రాష్ట్రాన్ని చలి చుట్టేసింది. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. 25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయంటే చలి తీవ్రత ఏస్థాయిలో ఉన్నదో అర్థమవుతున్నది. మిగిలిన 8 జిల్లాల్లో కూడా 12 డి�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణిస్తున్నది. గడిచిన రెండు రోజులుగా రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల పవనాలతో ఉదయం 8 గంటల వరకు కూడా పొగమంచు కప్పి ఉంటుంది
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.9, గరిష్ఠం 17.8 డిగ్రీలు, గాలిలో తేమ 60% నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్ల�
చలిగాలులు గ్రేటర్ వాసులను వణికిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకి సాధారణ స్థాయికంటే తక్కువకు క్షీణిస్తుండటంతో చలితీవ్రత పెరుగుతుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు రాత్రి ఉష్ణోగ్�
Cold Wave | రాష్ట్రంలో చలి గాలుల తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను చలిగాలుల తీవ్రత వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపు నమోదవుతున్నాయి.
గత కొన్ని రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాను చలి వణికిస్తున్నది. నవంబర్లోనే పంజా విసురుతున్నది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురుస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10-15 డిగ్రీల సెల్
రోజు రోజుకు పెరుగుతున్న చలి బారి నుం చి తప్పించుకునేందుకు ప్రజలు స్వెటర్లను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన దుకాణాల్లో వీటిని కొనుగోలు చేస్తున్నారు. వరంగల్ నగరంతో పాటు ఆయా జి�
ఈశాన్య గాలుల ప్రభావంతో గ్రేటర్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థా�
ఈశాన్య గాలుల ప్రభావంతో గ్రేటర్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలిపులి నగర జనానికి వణుకు పుట్టిస్తోంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు రంగారెడ్డి జిల్లా�
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుండగా, రాత్రి సమయాల్లో చలి గాలులు వీస్తున్నాయి. దీంతో 11 జిల్లాల్లో ఇప్పటికే సింగిల్ డిజిట్ కనిష్ఠ ఉష్�
చలి తీవ్రత పెరగడంతో మనుషులే కాకుండా పశుపక్ష్యాదులు, ఇతర జీవులు వణికిపోతున్నాయి. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.వెచ్చదనం కోసం ప్రజలు చలిమంటలు కాచుకుంటున్నారు.చలినుంచి రక్షణకు ఉన్న�
ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే 4నుంచి 5డిగ్రీల వరకు పడిపోతున్నాయి. దీంతో గ్రేటర్పై చలి పులి పంజా విసురుతుంది.
Cold Wave | ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే 4 నుంచి 5 డిగ్రీల వరకు పడిపోతున్నాయి.