అబ్ధుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 3 తులాల బంగారు గొలుసు, బైకు, సెల్ఫోన్ను పోలీసులు స�
శివారు మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించింది. నగరానికి సమీపంలో ఉన్న శివారు మున్సిపాలిటీలలో ప్రజల రవాణా సౌకర్యం మెరుగుపరుస్తూ.. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా లింక్ రోడ్లన
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనను నిరసిస్తూ నగర వ్యాప్తంగా వివిధ పార్టీలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. పలు చోట్ల ప్రధాని దిష్టి బొమ్మలను దహనం చేశారు. తెలంగా�
వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రవాస తెలంగాణ సంస్థల ప్రతినిధులు ఇన్నోవేషన్ కేంద్రాలైన టీ హబ్, టీ వర్క్స్ను శనివారం సందర్శించారు. రాష్ట్ర చలన చిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేష న్ చైర్మన్ అన�
మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యక్తిగత పరిశుభ్రతపై బాలికలు మరింత శ్రద్ధ పెట్టాలని, పీరియడ్స్ అనేవి అత్యంత సహజసిద్ధమైన ప్రక్రియ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మ�
ప్రధాని మోదీ (PM Modi) మరికాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే స్టేషన్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ
Hyderabad | హుస్సే న్సాగర్ చుట్టూ ఉన్న తీర ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నెక్లెస్ రోడ్డులోనూ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ర
Credit Card | క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయకున్నా సరే ఓ కస్టమర్కి హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డు ఇచ్చింది. అంతేకాకుండా అతని అకౌంట్ నుంచి రూ.33,493ను కట్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అప్లై చేసింది. త�
Hyderabad | పెళ్లికి ముందు నిర్వహించే సంగీత్ కార్యక్రమానికి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న పెళ్లికొడుకు ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదేమిటని నిలదీసిన పెళ్లి కూతురు, ఆమె సోదరుడిపై దాడి చ
Sathish Reddy | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రాష్ట్ర పర్యటనపై, వందే భారత్ రైలు (Vande Bharat train) ప్రారంభోత్సవంపై టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి (Y. Sathish Reddy) వినూత్నంగా నిరసన తెలిపారు. వందే భారత్ రైలు ప్రారంభమయ్యాక ఇప్పటి
PM Modi | కేంద్రం మాటలు.. చేతల్లో కనిపించడం లేదు.. జనాల కష్టాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.. నగరంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఉప్పల్- నారపల్లి, గోల్నాక- రామంతాపూర్ ఫ్లైఓవర్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి.
Telangana | తెలంగాణలో దుకాణలన్నీ ఇకనుంచి 24గంటలపాటు తెరిచి ఉంచేందుకు ప్రభు త్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. కాగా సంస్థల్లో పని చే�