హైదరాబాద్లో నిర్వహించిన 7వ గార్డెన్ ఫెస్టివల్ మొదటి అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్ -2023లో జీహెచ్ఎంసీకి 19 అవార్డులు వరించాయని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈ అవార్డులు వచ్చేందుకు అధికారుల�
ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర�
జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్సాగర్..మరోవైపు గ్రేటర్ చుట్టూ మణిహారంలా మారిన ఔటర్ రింగురోడ్డు..ఇలా రెండింటి మధ్యలో దేశంలోనే అతి పెద్ద అక్వేరియం, ఏవియరీ (పక్షి శాల) కేంద్రాల నిర్మాణానికి హైదరాబాద్ మెట్�
‘రాష్ర్టానికి సీఎం అయ్యే అర్హత కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరికైనా ఉందా?, ప్రజలకు ఏం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, నన్ను తిట్టడం తప్పించి ఇంకేమైనా వస్తుందా, ప్రశ్నిస్తాడంటా ఏమీ ప్రశ్నిస్తవు. ఎప్పుడై
సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గడగడపకు వెళ్లి ప్రజలకు వివరించాలి. రాబోయే ఎన్నికల్లో తిరిగి మూడోసారి గులాబీ జెండాను ఎగురవేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చే
సికింద్రాబాద్, హైదరాబాద్ జంటనగరాలు, సబర్బన్ ప్రయాణికుల కోసం అందుబాటులో ఉండే ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసుల సంఖ్య పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. నగరంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.4డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.0డిగ్రీలు, గాలిలో తేమ
అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్నాయని చెప్పారు
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీ కమిటీ సమావేశంలో 11 అంశాలకుగానూ 11 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.
MMTS | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో అదనపు ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం రైళ్లకు తోడుగా.. కొత్తగా 40 సర్
Gandhi Hospital | గాంధీ దవాఖానాలో తొమ్మిది నెలల చిన్నారికి అరుదైన ఆపరేషన్ చేశారు. కర్నూల్ జిల్లా డోన్ పట్టణంలో నివసించే దంపతులకు జన్మించిన యాస్మిన్ బీ అనే 9 నెలల చిన్నారికి పుట్టుకతోనే కిడ్నిలకు కణితి ఉన్నట్ట�
Hyderabad | క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాల కోసం ఎంపిక చేసుకున్న బీటెక్, డిగీ పూర్తిచేసుకున్న విద్యార్థులను ఓ సాఫ్ట్వేర్ సంస్థ మోసం చేపి బిచాణ ఎత్తివేసింది. పలువురు ఉద్యోగుల పేరుమీద లోన్లు తీసుకొని చివ�
Niloufer Hospital | ప్రాణాంతకమైన వ్యాధుల్లో హిమోఫీలియా ఒకటి. వంశపార్యపరంగా 70% మందికి, ఆకస్మిక జన్యుమార్పిడి వల్ల 30% మందికి వచ్చే ఈ వ్యాధికి పూర్తిస్థాయి చికిత్స లేదు. జీవితాంతం మందులు వాడాల్సిందేనని వైద్య నిపుణులు స�
లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ మహానగరం రాష్ట్ర ఏర్పాటు నాటికి కాంక్రీట్ జంగల్గా మారిపోయింది. నిరాదరణకు గురైన నీటి వనరులకు తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయతో పూర్వ వైభవం కల్పించింది. ముఖ్యమంత్రి క