Osmania University | ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు బిల్లులు తగ్గించుకునే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. త్వరలో ఓయూ క్యాంపస్లో ఉన్న ఏ హాస్టల్, బీ హాస్టల్ పునరాభివృద్ధిలో భాగంగా ఆయా భవనాలపై సోల�
Hyderabad | చాదర్ఘాట్, ముసారాంబాగ్ పై హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. చాదర్ఘాట్ కాజ్ వే, ముసారాంబాగ్-అంబర్పేటలో ఉన్న లోలెవెల్ బ్రిడ్జి స్థానంలో నూతనంగా �
హైదరాబాద్లోని ఎర్రగడ్డలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎర్రగడ్డలోని రాజ్ మినరల్ వర్క్స్ గోదాములో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్ మొత్తం వ్యాపించడంతో భారీగా అగ్నికీలల�
Stray Dogs | నగరంలో కుక్కల బెడద అధికంగా ఉందని, వీధి కుక్కల వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించే విధంగా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. ఇటీవల అంబర్ పేటలో నాలుగేండ్ల బాలుడు కుక్కల దాడిల
ఐటీ రంగంలో నైపుణ్యంగలవారు స్టార్టప్లు ఏర్పాటు చేసేలా తీర్చిదిద్దుతున్న టీ -హబ్ తరహాలోనే లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయాలని తపించే యువతకు తోడ్పాటు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘బయోఫా�
World Bank |ఇండియన్ - అమెరికన్ అజయ్ బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అమెరికా తరఫున ప్రతిపాదిస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ గురువారం ప్రకటించారు. ఒకవేళ అజయ్ బంగాను అధ్యక్షుడిగా ప్రపంచ బ్యాంకు బో�
Hyderabad | తెలంగాణకు మరో దిగ్గజ ఫార్మా కంపెనీ తరలి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద టాప్ 10 ఫార్మా కంపెనీల్లో ఒకటైన బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్ (బీఎంఎస్) హైదరాబాద్లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుక�
Bio Asia2023 | లైఫ్సైన్సెస్, ఫార్మా పరిశోధనలపై ప్రపంచం ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ నిర్విరామ కృషి, ప్రోత్సాహక వాతావరణం ఫలితంగా గ్లోబల్ కంపెనీలు తెలంగాణకు తరలివస్తున్నాయి.
డెక్కన్ బ్లాస్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మన్నన్ఖాన్ ఆధ్వర్యంలో మాసబ్ట్యాంక్ ఖాజామెన్షన్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన హైదరాబాద్ మెగా జాబ్మేళా విజయవంతం అయింది.
గ్రేటర్ చుట్టూ ఉన్న మూడు జిల్లాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల విక్రయాన్ని మార్చి 1న ఆన్లైన్లో నిర్వహించనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గురువారం ఉప్పల్ సరిల్ ఆఫీస్ మీటింగ్ హాల్లో జరిగిన
యువతరంలో వ్యాపారంపై ఆసక్తిని పెంపొందించేలా టీ హబ్ ఎదుట గురువారం రోడ్ షో నిర్వహించారు. టీ హబ్లో స్టార్టప్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డెనార్లెన్ సంస్థ ప్రత్యేకమైన రోడ్ షోను నిర్వహించింది.
BMS | ప్రపంచ ప్రఖ్యాత ఔషధ కంపెనీల్లో ఒకటైన అమెరికాకు చెందిన బయో ఫార్మా కంపెనీ బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్ (బీఎంఎస్) రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ఇక్కడి ఔషధ రంగానికి మరింత బలాన్ని చేకూర్చింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ శనివారం హైదరాబాద్ నగరానికి రానున్నారు. సీజేఐ అయ్యాక తొలిసారి వస్తున్న ఆయన ఇక్కడి నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే స�