రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు హైదరాబాద�
మార్చి నెలలోనే ఎండలు ముదురడంతో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం నగరంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. 42 నుంచి 44వరకు చేరుకునే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు నూతన సంవత్సరం ఉగాదికి ఒక్కరోజే మిగిలి ఉన్నా సూర్యాపేట జిల్లాలో ఇప్పటికీ మామిడి కాత కనిపించడం లేదు. వాతావరణ మార్పులు, అడుగంటిన భూగర్బ జలాలు, అధిక ఊష్ణోగ్రతలతో పూత, కాత ఆశాజనకంగా లేదని రైతులు వాపోతు�
రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజు తెలిపారు.
మన శరీరానికి కాస్తంత ఎండ తగిలితే చాలు.. శీతల పానియాలు తాగేందుకు వెనుకాడం. ఇక ఎండాకాలం వస్తే చెప్పనవసరం లేదు. రోడ్లపైన కనిపించే కూల్డ్రింక్ దుకాణాల ముందుకు పరుగులు తీస్తూ వెళ్లి మరీ తాగుతాం. అయితే ఎక్కడప
Water Crisis | మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగత్రలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటిమట్టం వేగంగా తగ్గుతున్నది. కేంద్ర జల సంఘం (CWC) నివేదిక ప్రకారం.. �
Summer | తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్తో పాటు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేస
Heat Wave | పొద్దుగాల తొమ్మిదింటికి బయటకెళ్లినా మాడు భగ్గుమంటున్నది. సాయంత్రమైనా భూమి సెగలు పొగలు కక్కుతున్నది. మే నెల వచ్చిందా? అని చూస్తే, క్యాలెండర్ మార్చి కూడా దాటలే. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండల పరిస్థితి ఇల
ఈసారీ వేసవి మండిపోనున్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో మార్చి నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
Summer | రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. రాత్రి వేళలో చల్లటి గాలులు వీస్తున్నప్పటికీ.. ఉదయం 9 గంటల తర్వాత ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది.
ఎండలు మండిపోతున్నాయి. గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటిపోతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవడంతో కరెంట్ మీటర్లు గిరగిర తిరుగుతున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం డిమాండ్ అనూహ్యంగా పెరుగుత�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభం కాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.