రాష్ట్రంలోని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకుల్లో ఐకమత్యం లోపించింది. కుల, మత, ప్రాంతాల వారీగా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల
నాయకులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం మొత్తం ఉపాధ్యాయుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు.
Hyderabad metro | నగరంలో(Hyderabad) మెట్రో రైళ్ల రాకపోకలు(Metro services) ఉదయం 5.30 గంటల నుంచే మొదలవుతాయని మెట్రో అధికారులు తెలిపారు. మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
Hyderabad | అమెరికాలో మరో తెలుగు యువకుడు మరణించాడు. వీకెండ్ కావడంతో ఈతకు వెళ్లిన అక్షిత్ రెడ్డి.. చెరువులో మునిగి మృతిచెందాడు. గత శనివారం ఈ ఘటన జరగ్గా.. అతని మృతదేహం నిన్న హైదరాబాద్కు చేరుకుంది.
కూటి కోసం అరబ్ దేశాలకు వెళ్లి తిరిగి రాలేక వందలాది మంది అక్కడే మగ్గిపోతున్నారని మార్క్ పబ్లికేషన్ వ్యవస్థాపకులు, సీఈవో మురళీ రామకృష్ణా రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో వానలు కురవనున్నట్టు హైదారాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస
మీ జీవిత కాలాన్ని రెండేండ్లు పెంచుకోవాలనుకొంటే రోజూ 5 నుంచి 30 నిమిషాలు సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోండి. అతినీల లోహిత కిరణాలు తక్కువ ఉన్న సూర్యరశ్మితో ఆరోగ్యం మెరుగవుతుందని హైదరాబాద్కు చెందిన డా
క్షణికావేశంలో రూమ్మెటైన ఉపాధ్యాయుడిని హాస్టల్లో హత్య చేశాడు. మద్యం మత్తులో స్నేహితుడితో కలిసి ఆలస్యంగా హాస్టల్కు వచ్చిన నిందితుడిని ప్రశ్నించడమే ఆ ఉపాధ్యాయుడి ప్రాణం మీదికి వచ్చింది.
CM Revanth reddy | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) అన్నారు. ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఆధ్వర్యంలో జరుగుతున్న కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ పునరుద్ధరణ ప్రాజెక్ట్(Qutub Shahi Heritage Park) ము�
హైదరాబాద్ ఓల్డ్సిటీలో లాల్దర్వాజ బోనాల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో సింహవాహిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు.
రాష్ట బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాం. కేంద్రమంత్రి కిషన్రెడ్డి కేంద్రబడ్జెట్లో హైదరాబాద్కు ఎంత తెచ్చారు ? రాష్ర్టానికి నిధులు తేలేని కిషన్రెడ్డి, బండి సంజయ్కి కేంద్ర
సమస్యల పరిష్కారం కోసం వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాలు (జేఏసీ) ఇచ్చిన పిలుపు మేరకు శనివారం హైదరాబాద్లోని ఇందిరాచౌక్ వద్ద మహా ధర్నా చేశారు. సిరిసిల్ల నుంచి నేతన్నలు వందలాదిగా కదిలారు.