అలనాటి నటి జమున మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమున జ్ఞాపకాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.
సీనియర్ నటి జమున కన్నుశారు. గతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. సత్యభామ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జమున
కొడుకు మరణానికి కారణాలు తెలుపాలంటూ మండలంలోని తడకమళ్ల గ్రామానికి చెందిన జవాన్ తల్లి గురువారం గణతంత్ర దినోత్సవం రోజున గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.
Deccan Mall | సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లో అగ్ని ప్రమాదం సంభవించిన డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులు గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్నాయి.
Governor Tamilisai | శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వైద్య, ఐటీ రంగాల్లో నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న చర్యల్లో భాగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు జీహెచ్ఎంసీ పెద్దపీట వేస్తున్నది. ముఖ్యంగా రహదారుల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి స�
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతి 2 నిమిషాలకో మెట్రో రైలు నడిపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనాకు ముందు మెట్రో రైలులో 4 లక్షల మందికి పైగా ప్రతి రోజు ప్రయాణించగా, ప్రస్తుతం ప్రతి రోజు 4.5ల
ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా హైదరాబాద్, ఢిల్లీ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగుతున్నది. కెప్టెన్ యశ్ధల్(72), ఆయూశ్ బదోనీ(78 నాటౌట్) అర్ధసెంచరీలతో ఢిల్లీ తొలి ఇన్నింగ్స్లో 223/5 స్కోరు చేసింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో మొత్తం123 మంది గిరిజన విద్యార్థులు గ్రూప్ 1 మెయిన్స్ కు సెలెక్ట్ అవ్వడం సంతోషకరమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.