Gold Rate |కొండెక్కిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడం, గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో కొనుగోలుదారులు వెనుకంజ వేయడంతో పసిడి ధరలు తగ్గుముఖం పడుతు�
TSRTC | టీఎస్ ఆర్టీసీ సంస్థ లాభాల బాట పట్టేందుకు యాజమాన్యం వినూత్న ఆలోచనలతో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. ఆర్టీసీ నూతనంగా కొనుగోలు చేసిన లహరి ఏసీ స్లీప�
సీతాకోక చిలుక అందమైన రెక్కలున్న ఒక కీటకం..అవి మనల్ని ఎంతగానో ఆకర్శిస్తాయి. చిన్నప్పుడు దానిని పట్టుకోవడానికి దాని వెంట ఎన్నిసార్లు పరిగెత్తామో..ఈ అనుభవం చాలా మందికి ఎదురయ్యే ఉం టుంది.
మేఘాంశ్ శ్రీహరి, రియా సచ్దేవ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా’ చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. జి.భవానీ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఏ2 పిక్చర్స్ ప
పాత పెన్షన్ సాధనకు ఆగస్టు 23న హైదరాబాద్లో రాజకీయ రణరంగ మహాసభ నిర్వహించనున్నట్టు నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ
Minister Srinivas Yadav | తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసునని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గం అమీర్పేట డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మ�
ATA | అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్ హోటల్ గ్రీన్పార్క్లో ఈ నెల 19న ఘనంగా నిర్వహించారు. ఆటా ఇండియా బృందం నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 150 మంది పాల్గొన్నారు.
హైటెక్ హంగులతో రూపొందించిన తొమ్మిది ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులను హైదరాబాద్లోని ఎల్బీనగర్లో మంత్రి పువ్వాడ
Vinod Kumar | ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవాలని, నీరే భవిష్యత్తుకు జీవనాధారమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత
NIRDPR Recruitment 2023 | అకడమిక్ అసోసియేట్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRD&PR) ప్రకటన విడుదల చేసింది.
CM KCR | దేశంలో పెట్టుబడుల రాకను అడ్డుకొంటున్న ఆ అదృశ్య శక్తి మరేదో కాదు.. అధికార బీజేపీ ప్రభుత్వమే. అంటే సర్కారు అసమర్థ, అనాలోచిత,ముందుచూపులేని విధానాలే.. పెట్టుబడులు రాకపోవడానికి కారణం. ఇది ఎవరో అన్న మాట కాదు..
Hyderabad | హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది. ఇద్దరు బిడ్డలకు సైనేడ్ తాపించిన తల్లిదండ్రులు తర్వాత వారూ సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమ కుమారులు ఇద్దరు మెదడు సంబంధ వ్యాధులతో బా�
TSRTC | ఆర్టీసీ కార్గో లాజిస్టిక్, పార్సిల్ సర్వీసులలో కొత్తగా అంగన్ వాడీ కేంద్రాలకు పాలు రవాణా చేయడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. ఈ మేరకు కర్నాటక రాష్ర్టానికి చెందిన పాల ఉత్పత్తి సంస్థతో టీఎస�