పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భాగ్యనగరం నిప్పుల కుంపటిలా మారుతోంది. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరం�
heatwave : దేశం ఎండ వేడిమితో అట్టుడుకుతోంది. అనేక ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ లేని ఎండలు నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో గరిష్టంగా 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో భానుడి ప్రతాపం కొనసాగుతున్నది. సోమవారం 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎండ తీవ్రత.. సాయంత్రం ఆరు గంటల వరకు కొనస�
TG Weather | రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు భానుడు భగభగమంటున్నాడు. దీంతో పెరిగిన ఎండవేడితోపాటు ఉకపోతతో జనం అల్లాడిపోతున్నారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.2 డిగ్రీలు, గాలిల�
ధ్రోణి ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.7డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.2డిగ్రీలు, గాలిలో తేమ 32శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వ�
గ్రేటర్లో ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 36.5డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 25.6డిగ్రీలు, గాలిలో తేమ 39శాతంగా నమోదైనట్లు హైదరా
రాష్ట్రవ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు బెంబేలెత్తిస్తుండగా, సాయంత్రం మాత్రం వాతావరణం చల్లబడి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా భానుడు భగ్గుమంటున్నాడు. ఎండవేడి, వడగాలులు ధాటికి తాళలేక జనం అల్లాడిపోతున్నారు. ఉత్తర తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలకు జనం సతమతమవుతున్నారు.
జిల్లాలో ఎండల తీవ్రత పూర్తిగా పెరగకముందే కరెంట్ కోతలు విధిస్తున్నారు. కరెంట్ ఎప్పుడొస్తదా అని ప్రజలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్�
గ్రేటర్లో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదవుతుండడంతో ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40.0 డిగ్రీలు, కనిష్ట
ఏప్రిల్ నెల చివరిలోనే ఉన్నాం.. ఇప్పటికే భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకూ ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉదయం తొమ్మిది అయ్యిందంటే చాలు.. అమ్మో ‘ఎండ’ అనాల్సిన పరిస్థితి. గడపదాటి బయటకు రావాలంటేనే జనం �