SCR | నిర్వహణ సమస్యల వల్ల పలు ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. మొత్తం 17 సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు.
నగరంలోని రాజేంద్రనగర్ లో విషాదం చోటు చేసుకుంది. నార్సింగీ పోలీసు స్టేషన్ పరిధిలోని పీరం చెరువు గ్రామంలో భార్య కళ్లేదుట భర్త భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) విభాగాన్న�
రామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా నటిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్లో జరిగింది. ఈ చిత్రాన్ని టీఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చ�
భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న రేసుకు మన హైదరాబాద్ వేదిక కాబోతున్నది. హుసేన్సాగర్ పరిసర ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్పై ఫార్ములా కార్లు రాకెట్ వేగంతో రయ్మంటూ దూసుకుపోయేందుకు సిద్
మల్కాజిగిరి మండల పరిధిలో జీఓ 59 కింద క్రమబద్ధీకరణకు అర్హత సాధించిన లబ్ధిదారులు మార్చి చివరి వరకు డబ్బులు చెల్లించి రెగ్యులర్రైజ్ చేసుకోవాలని తాసీల్దార్ వెంకటేశ్వర్లు సూచించారు.
సరూర్నగర్ స్టేడియంలో ఫిబ్రవరి 11న నిర్వహించే మెగా జాబ్మేళా కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
కాలనీలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సోమవారం నల్లకుంట డివిజన్లోని ఇస్తరాకుల గల్లీ, పాత రామాలయం
హుస్సేన్సాగర్ తీరంలో ఫార్ములా -ఈ రేసింగ్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది.అంతర్జాతీయ స్థాయి పోటీలు కావడంతో ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వంతో పాటు రేసింగ్ నిర్వాహకులు
ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్కు బయల్దేరారు. ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. ప్రత్యేక విమానంలో నాందేడ్కు పయనమయ్యారు.