హైదరాబాద్ వేదికగా జరిగిన జాతీయ మాస్టర్స్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భార్యాభర్తలు పీకే నూకరాజు, మల్లీశ్వరి సత్తాచాటారు. ఈ నెల 27, 28 తేదీల్లో జరిగిన టోర్నీలో వీరిద్దరు స్వర్ణ పతకాలతో మెరిశారు.
జిల్లాలో దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయాలని, వేడుకలు ముగిసే వరకు అధికారులందరూ అందుబాటులో ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
Fire Accident | హైదరాబాద్లోని ఎల్బీనగర్ పరిధిలో గల ఒక టింబర్ డిపోలో చెలరేగిన మంటలు కార్ల గ్యారేజీని తాకాయి. 50కి పైగా కార్లు దగ్ధమయ్యాయి. మంటలు ఆర్పేందుకు ఫైరింజన్లు, అగ్నిమాపకదళ సిబ్బంది కృషి చే
Minister Srinivas Yadav | గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన గ్రంథాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకువస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిల�
రెండు తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన పాప అక్ష కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన పీతల అక్ష 2016లో తన తండ్రి రవికుమార్�
CM KCR | హుస్సేన్ సాగర్ తీరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం అమరజ్యోతిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిశీలించారు. అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంల
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ శివారులోని హయత్నగర్ సమీపంలోని కుంట్లూరులో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. ఆ యువకుడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడిని ములుగు �
హైదరాబాద్లోని (Hyderabad) బంజారాహిల్స్లో (Banjarahills) కారు బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో రెయిన్ బో దవాఖాన వద్ద ఆగి ఉన్న డీసీఎం (DCM) వాహనాన్ని కారు ఢీకొట్టింది.
Rain alert |రాగల మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ సంక్లిష్ట ప్రశ్నలతో అభ్యర్థులను సవాల్ చేసింది. ఆదివారం ఉదయం జనరల్ స్టడీస్ ఎగ్జామ్ జరుగగా, మధ్యాహ్నం జరిగిన సీ శాట్ పేపర్ సైతం కఠినంగానే ఉందని అభ్యర్థులు �
Rains | హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం దాకా భానుడి భగభగలతో అల్లాడిన భాగ్యనగరం అకస్మాత్తుగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. ఫిలింనగర్�
తెలుగు ప్రజల రాముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR) శతజయంతి సందర్భంగా (100th Birth Anniversery) మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas yadav) నివాళులర్పించారు.