స్వప్నలోక్ కాంప్లెక్స్ కార్యకలాపాలు ఇప్పట్లో సాధ్యం కాదని జేఎన్టీయూ సివిల్ ఇంజినీరింగ్ నిపుణుల బృందం తేల్చేసింది. అగ్ని ప్రమాద ఘటనతో భవన పటిష్టత దెబ్బతిన్నదని, చాలా వరకు నిర్మాణం పటిష్టత కోల్పోయ�
చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం పై ఉన్న మక్కువతో చిత్రాలు వేసేది. చదువుతో పాటు తనలో దాగివున్న కళకు పదును పెట్టింది. పీర్జాదిగూడకు చెందిన ఉప్పలోజు హర్షిణి ఎంటెక్ చదువుకుంటూ ఖాళీ సమయంలో తనకు తెలిసిన చిత్రకళ�
అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ మద్దురి గార్డెన్లో బీఆర్ఎస్ డివిజన్ అధ్
ఎన్టీఆర్ 30వ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ వె లువడింది. సోమవా
వేసవి తాపంతో సతమతమవుతున్న నగరవాసులను వరుణుడు పలకరించాడు. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వడగళ్ల వాన పడింది. మలక్పేట,చాదర్ఘాట్, బేగంబజార్ తదితర చోట్ల వర్షం కురిసింది.
గత ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని మరిచాయి.. ఫలితంగా నానా కష్టాలు ప డ్డాం.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్ల కాలంలో ఎనలేని అభివృద్ధి చేశాం.. సాధ్యం కానీ పనులను సుసాధ్యం చేస్తూ అడుగడుగున�
జవహర్నగర్లో పూర్తిగా ప్రభుత్వ భూములే, పేదలు గుడిసెలు, ఇండ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా జీవనం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు కూల్చివేస్తారోనని భయభ్రాంతులకు గురవ్వుతూ ఇండ్ల ను కాపాడుకోవడానికే సమయం వెచ్చ
సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనపై బీజేపీ తప్పుడు ప్రచారాలు చేస్తుందని, ఆ తప్పడు ప్రచారాలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో అమలు క�
ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు కట్టుకొని శాశ్వత నివాసం ఏర్పరుచుకున్న పేదలకు పూర్తిస్థాయిలో యాజమాన్య హక్కులు కల్పించే ఉద్దేశంతో జారీ చేసిన జీవో నంబర్ 58 , 59 కింద కటాఫ్ డేట్ పెంచుతూ ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో
కాలనీలు, బస్తీల సమస్యలు పరిష్కరించుకుని అభివృద్ధి బాట పట్టించేలా అధికారులే కాలనీల చెంతకు వస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. అభివృద్ధికి ఆటంకాలను గ్రౌండ్ లెవెల్లో గుర్తిం�
వానాకాలంలో వరద సమస్య తలెత్తకుండా ఓపెన్ నాలాలు, పైపులైన్లలో పూడిక తీత పనులు జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు మొదలుపెట్టారు. పూడిక తొలగించడమే కాకుండా ఇక నుంచి ఏడాది పొడవునా నాలాలు, పైపులైన్ల నిర్వహణ చేప�
అతి త్వరలోనే నీరా కేఫ్ను ప్రారంభించేందుకు ఆబ్కారీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే నీరాను పారదర్శకంగా సేకరించడం, భద్రపరచడం, ప్యాకింగ్ చేయడం వంటి వాటిపై ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తిచేసింది.
శ్వాస నాళంలో భారీ కణితి ఏర్పడటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తికి కిమ్స్ వైద్యులు ఊరట కల్పించారు. రిజిడ్ బ్రాంకోస్కోపీ అనే పరికరం ద్వారా ఎండోస్కొపీ పద్ధతిలో ఆ కణితిని తొలగించినట్ట�
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసిన కేసులో అరెస్టయిన ఖమ్మంకు చెందిన సాయిలౌకిక్, సుష్మిత దంపతుల మూడు రోజుల కస్టడీ ఆదివారంతో ముగిసింది. తమ ఆడికారు అమ్మి, అడ్వాన్స్గా వచ్చి