పారిశ్రామిక, ఉపాధికల్పన రంగాల్లో తెలంగాణ కొత్త చరిత్ర సృష్టిస్తున్నది. రెండు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ర్టానికి సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చుకుంది.
Minister KTR | ప్రస్తుతం నాగోల్ వరకు ఉన్న మెట్రోలైన్ను ఎల్బీనగర్కు అనుసంధానిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. భవిష్యత్తులో హయత్నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు.
Minister KTR | హైదరాబాద్ : తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి( Srikantha Chary ) పేరును ఎల్బీ నగర్ చౌరస్తా( LB Nagar Chowratsa ) కు నామకరణం చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ప్రకటిం
హైదరాబాద్లోని పంజాగుట్ట (Panjagutta)చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ (Babasaheb Ambedkar) విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చే నెల 14న విగ్రహాన్ని ఆవి�
Hyderabad | బంజారాహిల్స్,మార్చి 24: సహజీవనం చేస్తు న్న వ్యక్తి వేధింపులను భరించలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు �
Hyderabad | ప్రధాన నగరాల్లో కార్యాలయాల కోసం లీజుకు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రధానంగా మెట్రో నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా, ముంబై, ఎన్సీఆర్ వంటి ఎనిమిది నగరా�
కార్యకర్తల భుజస్కందాలపైనే పార్టీ పురోగతి దిశగా సాగుతుందని.. నియోజకవర్గంలో అలాంటి కార్యకర్తలే తన బలం.. బలగమని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. పార్టీ కార్యకర్తలను కండ్లలో పెట్టుకుని చూసుకుంటున్నట్లు స�
మన పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం నార్సింగి, బాచుపల్లిలో నూతన పోలీస్స్టేషన్ భవనాలను ప్రారంభించారు.
నిరుద్యోగుల దీక్ష నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ముందుస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసి పలువురు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
డివిజన్ల అభివృద్ధి ధ్యేయంగా నిధులు మంజూరు చేసి దశలవారీగా వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివ
ఇప్పటికే పచ్చదనంతో పరిఢవిల్లుతున్న ఔటర్ రింగ్ రోడ్డు.. ఇప్పుడు మరిన్ని పూల అందాలను సంతరించుకోనున్నది. ఐటీ కారిడార్లో 24 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ లోపలి వైపు సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణ �
కీసరలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం వైభోపేతంగా జరిగింది. మూడు రోజులగా విగ్రహప్రతిష్ఠ మహోత్సవాలు అత్ంయత వైభోపేతంగా జరుగుతున్నాయి.
పోలీస్ స్టేషన్ వద్ద జప్తుకు గురైన వాహనాలు ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, వెంటనే పాతవాహనాలను తరలించాలని ఎమ్మార్డీసీ చెర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి పేర్కొన్నారు.