దేశ రాజకీయాల్లో భవిష్యత్ బీఆర్ఎస్ (BRS) పార్టీదేనని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. 2014 నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలతో యావత్ భారతదేశం ఇటువైపు చూస్తు�
హైదరాబాద్లోని బాలాపూర్ (Balapur) యువకుని కిడ్నాప్, హత్య కలకలం సృష్టిస్తున్నది. బాలాపూర్లోని ఉస్మాన్నగర్కు చెందిన ఫైజల్ (Faizal) ఈ నెల 12న రాత్రి 9 గంటలకు బటకు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి కనిపించకుండా పోయాడు.
Gandhi Hospital | బన్సీలాల్పేట్, ఫిబ్రవరి 25 : గాంధీ దవాఖానలో రోగి వెంట వచ్చే బంధువులకు ఒకరు లేదా ఇద్దరికే అనుమతి ఇస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు తెలిపారు. కొన్నిసార్లు వారిని చూడటానికి 6 నుంచి 10 మంది �
Hyderabad | కాలుష్య రహిత వాహనాలకు స్వస్తి చెప్పి.. పర్యావరణ హిత వాహనాలకు ప్రభుత్వం జై కొడుతున్నది. ఆ ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ మహానగరంలో డీజిల్ వాహనాలను క్రమక్రమంగా తగ్గిస్తూ విద్యుత్తో నడిచే వాటిని ప్రవ�
CJI Chandrachud | అత్యున్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు తనను కలిచివేస్తున్నాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఐఐటీ బాంబే ద
Triangle Love story | వాళ్లిద్దరు మంచి స్నేహితులు..బతికినంత కాలం మన దోస్తాన్ కొనసాగాలని అనుకొన్నారు. కానీ ఒకే యువతిని ఇద్దరూ ఇష్టపడ్డారు. ఆమె తనకు దూరమవుతుందేమోనన్న కోపంతో ప్రాణ స్నేహితుడిని అత్యంత కిరాతకంగా హతమార
Make in India | మేకిన్ ఇండియా అంటూనే వైద్య రంగానికి అవసరమైన ఎన్నో పరికరాలు, ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుండటంపై లైఫ్సైన్సెస్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కీలకమైన పరికరాల విషయంలో చైనా లాంటి దేశాలపై ఆధారపడ�
Hyderabad | వేగంగా.. ఒక్కో మెగా సిటీని దాటుకుంటూ...హైదరాబాద్ నగరంలో మూడేండ్ల క్రితమే విద్యుత్తు డిమాండ్ బెంగళూరు, కోల్కతాల కన్నా అధికంగా నమోదైంది. 2019-20లో నమోదైన వివరాలను పరిశీలించగా.. హైదరాబాద్లో గరిష్ఠ విద్య�
Minister KTR | బయో ఏషియా-2023 ( Bio Asia 2023 ) విజయవంతం అయ్యింది. ఫార్మా, లైఫ్సైన్సెస్ రంగాల పరిశోధకులు, హెల్త్కేర్, బయోటెక్ సంస్థల అధిపతుల రాకతో హైదరాబాద్ గ్లోబల్ వెలుగులు సంతరించుకున్నది. లైఫ్సైన్సెస్ రాజధానిగా న�
ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ ఔషధ, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల కంపెనీ సనోఫీ తెలంగాణలో గ్లోబల్ మెడికల్ హబ్ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో ప్రస్తుతం 350 మందికి ఉపాధి కల్పించి, భవిష్యత్తులో మరింత వ�
పటిష్ఠమైన నిబంధనలు ఉన్నప్పుడు ఫార్మారంగంలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడతాయని, పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న కొద్దీ నియంత్రణ వ్యవస్థ పటిష్ఠమవ్వాలని పలువురు నిపుణులు పేర్కొన్నారు.
అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఉన్నతాధికారుల బృందం బయో ఏషియాలో పాల్గొన్నదని అమెరికన్ కాన్సులేట్ పేర్కొన్నది. శనివారం ఈ బృందం ‘ఇండియా ఫర్ ఇండియా అండ్ ఇండి యా ఫర్ ద వ�
హైదరాబాద్కు చెందిన మన్ప్రీత్ సింగ్ కూడా ఆ కోవకు చెందినవాడే. మట్టితో అద్భుతాలు సృష్టిస్తాడు. పనికిరాని వ్యర్థాలకు ఓ అర్థం చెప్పి కళాఖండాలుగా మారుస్తాడు.
హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)ను ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బృందం సందర్శించింది. శనివారం ఐక్యరాజ్య సమితికి చెందిన 11 మంది సభ్యులు క్యాంపస్లో విద్యా ప్రమాణాలను పరిశీలించారు.