తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి ఓటింగ్శాతం తగ్గిపోయింది. 2018లో 73.37శాతం పోలింగ్ నమోదుకాగా, ఈ సారి అది 71.34 శాతమే నమోదయ్యింది. మొత్తంగా 2.03శాతం మేర ఓటింగ్ తగ్గిపోయింది.
అల్లరి నరేశ్ కొత్త సినిమా ‘బచ్చల మల్లి’ షూటింగ్ శుక్రవారం హైదరాబాద్లో లాంఛనంగా మొదలైంది. ఇది హీరోగా ఆయన 63వ సినిమా కావడం విశేషం. సుబ్బు మంగాదేవి దర్శకుడు.
Hyderabad | ఆదివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా లెక్కింపు కేంద్రాల వద్ద ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Hyderabad | హైదరాబాద్ ఇండ్లకు డిమాండ్ కొనసాగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో హైదరాబాద్సహా దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో నమోదైన నివాస విక్రయాల వివరాలను ఆర్ఈఏ ఇండియాకు �
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసాయో లేదో కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) వినియోగదారులకు షాకిచ్చింది. ఓటింగ్ శాతానికి సంబంధించిన తుది సమాచారం రాకముందే ఎల్పీజీ సిలిండర్ (LPG Cylinde
గ్రేటర్లో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, యాకుత్ఫుర నియోజకవర్గంలో చిన్నా చితక సంఘటనలు మినహా అన్నీ చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగించారు.
హైదరాబాద్లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఏది అంటే టక్కున గుర్తుకు వచ్చేది.. నగరానికి పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్. అలాంటి ఐటీ కారిడార్ కేంద్రంగా నిత్యం లక్షలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారంటే ఐటీ రం
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసే క్యూ లైన్ వివరాలు తెలుసుకునేందుకు జిల్లా ఎన్నికల విభాగం మొట్టమొదటి సారిగా వినూత్న చర్యలు చేపట్టింది. జిల్లాలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో పోలింగ్ కేంద్రాల వద్ద �
గ్లోబల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్ కంపెనీ కన్వర్జ్వన్ (సీ1).. బుధవారం రాయదుర్గం వద్దనున్న సత్వ నాలెడ్జ్ పార్క్లో తమ గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ కెపాబిలిటీ సెంటర్ (జీఐసీసీ)ను ప్రారంభ
విజయ్ హజారే ట్రోఫీలో బుధవారం హైదరాబాద్ జట్టు 6 వికెట్ల తేడాతో సర్వీసెస్ చేతిలో ఓటమి చవిచూసింది. తొలుత హైదరాబాద్ 210 పరుగులకు ఆలౌటయింది. రాహుల్ బుద్ధి(80), ఓపెనర్ తన్మయ్ అగర్వాల్(45) రాణించారు.
తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాన్ బలపడే అవకాశం ఉందని, ఈ తుఫాన్కు మయన్మార్ ‘మిచౌంగ�
నేడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు భద్రతా పరంగా సర్వం సిద్ధం చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలోకి నాలుగు జిల్లాలు వస్తాయని, హైదరాబాద్, రంగారెడ్డి, మ�