Elnaaz Norouzi | ఎల్నాజ్ నొరౌజీ.. 14 ఏండ్లకే మాడలింగ్లో తళుక్కున మెరిసింది. ఇరాన్లో పుట్టి, జర్మనీలో పెరిగిన ఈ సుందరి.. అనేక అంతర్జాతీయ బ్రాండ్స్కు మాడలింగ్ చేసింది. మ్యూజిక్ ఆల్బమ్స్లోనూ నటించి.. తన మ్యాజిక్ �
విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ నగరాల్లోని ప్రముఖ జ్యువెలరీ షాపుల్లో ఐటీ శాఖ అధికారులు శుక్ర, శనివారాల్లో సోదాలు నిర్వహించారు. శనివారం హైదరాబాద్లోని రెండుచోట్ల అధికారులు తనిఖీలు నిర్వహించారు
ప్రపంచంలోనే తొలి సామాజిక మాధ్యమంగా అమెచ్యూర్ రేడియో అని, రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనూ వీటి సేవలను విరివిగా ఉపయోగించారని లామాఖాన్ అమెచ్యూర్ రేడియో నిర్వాహకులు అన్నారు. బంజారాహిల్స్లోని ముఫకంజా ఇంజి�
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో సీపీఎస్ రద్దు చేసినట్టు త్వరలోనే ఓపీఎస్ను తెలంగాణలోనూ అమలు చేస్తారన్న ఆశాభావాన్ని తెలంగాణ కంట్రిబ్యూటరీ పెన్షన్ సీం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గం వ్యక్తం �
తీసుకున్న అప్పును చెల్లించలేదన్న కక్షతో భార్యాభర్తలను హత్య చేసిన ఘటనలో ముగ్గురు నిందితులను ఫిలింనగర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఫిలింనగర్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిల�
జోస్ అలుక్కాస్ సరికొత్త ప్రీమియం డైమండ్ కలెక్షన్ ‘నిత్యారా’ను ప్రవేశపెట్టింది. హైదరాబాద్లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఆభరణాల కలెక్షన్ను దక్షిణ భారత సినీతార కీర్తి సురేశ్ శనివారం విడుదల చ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్లో ప్రజాదర్బార్ను ప్రారంభించారు. ప్రజాభవన్కు వచ్చిన వారి నుంచి అర్జీలను స్వయంగా స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తె�
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మొదటి తారీఖునే వేతనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సంయుక్త పోరాట సమితి చైర్మన్ టీ ప్రభాకర్ కోరార
రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్రెడ్డిని, మంత్రి పొన్న ప్రభాకర్ను శుక్రవారం సచివాలయంలో టీఎన్జీవో కేంద్రం సంఘం నేతలు వేర్వేరుగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపార
అసలే శీతాకాలం.. దానికి మిగ్జాం తుఫాను తోడై తెలంగాణ పల్లెలపై దట్టమైన పొగమంచు కమ్ముకున్నది. నాలుగురోజులుగా చీకటిపోయి పగలు వచ్చినా మంచు మబ్బులు తొలగడంలేదు.
‘అధైర్యపడొద్దు. ధైర్యంగా ఉండండి. ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుదాం’ అని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఉద్బోధించారు.
గ్రేటర్లో డెంగీ జ్వరం మరోసారి దడ పుట్టిస్తోంది. నగరంలో దోమల వృద్ధి కారణంగా డెంగీ బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో గడిచిన సంవత్సర కాలంలో గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 30
అద్భుతమైన, రమ్యమైన రాతి ఆకృతులు హైదరాబాద్ సొంతం.. నగరం చుట్టూనే కాకుండా దక్కన్ పీఠభూమిగా పేరొందిన తెలంగాణలో సైతం వినూత్నమైన రాతిగుట్టల వరుసలు తెలంగాణకు కిరీటంలా ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు.
లదాఖ్ నుంచి హైదరాబాద్ వరకు 2500 కిలో మీటర్లు సైక్లింగ్ యాత్ర చేసి గురువారం ఉదయం 6 గంటలకు కొంపల్లిలోని డెకథ్లాన్కు చేరుకున్న 13 మంది రైడర్స్కు అభిమానులు స్వాగతం పలికారు.