తెలంగాణలో చలితీవ్రత క్రమంగా పెరుగుతున్నది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో 10 రోజులుగా సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఆయా చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు
ఉడుకు అన్నం మీద అపారమైన ప్రేమ శీతాకాలంలోనే వస్తుంది. పొగలు కక్కే చాయ్తో దోస్తానా ఇప్పుడే ఎక్కువ అవుతుంది. నూనెలోంచి నేరుగా నోట్లోకే వెళుతున్నాయేమో అన్నట్టుగా ఉంటుంది వేడివేడి బజ్జీల పరిస్థితి. అందుకే �
తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతుండగా.. ఉదయం పొగమంచు ఊపిరి ఆడనివ్వటం లేదు. సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తకువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు హై�
చలికాలం ప్రారంభంలోనే జనం వణికిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో నాలుగైదు రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.
Cold Wave | తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గత పది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల దిగువ�
Weather report | బంగాళాఖాతంలో గత నాలుగు రోజుల క్రితం ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారింది. అది మరింత బలహీనపడి ఆవర్తనంగా మారినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
భారత్లో అనూహ్యమైన వాతావరణ మార్పులపై అమెరికా సైంటిస్టులు, నిపుణులు కీలక విషయాన్ని వెల్లడించారు. 1970 తర్వాత భారత్లో ఈ ఏడాది జూన్-ఆగస్టు త్రైమాసికంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, రెండో అత్యంత వేడి త్
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. అన్ని రాష్ర్టాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే, ఇటీవల ఢిల్లీ, నాగ్పూర్లో మాత్రం అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.