Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి గ్యారేజీలో మరో అత్యాధునిక లగ్జరీ వాహనం చేరింది. అది టొయోటా వెల్ఫైర్. షోరూం ధర, లైఫ్ ట్యాక్సీ ధరలు కలుపుకుని మొత్తం సుమారు 1.9కోట్ల రూపాయల విలువ ఉంటుంది. బర్నింగ్ బ్లాక్తో కను
Hyderabad | ఏటీఎంలో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడుతున్నారని డయల్ 100 ద్వారా రాచకొండ పోలీసులకు వచ్చిన సమాచారంతో 5 నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకొని ఏటీఎం చోరీకి యత్నించిన వ్యక్తిని పోలీసుల�
NIMS | ఎన్నో క్లిష్టమైన వైద్య చికిత్సలు అందిస్తూ ఎన్నో ప్రాణాలను నిలుపుతున్న నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. మెట్రల్ వాల్వ్ పూడుకుపోయిన ఓ వృద్ధురాలికి ఆధునిక చిక
Ankita Thakur | మిసెస్ ఇండియా కిరీటాన్ని తెలంగాణకు చెందిన అమ్మాయి అంకిత ఠాకూర్ సొంతం చేసుకుంది. మంగళవారం సాయంత్రం కొచ్చిలోని లీ మెరెడియల్ హోటల్లో ఫైనల్స్ జరిగాయి. 14 రాష్ర్టాల నుంచి అమ్మాయిలు ఈ పోటీలో పాల్గొ�
ప్రపంచంలోనే నూతన ఆవిష్కరణలకు అతిపెద్ద కేంద్రమైన టీ-హబ్ను మహారాష్ట్ర మాజీ మంత్రి, వర్లీ ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే మంగళవారం సందర్శించారు. అనంతరం థాక్రే రాష్ట్ర మంత్రి కేటీఆర్తో టీ హబ్లో సమావేశమయ్యారు.ట�
Vizag Steel Plant |విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం నాడు తెలంగాణ గర్జించింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు, నిరసనల్లో తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసుల లాఠీదెబ్బలు తిన్నారు. తూటాలకు బలయ్యారు. నేడ�
రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం బయట కాలు బయటపెట్టాలంటే ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం 15 జిల్లాలో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం నుంచి �
ఉప్పల్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి మహర్దశ పట్టనుంది. స్వదేశం వేదికగా అక్టోబర్లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ కోసం బీసీసీఐ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఎంపిక చేసిన ఐదు స్టేడియాల్లో రూ.500 కో
కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో వెళ్లిన నిధులే ఎక్కువని, రాష్ర్టానికి వస్తున్న నిధులు మాత్రం తక్కువేనని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కూకట్పల్లి బాలాజీన�
ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో సర్కార్ వైద్యానికి పెద్ద పీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది.
జీర్ణవ్యవస్థకు, క్యాన్సర్ కారకాలను నియంత్రించడంలో కీలకంగా పనిచేసే ఫైబర్(పీచు) అధికంగా ఉండే ఆహారమే శరీరానికి ఎంతో మంచిది. ఆధునిక ఆహారపు అలవాట్లతో నిర్ణీత పరిమితిలో పీచు శరీరానికి అందడం లేదని పలు అధ్యయ�
మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు వస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం మండల పరిధిలోని మన్సాన్పల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ స�
జ్యోతి ఫూలే జయంతి మేడ్చల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి, విగ్రహాలకు పూల మాల వేసి నివాళులర్పించారు.