తెలంగాణపై కేంద్రం వివక్షను కొనసాగిస్తోందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆరోపించారు. కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపు లేకపోవడం నిరాశ కలిగించిందని పేర్కొన్నారు.
జనరిక్ ఫార్మాస్యూటికల్స్, బయోసిమిలర్స్ రంగాల్లో ప్రపంచ దిగ్గజ సంస్థ శాండోజ్ గ్లోబల్.. హైదరాబాద్లో తమ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. స్విట్జర్లాండ్కు చెందిన శాండోజ్.. ఈ కే�
ఫార్ములా- ఈ రేసింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ అన్నారు. ఈ నెల 11న జరిగే ఫార్ములా - ఈ రేసింగ్ కోసం ట్యాంక్ బండ్పై చేపడుతున్న ఏర్పాట్లన
Group-1 mains | తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. వచ్చే జూన్ నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జూన్ 5 నుంచి 12 వరకు గ్రూప�
కీసరగుట్ట జాతర, బ్రహ్మోత్సవాలను ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ ఆగస్త్యా తెలిపారు. కీసరగుట్టలో సోమవారం పార్కింగ్ ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక
ఢిల్లీ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్కు పాల్పడుతూ రూ. కోట్లు కొల్లగొడుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును రట్టు చేశారు సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో సోమవారం విల�
విద్యారంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సర్కారు స్కూళ్లను అద్భుతంగా తీsర్చిదిద్దుతున్నది. ముఖ్యంగా ‘మన బస్తీ- మన బడి’తో ప్రైవేటుకు దీటుగా ఆధునిక హంగులు కల్పిస్తున్నది. హైదరాబాద�
హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. వచ్చే నెల 2 నుంచి 4 వరకు మూడు రోజులపాటు నేషనల్ హ్యుమన్ రిసోర్స్ డెవలప్మెంట్(ఎన్హెచ్ఆర్డీ) వార్షిక కాన్ఫరెన్స్ జరుగబోతున్నది.