వెంటాడుతున్న ఎల్నినో(2026) ఆధునిక చరిత్రలో అత్యంత శక్తివంతమైనదిగా మారుతున్నదని శాస్త్రవేత్తలు భావిస్తున్న తరుణంలో, దీని కారణంగా తలెత్తే ఆర్థిక ప్రభావం మరింత ఆందోళనకరంగా కనిపిస్తున్నది.
సూపర్ ఎల్ నినో ప్రభావం రానున్న నెలల్లో మరింత ఉధృతం కానున్నది. ఆగస్టులో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమై అక్టోబర్ వరకు కొనసాగుతాయని నిపుణులు తెలిపారు. రానున్న వారాల్లో ఎల్ నినో తీవ్రతరం కావడంతో ఉష్ణోగ్రతల�
ఆధునిక చరిత్రలో అత్యంత తీవ్రమైన వడగాడ్పుల పరిస్థితిని ఐరోపా ఖండం ఎదుర్కొంటున్నది. అనేక దేశాలలో ప్రమాదకర స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ మరణాల సంఖ్యను పెంచివేస్తున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్ నుంచి ఇ
France Heatwave: యూరోప్లో సమ్మర్ సెగ పుట్టిస్తోంది. వేడి తట్టుకోలేక.. జనం విలవిలలాడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఫ్రాన్స్లో మృతుల సంఖ్య భారీగా నమోదు అవుతోంది. సాధారణం కన్నా ఈసారి వెయ్యి మంది అధి
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మరో పక్క పగలు సమయంలో మబ్బులు కమ్ముకున్నప్పటికీ ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉ
ఎల్నినో ఎఫెక్ట్తో రాష్ట్రం లో భిన్న వాతావరణం కొనసాగుతున్నది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, సాయంత్రం ఒక్కసారిగా చల్లబడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
గ్రేటర్లో వాతావరణం మరోసారి వేడెక్కింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి 40 డిగ్రీలకు చేరువ కావడంతో నగర వాతావరణం వానాకాలంలో మండు వేసవిని తలపిస్తోంది. దీంతో పగలు, రాత్రి సమయాల్లో ఉక్కపోత ఉక్కిరిబిక్క�
రాష్ట్రవ్యాప్తంగా విచిత్ర వాతావరణం నెలకొన్నది. కొన్ని జిల్లాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతుంటే.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం �
ద్రోణి ప్రభావంతో నగరంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 27.0 డిగ్రీలు, గాలిలో తేమ 52 శాతంగా నమోదైనట్లు హైదర�
వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేకమంది వడదెబ్బ బారినపడుతున్నారు. అయితే దీనిని సాధారణ అలసటగా భావించి నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో కొద్దిరోజుల నుంచి భానుడి ప్రతాపంతో అల్లాడుతున్న ప్రజలకు సాయంత్రం కురుస్తున్న వర్షాలు కాస్త ఉపసమనాన్ని కలిగిస్తున్నాయి. వేసవికాలంలో భూభాగం బాగా వేడెక్కినప్పుడు తేమ గాలుల వల్ల సాయంత్రం క్యు