కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఊర చెరువులో ఆక్రమణకు గురవుతున్న స్థలాన్ని మంగళవారం చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్తో పాటు పలువురు పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ..కొంపల్లిలోని ఊరచెరువు�
భద్రాద్రి కొత్తగూడెం ఆర్డీవోగా పని చేస్తున్న రత్నకళ్యాణి భర్త ఎన్వీ చంద్రశేఖర్ (58)ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాపూనగర్ బస్తీ సాయికృప అపార్ట్మెంట్స్ ఈ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తు నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రతి శాసనసభ నియోజకవర్గం నుంచి 300 మందిని తరలించేందుకు అధికారులు పక్కా ప్రణాళిక రూ�
Traffic Restrictions | హైదరాబాద్ : ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం వేదికగా ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు,
Hyderabad | హైదరాబాద్ (Hyderabad) శివారు రాజేంద్రనగర్ (Rajendranagar)లో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపైకి వచ్చిన ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ (kerosene) పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది.
Hyderabad | కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా సైకిల్ వినియోగానికి జీహెచ్ఎంసీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందులో భాగంగానే ఖైరతాబాద్, కూకట్పల్లి, సికింద్రాబాద్, చార్మినార్, శేరిలింగంపల�
GHMC | జీహెచ్ఎంసీకి కిరాయి, లీజు చెల్లించకుండా.. అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ నగరానికి చెందిన రెండు స్లేటర్ హౌస్ల నిర్వహణ సంస్థ రూ.270 కోట్లు జీహెచ్ఎంసీకి చెల్లించకుండా మోసం చేసిందంటూ జీహెచ్ఎంసీ అధి�
రాయ్ డీఎస్ఎం..హైదరాబాద్లో నూతన ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ తయారీ ప్లాంట్ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా, విస్తృత శ్రేణిలో పౌష్టికాహార అవసరాలను తీర్చేందుకే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు కంపెనీ వ�
రాష్ట్రం లో ఎండల తీవ్రత పెరిగింది. ఉదయం 7 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. సోమవారం చాలా ప్రాంతా ల్లో 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరువయ్యాయి. ఆదిలా బాద్ జిల్లాలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఎప్పటిలాగే వచ్చారు.. పోయారు. తెచ్చిందేమీ లేదు. ఇచ్చిందేమీ లేదు. నాలుగు తిట్లు, నలభై అబద్ధాలు, నాలుగు వందల స్వోత్కర్షలు.. మొన్నటి హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం సారాంశమిది. దేశ ప్రధానమంత్ర�
Hyderabad | ఔటర్ రింగు రోడ్డు దీర్ఘకాలిక లీజు కాంట్రాక్టు కోసం 4 సంస్థలు పోటీ పడ్డాయి. ఓఆర్ఆర్ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం ద్వారా సుమారు రూ.8వేల కోట్లను సమకూర్చుకునేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెం�
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పలు విమానాలను ఎయిర్ ఇండియా (Air India) రద్దు (Cancelled) చేసింది. దీంతో విషయం తెలియక ఎయిర్పోర్టుకు (Airport) వచ్చిన ప్రయాణికులు (Passingers) ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Hyderabad | ఒకవైపు మిషన్భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తుండటం, మరోవైపు జలసంరక్షణకు ఇంకుడుగుంతల తవ్వకంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న సమగ్ర చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. 4 మీటర్లకుపైగా భూగర్భ జలా
ప్రజలకు భద్రత కల్పించడంలో మొదటి స్థానంలో ఉన్న హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు నిర్వహణలో కూడా నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు.
కేవలం రాజకీయాల కోసమే ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ వచ్చారని మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శించారు. గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణలా (Telangana) అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని ప్రధాని చూపించాలని డిమాండ్ చేశారు.