రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం నుంచి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయని, ఏప్రిల్ 3 వరకు తేలికపాట�
హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం చార్జ్షీట్ దాఖలు చేసింది. లష్కరే ఇ తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు నిందితులపై ఈ చార్జీషీట్ దాఖలైంది. వాజిద్, సమీ, హసన్పై 20
ఈ ఏడాది తెలుగు సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు ‘ఉత్తర అమెరికా తెలుగు సంఘం’ (నాట్స్) సన్నద్ధమవుతున్నది. మే 26 నుంచి 28 తేదీ వరకు న్యూజెర్సీలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు.
నగరంలో షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్. ఆయన హీరోగా నటిస్తున్న 67వ సినిమా ‘లియో’ రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మాస్టర్' తర్వాత విజయ�
గొలుసుకట్టు విధానంలో డబ్బులు వసూలుచేస్తూ మోసాలకు పాల్పడుతున్న కేసులో విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి ఈడీ షాక్ ఇచ్చింది. సంస్థకు చెందిన 50 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది. అందులో ఉన్న రూ.137 కోట్లను అట�
సంగారెడ్డి : తెలంగాణ చాత్తాద శ్రీవైష్ణవ సంఘం(Chattada SRI Vaishnava Sangam ) అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. జిల్లాల వారీగా కొత్త కమిటీలు కొలువుదీరాయి. సంగారెడ్డి జిల్లా( Sangareddy
Hyderabad | మహిళల జోలికి వెళ్లకుండా.. నడివయస్సు పైబడిన పురుషులనే లక్ష్యంగా చేసుకుంటారు. మెడలో బంగారం నగలు ఉన్న వారిని బోలాతో పాటు ముఠా సభ్యులు చుట్టుముట్టి బాధితుడిని మైకంలోకి దింపుతారు.
శ్రీరామనవమి శోభాయాత్ర (Sri Rama Shobha Yatra) సందర్భంగా హైదరాబాద్లో (Hyderabad) పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. గురువారం ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు పలు మార్గాల్లో దారిమళ్లింపులు, మూసివేతలు ఉంటాయని అధికార�
కబ్జా కోరల్లో చిక్కిన సుమారు రూ.500 కోట్ల విలువైన 50 ఎకరాల ప్రభుత్వ భూములను హెచ్ఎండీఏ తిరిగి స్వాధీనం చేసుకున్నది. తప్పుడు సర్వే నంబర్లతో సర్కారు భూములకు ఎసరు పెట్టిన కబ్జారాయుళ్లపై ఉక్కుపాదం మోపింది. ఆక్�
ట్యాంక్బండ్పై దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ను హెచ్ఎండీఏ కార్యాలయంలో కలిసిన క�
అత్యాధునిక వసతులతో చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. కుటుంబ సమేతంగా సేద తీరడానికి అనువుగా చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపా�
Hyderabad Metro | హైదరాబాద్ నగరంలో మెట్రోరైలు ప్రాజెక్టు లాభసాటి కాదట. నగరంలో మెట్రో నిర్మించాల్సినంత ట్రాఫిక్ రద్దీ లేదట. ఉత్తరప్రదేశ్లో పట్టుమని పది లక్షలమంది కూడా ఉండని మీరట్,