ఎలక్ర్టిక్ వాహనాల వినియోగంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నేడు హైదరాబాద్ వేదికగా ‘ర్యాల్-ఈ’ (Rall-E) పేరుతో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ ర్యాలీ నిర్వహిస్తున్నారు.
మొదటిది.. జాతి జాగృతిలో తొలి అడుగు ఖమ్మం సభ అల్టిమేట్ సక్సెస్. అదే సమరోత్సాహంతో హైదరాబాద్లో ఫిబ్రవరి 17న జరుగబోయే బహిరంగ సభ గురించి టాక్ ఆఫ్ ది నేషన్.
అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ ఆత్మగౌరవ భవనాల కలను సాకారం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
Nilofar Golden Tips Tea | హైదరాబాద్ టీ ప్రేమికుల కోసం `నీలోఫర్ గోల్డెన్ టిప్స్ టీని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది ఏబీఆర్ కేక్ అండ్ బేకర్స్ సంస్థ.
రాష్ట్రంలో అభివృద్ధి జరుగకుండా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులన్నీ ఉద్దేశపూర్వకమైనవేనని చెప్పారు.
దుండిగల్లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ డీసీఎం దుండిగల్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ మెగాఈవెంట్లో దేశవ్యాప్తంగా 337 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు.
గ్రేటర్లో 11వ రోజు నాటికి లక్ష మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఒక్కరోజే గ్రేటర్లో 274 కేంద్రాల్లో 31,029 మందికి కంటి పరీక్షలు చేశారు.
MERU International School | ఎడ్యుకేషన్ వరల్డ్ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ నగరంలోనే బెస్ట్ నంబర్ వన్ స్కూల్ అవార్డు గెలుచుకున్నది మెరు ఇంటర్నేషనల్ స్కూల్.
Peddagattu Jathara | దురాజ్పల్లి పెద్దగట్టు జాతర ఈ నెల 5వ తేదీన ప్రారంభమై.. 9వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో హైదరాబాద్ - విజయవాడ హైవే(NH 65) పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
అసెంబ్లీ సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాల ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికా�
బంగారం ధర రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ ఉండటంతోపాటు బడ్జెట్లో కస్టమ్స్ సుంకం పెంచడంతో దేశీయంగా ఒక్కసారిగా ధరలు పుంజుకున్నాయి.
‘అబద్ధాల మోదీ.. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నవ్? కేంద్ర బడ్జెట్ను గమనిస్తే.. అబద్ధపు హామీలు.. డొల్లతనం బయటపడ్డాయి’ అని తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
నేటి (శుక్రవారం) నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఈనెల 11న ఫార్ములా- ఈ రేస్, 17న నూతన సచివాలయం ప్రారంభోత్సవం, ఈనెల 3వ వారంలో శివరాత్రి, శివాజీ మహారాజ్ జయంతి, జగ్నేకి రాత్...