Farmhouse | పట్టణాల్లో కనిపించే ఫామ్హౌస్ కల్చర్ ఇప్పుడు పల్లెలకూ పాకింది. కాంక్రీట్ జంగిల్గా మారిన నగరాలు, పట్టణాల్లో నిత్యం ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతున్న పట్టణవాసులు పల్లె వాతావరణాన్ని కోరుకుంట
Hyderabad | ఏటీఎంలో ఇప్పటి వరకు డబ్బులు రావడం చూశాం.. ఎనీటైం వాటర్ పేరుతో నీళ్లు రావడం కూడా చూశాం.. తాజాగా 10 రూపాయలు వేస్తే క్లాత్ బ్యాగ్ వస్తుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఆచరణలో చేసి చూపించారు జీహెచ్ఎ�
IPL 2023 | సన్రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై రెండో మ్యాచ్కు సిద్ధమైంది. ఐపీఎల్-16వ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ పరాజయం పాలైన రైజర్స్.. ఆదివారం పటిష్టమైన పంజాబ్ కింగ్స్ను డీకొననుంది.
Hyderabad Metro | ‘గత తొమ్మిది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నయా మాడల్లో భాగంగా నగరాలు ఎంతో అభివృద్ధిని సాధించాయి. అందులో తెలంగాణకు కూడా భారీగానే ప్రయోజనం చేకూరింది.
బల్కంపేట ప్రకృతి వైద్య చికిత్సాలయం దేశంలోనే గొప్పదని, దీనిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. రూ.10 కోట్ల వ్యయంతో బల్కంపేట ప్రకృతి చికిత్సాలయంలో ఓప
అంతర్జాతీయ పరిస్థితులు భారత్ ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తాయని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పారేఖ్ చెప్పారు. శనివారం ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇండియాకు గ్లోబల్ షాక్స్ నుంచి రక్షణ ఏదీ ఉండదని
హైదరాబాద్లో గృహ విక్రయాలు అంతకంతకు పెరుగుతున్నాయి. గత నెలలో 6,414 యూనిట్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీలు అమ్ముడయ్యాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తాజాగా వెల్లడించింది.
పరిశోధనలకు సమాచారమే ముఖ్యమైనది. అలాంటి సమాచారమంతా ఒకే వేదికపై ఉంటే మరింత వేగంగా పరిశోధనల్లో పురోగతి సాధించే వీలుంటుంది. అలాంటి కార్యక్రమానికి ఇక్రిసాట్ శ్రీకారం చుట్టింది. టాటా ఇనిస్టిట్యూట్ ఫర్ అగ
ఎస్ఐ రాత పరీక్షలలో భాగంగా గండిపేటలోని మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కళాశాల (ఎంజీఐటీ)లో శనివారం పరీక్ష రాసేందుకు రెండు నెలల పసికందుతో అఖిల అనే అభ్యర్థి వచ్చింది.
సింగరేణి ప్రైవేటీకరణను ఆపాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం రెడ్హిల్స్ సింగరేణి భవన్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్, ప్రధ�
సమీప బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు నిరాకరించటంతో మనస్థాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
పోషకాహార లోపం ముఖ్యంగా మహిళల్లో కనిపించే రక్తహీనతను తీసుకునే ఆహారంతో తగ్గించేలా.. కొత్త రకం బియ్యం వంగడాలకు హైదరాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ రూపకల్పన చేసింది.
అబ్ధుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 3 తులాల బంగారు గొలుసు, బైకు, సెల్ఫోన్ను పోలీసులు స�