మహిళల సాధికారతకు హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ సహకారం అందిస్తుందని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ చెప్పారు. హైదరాబాద్ కాన్సులేట్, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజ�
Dimple Hayathi | పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించారనే అభియోగాలను ఎదురొంటున్న సినీ నటి డింపుల్ హయతి, న్యాయవాది విక్టర్ డేవిడ్ పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు వారిద్ద
Hyderabad | పార్ట్ టైమ్ ఉద్యోగాలతో యూట్యూబ్ లింక్లు క్లిక్ చేయడం.. ప్రముఖ హోటల్స్, వివిధ కంపెనీలకు రివ్యూలు రాయడం.. అరగంట పాటు మీరు పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తే వేలు సంపాదించవచ్చంటూ సైబర్నేరగాళ్లు చేసే మ�
భార్యతో గొడవపడి అత్తమామలపై ఓ అల్లుడు కత్తితో దాడిచేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... బోడుప్పల్ కార్పొరేటర్ పరిధి అన్నపూర్ణ కాలనీ రోడ్డు నంబర్ 2లో ఉంటున�
Minister KTR | హైదరాబాద్.. వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్గా మారనున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే ఏడాదినాటికి ప్రపంచంలోనే సగానికిపైగా వ్యాక్సిన్లు తెలంగాణలోనే తయారవుతాయని, ఇది మన రాష్ట్రానికే కాదు
Hindustan zinc | హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్)లో వాటాను అమ్మేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అంతా సిద్ధం చేసింది. అన్ని కుదిరితే ఈ నెలలోనే మదుపరులను ఆకట్టుకునేందుకు విదేశాల్లో రోడ్షోలన�
చారిత్రక కట్టడాల వారసత్వ సంపద పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ముర్గీ చౌక్ పునరుద్ధరణ పనులకు కులీ కుతుబ్షా పట్టణాభివృద్ధి సంస్థ శ్రీకారం చుట్టింది. ముర్గీచౌక్ న�
అజయ్ వేద్ హీరోగా నటించిన సినిమా ‘మట్టి కథ’. గాయని కనకవ్వ, సుధాకర్ రెడ్డి, దయానంద్ రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మైక్ మూవీస్ పతాకంపై అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించారు. పవ
కో-వర్కింగ్ సేవల సంస్థ ఔఫిస్..హైదరాబాద్లో తాజా గా మరో సెంటర్ను నెలకొల్పబోతున్నట్టు ప్రకటించింది. నూజివీడు సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి నగరంతోపాటు బెంగళూరులో ఈ సెంటర్లను నెలకొల్పబోతున్నట్ట�
JEE Advanced | దేశవ్యాప్తంగా ఐఐటీల్లో బీటెక్ ప్రవేశాల కోసం ఈ నెల 4న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఆన్లైన్ పరీక్షల్లో ఐదుగురు విద్యార్థులు హైటెక్ కాపీయింగ్కు పాల్పడి దొరికిపోయారు. వీరిపై హైదరాబాద్, రాచకొ
Bonalu Festival | హైదరాబాద్ : ఆషాఢ బోనాల ఉత్సవాలకు వారం ముందే ఆలయాలకు ప్రభుత్వ ఆర్ధిక సహాయం అందజేస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో సుమారు 26 దేవాలయాలకు రాష్ట్ర ప్రభ�