వేసవికి ముందే వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు రానున్న వానకాలంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు స్కైమెట్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. వానకాలంపై ఎల్నినో ముప్పు పొంచి ఉన్నట్టు పేర్కొన్నది. ఈ ఏడాది వర్షా�
నిజామాబాద్ మార్కెట్ యార్డులో మూడు రోజులుగా పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. మార్కెట్కు తెచ్చిన పసుపు పం ట యార్డులో పేరుకుపోయింది. దీంతో కొనుగోళ్లు చేపట్టాలని కోరుతూ రైతులు గురువారం ఆందోళనకు దిగారు. ఎ�
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా సాధారణ స్థాయిని దాటి పెరుగుతున్నాయి. దీంతో ఉక్కపోత మొదలైంది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2.3 డిగ్రీలు పెరిగి 33.3 డిగ్రీలు, కని�
గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంది. పగటి సమయంలో వేసవి సమీపిస్తుండడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రజలు మధ్యాహ్నం వేళ.. ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఇదిలా ఉంటే రాత్రి, ఉదయం సమయంలో చలి వణికిస్తున్నది. వృద్ధుల�
North India: ఉత్తరాదిలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. దీంతో ఇవాళ ఢిల్లీలో వర్షం పడింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో స్వల్ప స్థాయి వాన కురిసింది. కశ్మీర్లో నిన్న సాయంత్రం నుంచి మంచు కురుస్తోంది. �
రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గి క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. గత రెండు రోజులుగా ఉత్తర భారతం నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపి
Viral Fevers | గత వారం పది రోజులుగా వైరల్ ఫీవర్ లక్షణాలతో రోగులు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలకు క్యూ కడుతున్నారు. బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెం�
కలుపు మొక్కలను నియంత్రించడంలో బేకింగ్ సోడా సమర్థంగా పనిచేస్తుంది. ముఖ్యంగా, పెరటి తోటల్లో పెరిగే చిన్న కలుపు మొక్కలను ఇది సహజసిద్ధమైన పద్ధతుల్లోనే తొలగిస్తుంది.
చలికాలం వచ్చిందంటే చాలు.. వాతావరణంలో మార్పుల వల్ల మన రోగనిరోధక శక్తి నెమ్మదిస్తుంది. దీనివల్ల అలర్జీలు, చర్మం పొడిబారడం, గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు చుట్టుముడతాయి. ఇలాంటి సమయంలోనే శరీరంలోని అవయవాలను
చలికాలంలో వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడం, చలిగాలులు, పొగమంచు.. అన్నీ కలిపి ఆరోగ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు ఇబ్బంది పెడతాయి.
వాతావరణం అనుకూలించకపోవడంతో మంగళవారం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ ఎయిర్పోర్టుకు వెళ్లాల్సిన 5 ఇండిగో విమానాలు, 2 ఎయిర్ఇండియా విమానాలను రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.