ప్రారంభం రోజే ప్రతాపం చూపింది రోహిణి కార్తె. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 48 డిగ్రీల వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రోళ్లు పగిలేలా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం పది గంటలకే ఠారెత్తిస్తున్న ఎండలు.. ఏ
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు మరోసారి 40డిగ్రీలు దాటి నమోదయ్యాయి. దీంతో నగర వాతావరణం నిప్పుల కొలిమిని తలపించింది. ఈనెల 21న నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా 43డిగ్రీలు నమోదైన విషయం తెలిసిందే.
Weather | ఈ ఏడాది ఎల్నినో (El Nino) ప్రభావంతో నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) బలహీనంగా ఉంటాయని, వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Union Govt) అప్రమత్తమైం
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు మరోసారి 40 డిగ్రీలు దాటినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.5 డిగ్రీలు, గాలిలో తేమ 35 శాతంగా నమోదైన�
భానుడు భగ్గుమంటున్నడు. పది రోజులుగా దంచికొడుతున్నడు. బుధవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతలు భయపెట్టాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా కోరుట్లతోపాటు అయిలాపూర్లో 46.5 డిగ్రీ�
Weather | మండుటెండలు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ కేంద్రం తీపి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోందని, ఈ అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలైన త�
గ్రేటర్లో ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 36.5డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 25.6డిగ్రీలు, గాలిలో తేమ 39శాతంగా నమోదైనట్లు హైదరా
గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు 41.2 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.2డిగ్రీలు, గాలిలో తేమ 22 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వ
Weather | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. నెల్లూరు జిల్లా గూడూరులో రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం అక్కడ ఏకంగా 45.8 డిగ్రీ సెల్సియస్ల ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలి�
Weather | మండే ఎండలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే
రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత ప్రపంచ రికార్డు నమోదు చేస్తోంది. ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా ఆదిలాబాద్, హైదరాబాద్ నిలిచాయి. అమెరికాకు చెందిన ప్రముఖ వాతావరణ సంస్థ ఎల్డోరాడో వెదర్ రూపొందించి
తెలంగాణ మీద నుంచి రాయలసీమ వరకు ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో నగర వాతావరణం కొంత చల్లబడింది. దీంతో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 39, కనిష్ఠం 30 డిగ్రీలు, గాల�
తెలంగాణ మీద నుంచి రాయలసీమ వరకు ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో నగర వాతావరణం కొంత చల్లబడింది. దీంతో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 39.8, కనిష్ఠం 26.0 డిగ్రీలు, గా
రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా, సాయంత్రం మాత్రం వాతావరణం చల్లబడి పలుచోట్ల వర్షం కురిసిం ది. ఈ మేరకు హైదరాబాద్ వాతావర ణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది