అత్యధిక ఉష్ణోగ్రతలతో హీటెక్కిన మహానగరం.. ఆదివారం కురిసిన వడగండ్ల వానతో కొంత చల్లబడింది. కుత్బుల్లాపూర్, అదర్శ్నగర్లో అత్యధికంగా 4.48 సెం.మీలు, కూకట్పల్లిలో 3.68సెం.మీలు, అల్వాల్లో 2.36 సెం.మీలు తదితర చోట్ల చ
ఉమ్మడి పాలమూరు జిల్లాలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా విపరీతమైన ఎండల నేపథ్యంలో ఉక్కపోత, వేడిగాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇండ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు.
జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగతో నిప్పుల కొలిమిలా మారుతోంది. జిల్లా ప్రజలు ఉష్ణ తాపానికి తట్టుకోలేక అల్లాడుతున్నారు. పది రోజులుగా అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోనే నల్లగ
మంచిర్యాల జిల్లాలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ఓసీపీలతో పాటు భూగర్భ గనులు నిప్పు ల కుంపటిని తలపిస్తున్నాయి. నాలుగు రో జులుగా శ్రీరాంపూర్ ఏరియాలో 41 నుం చి 44 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యా
ఎండలు దంచికొడుతున్నాయి. రెండు, మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మంగళవారం జిల్లాలోనే జహీరాబాద్లో 42.7 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదైంది. కోహీర్ మండలంలోని దిగ్వాల్లో 42.4, కోహీర్ పట్టణ
నగరంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి. ఎండ వేడిమి పెరుగుతుండటంతో పీఎం-2.5, పీఎం-10 ధూళి కణాల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతున్నది. ముఖ్యంగా పారిశ్రామిక వాడలు, నిర్మాణాలు జరు�
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో మధ్యాహ్నం సమయంలో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 40.1, కనిష్ఠం 26.9 �
ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. శుక్రవారం జిల్లాలో అధికంగా 40.8 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భానుడు భగ భగ మండుతుండడంతో మధ్యాహ్నం పూట బయటకు వెళ్లాలంటనే ప్రజలు జంకుతున్నారు.
భానుడి భగభగలకు రాష్ట్రం అల్లాడిపోతున్నది. పెరిగిన ఎండలకు తోడు వేడిగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లపైకి జనం వచ్చేందుకు వణికిపోతున్నారు.