నగరంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి. ఎండ వేడిమి పెరుగుతుండటంతో పీఎం-2.5, పీఎం-10 ధూళి కణాల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతున్నది. ముఖ్యంగా పారిశ్రామిక వాడలు, నిర్మాణాలు జరు�
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో మధ్యాహ్నం సమయంలో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 40.1, కనిష్ఠం 26.9 �
ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. శుక్రవారం జిల్లాలో అధికంగా 40.8 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భానుడు భగ భగ మండుతుండడంతో మధ్యాహ్నం పూట బయటకు వెళ్లాలంటనే ప్రజలు జంకుతున్నారు.
భానుడి భగభగలకు రాష్ట్రం అల్లాడిపోతున్నది. పెరిగిన ఎండలకు తోడు వేడిగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లపైకి జనం వచ్చేందుకు వణికిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఐదురోజులు వాతావరణం భిన్నంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. తుఫాన్లు, వాయుగుండం ప్రభావంతో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మ�
రాష్ట్రంలో ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నా యి. పగలంతా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు న మోదవుతూ ఉకపోత, వడగాల్పులతో ప్ర జలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఎండలు దంచికొడుతున్నాయి. రెండు, మూడ్రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి పోయాయి. శుక్రవారం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ నిప్పులు కురిపిస్తున్నాడు. వడగాల్పులు, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా �
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు 40కి చేరువగా నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం నగర రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల తీవ్రత వల్ల ఉక్కపోత సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు న
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వానలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల మొదటి వారం నుంచే ఎండలు మండిపోగా, మారిన వాతావరణం వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కస�
కరెంట్ కోతలు షురూ అయ్యాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో అనధికారిక పవర్ కట్స్ కొనసాగుతున్నాయి. సమ య పాలన లేకుండా కోతలు విధిస్తుండడం తో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
రాష్ట్రంలో మండే ఎండలు కాస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో వివిధ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలు దాటడం ఆందోళన కలిగిస్తున్నది. మండే ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.