రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్.. రాష్ట్రంలోని ప్లేయర్లను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ పేలవ ఆటతీరు కొనసాగుతున్నది. గ్రూప్-‘బి’లో భాగంగా ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగింట ఓడి ఒక ‘డ్రా’ నమోదు చేసుకున్న హైదరాబాద్.. మంగళవారం మహారాష్ట్రతో ఆర�
బుధవారం (ఈ నెల 18) ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరుగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం వైరా హైవేలో రాకపోకలు సాగించే సాధారణ వాహనాలను ఉదయం 6 గంట�
ట్టుమని 15 ఏండ్లు కూడా లేవు. ప్రమాద రూపంలో ఆ బాలుడిని మృత్యువు కబళించింది. పుట్టెడు దుఃఖంలోనూ ఆ బాలుడి తల్లిదండ్రులు ఔదార్యం చూపారు. బ్రెయిన్ డెడ్ అయిన కుమారుడి అవయవాలను దానం చేసి ఆరుగురికి పునర్జన్మనిచ
కంటి వెలుగు గొప్ప కార్యక్రమం అని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర�
క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను కల్పిస్తున్నదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక�
హుస్సేన్ సాగర్ తీరం సరికొత్తగా ముస్తాబవుతున్నది. కుటుంబ సమేతంగా తరలివచ్చి చక్కటి వాతావరణంలో ఎంజాయ్ చేసేలా సరికొత్త అందాలను పరిచయం చేయనున్నారు. పచ్చని మైదానాల నుంచి వీచే పైరగాలులు, నీటి అలలపైకి పరుచ�
కాంక్రీట్ జంగిల్గా మారిన నగరంలో కుండపోత వర్షాలు కురిసినా నీరు ఇంకే మార్గమే కరువైంది. ఫలితంగా మూసీలోకి చేరి వృథా అవుతున్నది. ఈ నేపథ్యంలోనే వాననీటి సంరక్షణ, భూగర్భ జలవనరుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి స
బాలానగర్ పారిశ్రామిక వాడలో ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వలన ప్రయాణికుల ప్రయాణం సాఫీగా సాగుతున్నది. వంతెనపై నుంచి ప్రయాణం ఓకే కానీ.. వంతెన కింద నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే యూటర్న్లతో దూరాభ�
మల్లేపల్లి సీతారాంబాగ్లో ఈ నెల 23 నుంచి ఫిబ్రవరి 2 వరకు 10 రోజుల పాటు ఉచిత మెగా ప్లాస్టిక్ సర్జరీ శిబిరం నిర్వహించనున్నట్లు సేవాభారతి ట్రస్టీ, లయన్స్క్లబ్ ఆఫ్ గ్రీన్ల్యాండ్ అధ్యక్షుడు డాక్టర్ విద్
ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రో లైన్ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు క్షేత్ర స్థాయిలో మెట్రో అలైన్మెంట్కు సంబంధించిన సర్వే పనులు కొనసాగుతుండగా, మరోవైపు మెట్రో రైలు కోచ్ల డిజ�
ఎత్తైన ఇంటిపై హోర్డింగ్ ఉంది. గాలి వాన వచ్చినప్పుడల్లా ఆ ఇంటికి సమీపంలో నివాసం ఉంటున్న స్థానికులు ఆ హోర్డింగ్ పడుతుందేమోనని ఆందోళన వారిని వెంటాడుతునే ఉంటుంది. ఇలాంటి ఘటనలు బోర్డు పరిధిలోని పలు ప్రాంత�
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు బారికేడ్లను ఢీకొట్టి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం బేగంపేట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పాత బోయిన్పల�
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి.. మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడి.. యావత్ దేశ ప్రజలకు తెలంగాణ తరహా పాలన అందించాలనే ధ్యేయంతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా అవతరిం�
నేరాలు తగ్గిస్తూ, జరిగిన నేరాల్లో నేరస్తులకు పక్కాగా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సిబ్బందికి సూచించారు. ఐటీ కారిడార్ అయిన మాదాపూర్ జోన్లోని అన