రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 22వ తేదీన అల్పపీడనం ఏర్పడి, 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో చలి పంజా విసురుతోంది. మూడు, నాలుగు రోజులుగా పలు మండలాల్లో తీవ్రత పెరుగుతూ వచ్చింది. పలు మండలాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
నాలుగైదు రోజులుగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయి. వారం క్రితం వరకు వర్షం దంచికొట్టగా.. ఒకేసారి చలి గాలులు ప్రారంభమయ్యాయి. జిల్లాను చలి వణికిస్తున్నది. వారం నుంచి చల్లని వాతావరణం ఉండడంతో ప్రజ
నవంబర్ నెల ప్రారంభంలోనే చలి ఉమ్మడి జిల్లాను వణికిస్తున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు తక్కువగా నమ�
చలికాలం వచ్చిందంటే చాలు ఉదయాన్నే పొగమంచును ఆస్వాదిస్తూ వేడి వేడి టీతో మన శరీరాన్ని ఉత్తేజపరుస్తాం. చలి నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోని కిటీకీలు, తలుపులన్నీ పరదాలతో కప్పేస్తాం. కానీ, గార్డెనింగ్ ప్రే�
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుపానుగా కాకినాడ తీరం వైపు దూసుకొస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు �
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఆదివారం తెల్లవారుజామున మంచు తుఫాను కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులతో మంచు తుఫాను కురిసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా సోమవారం ఉద�
గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తం గా వాతావరణంలో భిన్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతుండగా సాయంత్రం వేళ అకస్మాత్త
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వటువర్లపల్లిలో వారం రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న గ్రామస్థులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. రెండో రోజైన సోమవారం ఖాళీ బిందెలతో శ్రీశైలం-హైదరా�
Heavy Rains | వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి (Deputy CM) పవన్కల్యాణ్ బాపట్ల జిల్లా పర్యటన రద్దయింది. పర్యావరణం అనుకూలంగా లేఖపోవడంతో ఆఖరి నిమిషంలో పవన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు
ర్షాకాలం వచ్చిందంటే చాలు.. అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు ఓ కన్నేయాల్సిందే. అధికారులు వెళ్లే వరకు వారూ బిక్కుబిక్కుమంటూ గడపటమే. తిమ్మాపూర్ మండలంలోని నేదునూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అనుబంధంగా ఉండే గ�