వేసవి ఆరంభంలోనే భానుడు భగ భగ మంటుండడంతో ఆ ప్రభావం భూగర్భ జలాలపై పడింది. ఏప్రిల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఈసారి ఫిబ్రవరిలోనే నమోదు కావడంతో జిల్లాలోని 25 మండలాల్లో గతేడాదితో పోలిస్తే భూగర్భ జలాల్లో పాక్షిక
Summer | ఎండాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచించింది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం, ఏటా మార్చి నుంచి మే మధ్య వడగాడ్పులు వీస్తున్న నేపథ్యంలో మార్గదర్శకాలు రూపొందించింది.
సిఫిక్ సముద్రం మధ్య, తూర్పు ప్రాంత ఉపరితలంలో అధిక ఉష్ణోగ్రతలకు కారణమయ్యే ఎల్నినో ప్రభావం రాబోయే నెలల్లో పెరగనున్నదని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎమ్వో) వెల్లడించింది.
Temperatures | మార్చి నెల ఆరంభం కాకముందే.. ఎండలు దంచి కొడుతున్నాయి. ఫిబ్రవరి నెల పూర్తి కాకముందే దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో.. ఆయా రాష్ట్రాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ఉమ్మడి జిల్లా చలికి గజగజ వణుకుతున్నది. నాలుగు రోజులుగా చలి పంజా విసురుతుండడంతో పొద్దంతా ఇగం పెడుతున్నది. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోవడంతో జనం స్వెట్టర్లు, వెచ్చని దుస్తులను ధరించి చలి బారి నుంచి కాపాడ
ఉత్తర, ఈశాన్య గాలులు వీస్తుండటంతో రాష్ట్రం గజగజ వణికిపోతున్నది. మూడురోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో వాతావరణం చల్లబడి చలి తీవ్రత పెరిగింది. 2019 తరువాత రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 5 డిగ్�
జిల్లాలో చలి తీవ్రత పెరుగుతున్నది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఆదివారం గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో అత్యల్పంగా 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Hyderabad | మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన చలి మళ్లీ వణుకు పుట్టిస్తోంది. గత మూడు నాలుగు రోజులుగా సాధారణ స్థాయి దాటి నమోదైన రాత్రి ఉష్ణోగ్రతలు సోమవారం ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో మళ్లీ చలి వణుకు పుట్టిస్తోంది. త�