రాష్ట్రపతి నిలయం సందర్శనకు ఈ నెల 14 నుంచే ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ షురూ కానుండగా, తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది (మార్చి 22) నుంచే పర్యాటకులను అనుమతించనున్నారు.
Minister KTR | మహిళా జర్నలిసుల (Women Journalists) కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు (Medical Camp) ఏర్పాటు చేసి, ఆరోగ్య పరీక్షలు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో మహి�
Naveen Murder Case | ప్రేమకు అడ్డొస్తున్న స్నేహితుడు నవీన్ను గుండె చీల్చి.. మొండెం వేరు చేసి అతి దారుణంగా హతమార్చిన హరిహరకృష్ణ, హత్య అనంతరం తన ప్రియురాలికి ఈ విషయం చెప్పి, ఘటన స్థలికి వెళ్లి చూపించినట్లు విచారణలో వె�
NIMS | హైదరాబాద్లోని నిమ్స్ దవాఖాన సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరిలో ఏకంగా 15 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించింది. తద్వారా దేశంలో ఒకే నెలలో అత్యధిక కిడ్నీ మార్పిడులు చేసిన ప్రభుత్�
Hyderabad |మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన లేఅవుట్లో విక్రయానికి ఉంచిన అన్ని ప్లాట్లు హాట్కేకుల్లా అమ్ముడయ్యాయి.
‘ఆమె’ రక్షణే తమ ధ్యేయమని, వారికి ఎల్లప్పుడు అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అన్నారు. తెలంగాణ షీటీమ్స్ ఆధ్వర్యంలో నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజా వేదికగా రైజ్ అండ్ రన్
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్బచ్చన్ ‘ప్రాజెక్ట్-కె’ సినిమా షూటింగ్లో గాయపడ్డారు. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా పక్కటెముకలకు బలమైన దెబ్బ తగిలిందని ఆయన తన వ్యక్తిగత బ్లాగ్ ద్వారా తెలి�
ఫిక్చర్ కంపెనీలో పనిచేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్ స్మగ్లర్లతో పాటు మరో ఇద్దరు వినియోగదారులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి 50 గ్రాముల ఎండీఎంఏ, 10 ఎక్సటసీ పిల్స్�
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.
Hyderabad | డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 3.67గ్రాముల ఎంఏడీఎంఏ డ్రగ్తో పాటు 27,170నగదు, ఆడి కారు, సెల్ఫోన్ తదితర రూ.49లక్షల విల