Global Education Fest-2023 | ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లడం మెజారిటీ విద్యార్థుల కల. ఈ విదేశీ విద్య కలను సాకారం చేసుకోవడంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందంజలో ఉంటున్నారు.
వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మహేశ్వరం సమీపంలోని తుమ్మనూరు గేటు వద్ద గురువారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు.. డీసీఎంను ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ఫార్ములా ఈ రేస్కు హైదరాబాద్ సిద్ధమైంది. నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో హైదరాబాద్ స్ట్రీట్ సర్యూట్ పేరుతో ఏర్పాటు చేసిన ట్రాక్పై రేసింగ్ కార్లు రయ్ రయ్�
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే అంతర్జాతీయ ఫార్ములా -ఈ కార్ రేసింగ్కు విశ్వనగరం హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ-రేస్లో 11 జట్లు, 22 మంది డ్రైవర్లు పాల్గొననున్నట్లు నిర్వాహకులు గురువారం తెలిపారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్షిప్నకు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో హైదరాబాద్ నడిబొడ్డున ఫార్ములా-ఈ కార్లు రయ్య్మ్రంటూ టాప్గ�
హైదరాబాద్ ఈ -మొబిలిటీ వీక్లో భాగంగా హైటెక్స్లో కొనసాగుతున్న ఈ మోటార్ షో రెండో రోజు కూడా ఉత్సాహంగా సాగింది. సందర్శకులు అధిక సంఖ్యలో విచ్చేసి విద్యుత్తు వాహనాలపై అవగాహన పొందారు.
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసిన ఎమ్మెల్యే షకీల్.. బోధన్ పట్టణ అభివృద్ధికి రూ. 10 కోట్లు మ�
హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నెట్వర్క్ను పూర్తి స్థాయిలో కట్టడి చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన హెచ్న్యూ(హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్) ఏడాది కాలం పూర్తి చేసు�
హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ ఫార్ములా-ఈ రేసింగ్ పోటీలకు సర్వం సిద్ధమైంది. నగరం నడిబొడ్డున హుస్సేన్సాగర్ తీరంలో నిర్మించిన ఫార్ములా-ఈ ట్రాక్ చుట్టూ పటిష్టమైన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేశారు.
కెమికల్స్ ప్రాసెసింగ్ చేస్తుండగా రసాయన చర్య జరిగి సంభవించిన అగ్నిప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
గ్రేటర్లో 14వ రోజు 274 కేంద్రాల్లో 30,173 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 7992 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా, 4114 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారులు వెల్లడించారు
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలని ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. వాటిని నూతన ఆవిష్కరణలవైపు మళ్లించేందుకు కృషి చేయాలని సూచించారు.
Sahith Mangu | అమెరికాలోని న్యూజెర్సీలో ఓ తెలుగు కుర్రాడు అరుదైన రికార్డు సృష్టించాడు. ప్రతిష్టాత్మక గార్డెన్ స్టేట్ డిబేట్ లీగ్ టోర్నమెంట్లో తన ప్రసంగాలతో అదరగొట్టి, విజేతగా నిలిచాడు.
మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా చేపట్టిన చెరువుల సుందరీకరణతో పల్లె, పట్టణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.