ఏప్రిల్, మే నెల రాకముందే రాష్ట్రంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఐదారు డిగ్రీలు ఎకువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే ఎండలు మొదలై మధ్యాహ్నం 12గంటల నుంచి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.7డిగ్రీలు, కనిష్�
ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో మార్చి మొదటి వారంలోనే రాష్ట్రంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే మూడ్రోజులు పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది.
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం 9గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయం త్రం 5వరకు ఎండలు మండిపోతుండటంతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మంగళవారం ఉదయం నుం�
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా సాధారణ స్థాయిని దాటి పెరుగుతున్నాయి. దీంతో ఉక్కపోత మొదలైంది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2.3 డిగ్రీలు పెరిగి 33.3 డిగ్రీలు, కని�
రాష్ట్రంలో పొడి వాతావరణంతో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఆదిలాబాద్, కామారెడ్డి, కుమ్రంభీంఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్�
TG Weather | గత కొద్దిరోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉదయం, సాయంత్రం వేళల్లో వీస్తున్న చలిగాలులతోపాటు దట్టమైన పొగమంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉత్తర తెలంగాణను మంచుదుప్పటి కప్పేయడంతో పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తి�
Cold Wave | రాష్ట్రంలో మరో ఆరు రోజులపాటు చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠంగా 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశముందని తెలిపిం�
ఈశాన్య గాలుల ప్రభావంతో గ్రేటర్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలితో నగరవాసులు వణికిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి, ఉదయం సమయాల్లో చలి దడ పుట్టిస్తోంది.