Hyderabad | నానక్రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో హైదరాబాద్ నగర జీవ వైవిధ్య సూచీ (సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్)ను ఆయన విడుదల చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో ప్రత్యేకంగ�
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో క్రీడలకు మరింత ప్రాధాన్యం ఇచ్చేలా ఉన్నత విద్యామండలి ద్వారా కృషి జరుగాలని చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ సూచించారు.
Telangana Secretariat | వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి నూతన సచివాలయం నుంచే పరిపాలన సాగనున్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ప్రస్తుతం ఆయా శాఖలకు కేటాయించిన గదుల్లో ఫర్నిచర్, క
భారత ఉపఖండంలో నూతన సామాజిక ఉద్యమాలకు డాక్టర్ బీఆర్ అబేంద్కర్ పునాదిగా నిలుస్తున్నారని అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రశాంత్ దొంత పేర్కొ
కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ సెంట్రల్ పార్క్ కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్లోని కొండాపూర్ సెంట్ర�
Cyber Security | కాచిగూడ : కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సుల్లో ఆన్లైన్లో శిక్షణకై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి గల యువతీ, యువకుల న�
KTR | హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరం జీవవైవిధ్యంలో గణనీయమైన వృద్ధిని సాధించిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం, పట్టణ ప్రకృతి వనాలు, నీటి వనరులు, అడవుల �
Srinivas Goud | హైదరాబాద్ : అమెరికాలో జరిగిన ఓపెన్ కరాటే చాంపియన్షిప్లో హైదరాబాద్ పోకో మార్షల్ ఆర్ట్స్ టీమ్కు చెందిన నలుగురు క్రీడాకారులు పథకాలు సాధించారు. ఈ సందర్భంగా ఆ నలుగురు క్రీడాకారులను రాష
KTR | హైదరాబాద్ : హైదరాబాద్ విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉందని.. దేశంలోని ప్రజలు అంతా తమ ఇంట్లో ఉన్నట్లు భావిస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గత తొమ్మిదేండ్లలో సాంకేత
Kotha Paluku | ‘తెలుగు ప్రజల చెవిలో ఉక్కు పూలు’ అంటూ ఆంధ్రజ్యోతి ( ABN Andhra Jyothi ) రాధాకృష్ణ ( Radha krishna ) ‘కొత్తపలుకు’ వ్యాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR )పై మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించాడు. వ్యక్తిత్వం పాతదే, విషయం తెలిసింద�
Hyderabad | భవిష్యత్తరాలను దృష్టిలో పెట్టుకొని కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మల్కాజిగిరి
TS EAMCET | ఎంసెట్కు కొత్తగా దరఖా స్తు చేస్తున్నారా? అయితే మీరు ఏ పట్టణంలో పరీక్షరాస్తారో దానిని ఎంచుకొనే అవకాశం లేదు. ఇప్పటికిప్పుడు దరఖా స్తు చేసేవారంతా జీహెచ్ఎంసీలోని పరీక్షాకేంద్రాల్లోనే ఎంసెట్ రాయాల�
సమాజానికి సేవ చేయాలన్న తపన అందరికీ ఉంటుంది.. కానీ.. ఆ సంకల్పానికి రూపమిచ్చేది మాత్రం కొందరే. అలా ఓ విద్యార్థిని తనకు తట్టిన ఆలోచనకు కార్యరూపమే స్టోరీస్ ఆన్ వీల్స్. నగరానికి చెందిన అనన్య ఈ సంచార గ్రంథాలయ�
స్వప్నలోక్ కాంప్లెక్స్ కార్యకలాపాలు ఇప్పట్లో సాధ్యం కాదని జేఎన్టీయూ సివిల్ ఇంజినీరింగ్ నిపుణుల బృందం తేల్చేసింది. అగ్ని ప్రమాద ఘటనతో భవన పటిష్టత దెబ్బతిన్నదని, చాలా వరకు నిర్మాణం పటిష్టత కోల్పోయ�