కూరగాయల స్వయం సమృద్ధిలో దేశంలోనే మాడల్ కూరగాయల హబ్గా ఎదిగేందుకు అనువైన వాతావరణం రాష్ట్రంలో ఉన్నదని వ్యవసాయ సాంకేతిక పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ షేక్ మీరా అన్నారు. తెలంగాణ ఉద్యాన వర్సిటీ, ఉద్�
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు 40కి చేరువగా నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం నగర రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల తీవ్రత వల్ల ఉక్కపోత సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు న
Jammu and Kashmir : కాశ్మీర్ను మంచు తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. రెండు రోజులుగా మంచు తుఫానుతోపాటు వర్షం కూడా జమ్ము కాశ్మీర్ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది. మంగళవారం ఉదయం కాస్త తెరిపినిచ్చినా తర్వాత మంచు కురుస్తూనే ఉంద�
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదవుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21.5 డిగ్రీలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అ
శీతాకాలం ముగిసింది. ఎండాకాలం మొదలైంది. వాతావరణం మారినప్పుడు శరీర అంతర్గత వ్యవస్థలు బాహ్య వాతావరణానికి అనుగుణంగా మారడానికి ప్రయత్నిస్తాయి. శీతాకాలం నుంచి వేసవికి మారినప్పుడు కొందరికి ఇమ్యూనిటీ పవర్ త�
ఆగ్నేయం దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదవుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే ఎండలు దంచి కొట్టడంతో మధ్యాహ్నం నగరంలోని రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారుతున్నాయి.
వేసవికి ముందే వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు రానున్న వానకాలంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు స్కైమెట్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. వానకాలంపై ఎల్నినో ముప్పు పొంచి ఉన్నట్టు పేర్కొన్నది. ఈ ఏడాది వర్షా�
నిజామాబాద్ మార్కెట్ యార్డులో మూడు రోజులుగా పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. మార్కెట్కు తెచ్చిన పసుపు పం ట యార్డులో పేరుకుపోయింది. దీంతో కొనుగోళ్లు చేపట్టాలని కోరుతూ రైతులు గురువారం ఆందోళనకు దిగారు. ఎ�
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా సాధారణ స్థాయిని దాటి పెరుగుతున్నాయి. దీంతో ఉక్కపోత మొదలైంది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2.3 డిగ్రీలు పెరిగి 33.3 డిగ్రీలు, కని�
గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంది. పగటి సమయంలో వేసవి సమీపిస్తుండడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రజలు మధ్యాహ్నం వేళ.. ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఇదిలా ఉంటే రాత్రి, ఉదయం సమయంలో చలి వణికిస్తున్నది. వృద్ధుల�
North India: ఉత్తరాదిలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. దీంతో ఇవాళ ఢిల్లీలో వర్షం పడింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో స్వల్ప స్థాయి వాన కురిసింది. కశ్మీర్లో నిన్న సాయంత్రం నుంచి మంచు కురుస్తోంది. �